శాశ్వత పరిష్కారం కోసమే ఎస్ఎన్డీపీని తీసుకొచ్చాం : కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫీవర్ హాస్పిటల్ వద్ద హుస్సేన్ సాగర్ సర్ ప్లస్ నాలా రిటైనింగ్ వాల్కి ఈ రోజు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని, ఎమ్మెల్యేలు కాలేరు వెంకేటేశ్, ముఠా గోపాల్ సహా పలువరు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. 68 కోట్ల రూపాయలతో కవాడిగూడ బ్రిడ్జ్ నుంచి మూసీలో కలిసే వరకు నాలాకు రక్షణగోడ నిర్మాణం చేపడుతున్నామన్నారు. గతంలో కురిసిన వర్షాల వలన ప్రజలను బాగా ఇబ్బంది పడ్డారని, అప్పుడు ఇక్కడ పర్యటించి సమస్యలు తెలుసుకున్నామని ఆయన తెలిపారు.
ఇక్కడ రిటేనింగ్ వాల్ ను నిర్మిస్తే ఇబ్బంది ఉండదు అని తెలిపారు. శాశ్వత పరిష్కారం కోసం నాళాల కోసం ఎస్ఎన్డీపిని తీసుకొచ్చామన్నారు. ఇదే విషయాన్ని సీఎంకు వివరించామని, వారి అనుమతితో ఈ పనులు ప్రారంభిస్తున్నామని ఆయన తెలిపారు. మొదటి దశలో 858 కోట్లతో కార్యక్రమం చేపట్టామని, గతంలో ఎక్కడైతే ఇబ్బంది జరిగిందో అక్కడ మొదటి ప్రాధాన్యతగా పనులు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. జీహెచ్ఎంసీ పరిధిలో నాళాల అభివృద్ధికి 633 కోట్లు, శివారు మునిసిపాలిటీలకు 225 కోట్లు కేటాయించామని, ఇక్కడ 68 కోట్లతో హుస్సేన్ సాగర్ సర్ప్లస్ నాలా పనులు చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు.
Also Read
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?