Bandi Sanjay : నిరుద్యోగ భృతి హామీ..ఏప్రిల్ ఫూల్స్ డే శుభాకాంక్షలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏప్రిల్ ఫూల్స్ డే సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నిరుద్యోగ భృతి హామీపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. “నిరుద్యోగ యువతకు రూ.3016 భృతి ఇస్తాం – సీఎం కేసీఆర్. మీరు దానిని విశ్వసిస్తే, ఏప్రిల్ ఫూల్స్ డే శుభాకాంక్షలు! ” అంటూ బండి సంజయ్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.
Also Read: Tension in Puttaparthi: పుట్టపర్తిలో టెన్షన్.. టెన్షన్..
తెలంగాణలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ను టార్గెట్ చేసేందుకు బీజేపీ ఏ మాత్రం వెనుకంజ వేయడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలపై బీజేపీ దృష్టి పెట్టింది. ఇచ్చిన హామీ నెరవేర్చలేదంటూ బీజేపీ విమర్శలు చేస్తోంది. ఈ క్రమంలోనే బండి సంజయ్ తాజాగా ట్వీట్ చేశారు.
Also Read
- Charlie Kirks: ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య కేసులో కీలక ట్విస్ట్.. కుటుంబం సంచలన నిర్ణయం
- Trump-Israel: ఇజ్రాయెల్కు ట్రంప్ భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల బాంబులు, 20 వేల పెనిట్రేటర్ వార్హెడ్లు!
- Chhattisgarh: కాంగ్రెస్ నేతల హత్యపై సంచలన తీర్పు.. 10 మంది మావోలకు మరణశిక్ష
- Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
Unemployed youth will be given ₹3016 allowance – CM KCR
If you believed that Happy April Fools Day ! pic.twitter.com/059hKD8osw
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) April 1, 2023
2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్(ప్రస్తుతం బీఆర్ఎస్) రెండోసారి అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతి పథకం హామీని కేసీఆర్ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువతకు నెలకు రూ.3,016 అందించడమే ఈ పథకం లక్ష్యం. నిరుద్యోగ భృతి పథకంతో సహా కేసీఆర్ వాగ్దానాలను బీజేపీ నిరంతరం లక్ష్యంగా చేసుకోవడం రాబోయే ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు పొందాలనే వ్యూహంలో భాగమేనని తెలుస్తోంది.
Also Read: ED raids in Hyderabad: హైదరాబాద్లో ఈడీ సోదాలు కలకలం..
తెలంగాణలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధిక స్థానాలు గెలుపొందేందుకు బీజేపీ ఏ అవకాశాన్ని వదలడం లేదు. 2018లో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాలకు గాను 88 స్థానాల్లో టీఆర్ఎస్ విజయం సాధించగా, కాంగ్రెస్ కేవలం 19 సీట్లతో సరిపెట్టుకోగా, బీజేపీ ఒక్క సీటును మాత్రమే గెలుచుకోగలిగింది. అనంతరం జరిగిన దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో మాత్రం బీజేపీ విజయం సాధించింది. దీంతో అసెంబ్లీ బీజేపీ బలం మూడుకు పెరిగింది.
తాజావార్తలు
-
తెలంగాణ జలియన్వాలాబాగ్.. September 17 వేళ గూస్బంప్స్ తెప్పించే వీరుల చరిత్ర!
-
UPI Charges: మళ్లీ క్యాష్ ఎకానమీ వైపు భారత్? రిటైలర్ల ఆందోళన
-
Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
-
Charlie Kirks: ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య కేసులో కీలక ట్విస్ట్.. కుటుంబం సంచలన నిర్ణయం
-
Nandyala District: నంద్యాలలో ఘోర విషాదం.. కాలువలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!