నేడు బ్లాక్ డే.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మోదీ ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసి నేటితో ఐదేళ్లు పూర్తయ్యాయి. నల్లధనం కట్టడి చేయడం కోసం అంటూ 2016, నవంబర్ 8న కేంద్ర ప్రభుత్వం రూ.1000, రూ.500 నోట్ల రద్దు చేసి వాటి స్థానంలో కొత్త రూ.500, రూ.2వేలు, రూ.100, రూ.200, రూ.50, రూ.20, రూ.10 నోట్లను తీసుకువచ్చింది. కానీ ఐదేళ్లు గడిచినా నల్లధనం వెనక్కి తీసుకురావడంలో మోదీ సర్కార్ దారుణంగా విఫలమైంది. ఈ విషయంపై సోషల్ మీడియాలో ప్రతిపక్షాలు, నెటిజన్లు మోదీ సర్కార్ వైఫల్యంపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ రోజును బ్లాక్ డే అంటూ వాళ్లు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ పతనానికి 2016, నవంబర్ 8 పునాది అంటూ విమర్శలు చేస్తున్నారు.
కాగా 2016లో పెద్ద నోట్లను రద్దు చేసిన సమయంలో ఆర్థిక గణాంకాల ప్రకారం మన దేశంలో చలామణిలో ఉన్న నోట్ల విలువ రూ.17.74 లక్షల కోట్లుగా ఉంది. అయితే ఈ ఏడాది అక్టోబర్ నాటికి చలామణిలో ఉన్న కరెన్సీ నోట్ల విలువ రూ.29.17 లక్షల కోట్లకు చేరింది. కరోనా వల్ల ప్రజలు సేవింగ్స్కు ప్రాధాన్యత ఇస్తుండటంతో కరెన్సీ నోట్ల చలామణి బాగా పెరిగిందని ఆర్బీఐ వాదిస్తోంది. అయితే గత ఐదేళ్ల సమయంలో దేశంలో డిజిటల్ పేమెంట్లు భారీ స్థాయిలో పెరిగాయి.
Also Read
November 8th …
*#EconomicDisasterDay
#Demontesation #Blackday pic.twitter.com/cCTDVyVX1h— D N Yadav (@dnyadav) November 8, 2021
తాజావార్తలు
-
Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!
-
RJ Balaji: చరణ్తో సినిమా చేయాలని ఉంది.. దర్శకుడు ఆర్ జె బాలాజీ ఆసక్తికర వ్యాఖ్యలు !
-
Tollywood : సమ్మర్ అంటే భయపడిపోతున్న స్టార్స్
-
CM Chandrababu: అసోం సీఎం ప్రమాణస్వీకారానికి సీఎం చంద్రబాబు.. గౌహతిలో బిజీ షెడ్యూల్!
-
Krishnavataram Part 1: కృష్ణావతారం మూవీ టికెట్ల ధరపై.. సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక ఆదేశాలు!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?