Honeymoon: హనీమూన్ కోసం పెళ్లి విందు వేలం.. సోషల్ మీడియాలో దుమారం”
- అలాస్కా హనీమూన్ కోసం పెళ్లి విందు వేలం
- మొదటి ప్లేట్ భోజనానికి రూ.1.29 లక్షల చెల్లింపు
- సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేసిన నెటిజన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Honeymoon: పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ప్రత్యేకమైన క్షణం. ఇంట్లో ఉత్సాహం, కొత్త కలలు, ఆత్మీయుల సందడి, రుచికరమైన విందు – ఇవన్నీ ఆ వేడుకను మరింత అందంగా మార్చుతాయి. సాధారణంగా పెళ్లికి వచ్చే అతిథులకు గౌరవం ఇవ్వడం, వారికి రుచికరమైన భోజనం వడ్డించడం ఆనవాయితీగా ఉంటుంది. అయితే ఇటీవల ఓ పెళ్లిలో జరిగిన వింత సంఘటన సోషల్ మీడియాలో సంచలనం రేపింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ సంఘటనలో, పెళ్లి విందును అతిథుల ముందే వేలం వేసారు. సమాచారం ప్రకారం, వధూవరులు అతిథులను కూర్చోబెట్టి, “మొదటి ప్లేట్ భోజనాన్ని వేలానికి పెడుతున్నాం. దానిని ఎవరు కొనుగోలు చేస్తారో వారికి ముందుగా వడ్డిస్తాం. ఈ వేలం ద్వారా వచ్చిన డబ్బుతో మేము అలాస్కాకు హనీమూన్ వెళ్తాం,” అని ప్రకటించారు. ఆశ్చర్యకరంగా, ఒక అతిథి రూ.1,29,285 చెల్లించి ఆ తొలి ప్లేట్ను సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత మిగతా అతిథులకు సాధారణంగా భోజనం వడ్డించారు.
Also Read
- Thailand: 11 ఏళ్ల బాలుడి ర్యాష్ డ్రైవింగ్.. 9 మంది సన్యాసుల ప్రాణాలు బలి.! వీడియో వైరల్..
- Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
- Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
- Viral Video: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న తాతా.. 18 వేల అడుగుల ఎత్తు నుంచి దూకేసిన 80 ఏళ్ల వృద్ధుడు!
Tamil Nadu: భార్యపై దాడి చేసి, ఆస్పత్రిలో ఉన్నా కనికరం లేకుండా దారుణహత్య..
ఈ విషయం @turbothad అనే ఎక్స్ ఖాతాలో షేర్ చేయబడటంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. అనేక మంది నెటిజన్లు ఈ చర్యను అవమానకరంగా, అసభ్యకరంగా అభివర్ణిస్తున్నారు. “మీ పెళ్లిలో ఒక ప్లేట్ భోజనం కోసం డబ్బు వసూలు చేయడం సిగ్గుచేటు. మీ స్నేహితులు, బంధువులు ఇప్పటికే డబ్బు, సమయం వెచ్చించి మీ పెళ్లికి వస్తున్నారు,” అని పలువురు విమర్శిస్తున్నారు.
మరికొందరు “ఇలాంటి పెళ్లిలో ఒక్క నిమిషం కూడా ఉండం,” అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు పెళ్లిళ్లు డబ్బు సంపాదన కోసం వ్యాపారాలుగా మారిపోతున్నాయని తీవ్రంగా మండిపడుతున్నారు.
Shashi Tharoor: నాకు పార్టీ కన్నా దేశం ముఖ్యం.. కాంగ్రెస్కు థరూర్ షాక్..
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బౌలర్ ఎవరైతే నాకేంటి?.. ఫస్ట్ బాల్ సిక్స్ వెళ్లాల్సిందే.. దిగ్గజ బౌలర్లను వణికిస్తున్న వైభవ్..
-
Dhanush: మరోసారి త్యాగం చేయనున్న ధనుష్?.. రజనీకాంత్ ‘జైలర్ 2’ కోసం ‘ఓం’ వాయిదా పడుతుందా?
-
Onion Price Hike: కొనుగోలు ధరను క్వింటాల్కు రూ. 2,125 పెంచిన ప్రభుత్వం.. ఉల్లి ధరలు మరింత పెరుగుతాయా? పూర్తి వివరాలు
-
Axar Patel: టీ20ల్లో ‘స్పెషల్ సెంచరీ’.. తొలి భారత స్పిన్నర్గా అక్షర్ పటేల్ అరుదైన రికార్డ్
-
Vijay Deverakonda: సేవా కార్యక్రమాలతో మరోసారి మనసులు గెలిచిన విజయ్.. రాజకీయాలపై కొత్త చర్చకు కారణమయ్యారా?
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!