Upendra Kushwaha: 2024లోనూ ప్రధాని మోడీకి ఎదురు లేదు.. నితీష్ ప్రయత్నం వృధానే!
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీ సర్కార్ ను గద్దె దింపాలని విపక్ష పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఇందుకోసం విపక్ష పార్టీలన్ని ఐక్యంగా పోరాడాలని భావిస్తున్నాయి. ఈ క్రమంలో బీహార్ సీఎం నితీష్ కుమార్ ముందడుగు వేశారు. ఇప్పటికే ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సహా ఆమ్ ఆద్మీ పార్టీ, ఎన్సీపీ నేతలను కలిసి చర్చించారు. 2024 ఎన్నికల్లో మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించేందుకు ఉమ్మడిగా పోరాడాలని భావిస్తున్నారు. ఈ తరుణంలో వచ్చే ఎన్నికల్లోనూ మోడీకి ఎలాంటి ఢోకా లేదని బీహార్ సీఎం నితీష్ కుమార్ కు సన్నిహితుడిగా ఉన్న ఉపేంద్ర కుష్వాహా వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read:Karnataka elections: ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున బరిలోకి ఫిల్మ్ డైరెక్టర్!
జేడీ(యూ) పార్లమెంటరీ బోర్డు మాజీ చీఫ్ ఉపేంద్ర కుష్వాహా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. 2024 లోక్సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీకి ఎలాంటి సవాల్ లేదని తేల్చి చెప్పారు. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడిన కుష్వాహా.. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ విపక్ష ఐక్యత సాధించడానికి చేస్తున్న ప్రయత్నాలను అపహాస్యం చేశారు. రాష్ట్రంలో పొత్తు ఉన్న జెడి(యు) అత్యున్నత నాయకుడితో ఆ పార్టీలు మాత్రమే ఉన్నాయి.
Also Read:AHA: లాస్యప్రియ గాత్రానికి హరీశ్ రావు ఫిదా!
Also Read
కొన్ని నెలల క్రితం జెడి(యు)తో తెగతెంపులు చేసుకుని రాష్ట్రీయ లోక్ జనతాదళ్ను ఏర్పాటు చేసిన కుష్వాహా, ఎన్డిఎలోకి చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే, ఈ విషయంపై తర్వలో ప్రకటన చేస్తానని కుష్వాహా తెలిపారు. కుష్వాహా గతంలో NDA మిత్రపక్షంగా ఉన్నారు. రాష్ట్రీయ లోక్ సమతా పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు. నరేంద్ర మోడీ తొలి మంత్రివర్గంలో మంత్రి పదవిని దక్కించుకున్నారు. అయితే, 2019 లోక్సభ ఎన్నికలకు ముందు బిజెపి నేతృత్వంలోని సంకీర్ణాన్ని విడిచిపెట్టి, ఆర్జెడి, కాంగ్రెస్, కొన్ని ఇతర చిన్న పార్టీలతో ఏర్పాడిన ‘మహాఘట్ బంధన్’ తో కూటమిలో ఉన్నారు.
తాజావార్తలు
-
Punjab Kings Record: మోస్ట్ సక్సెస్ ఫుల్ రన్ ఛేజింగ్లు.. ఐపీఎల్లో టాప్ లేపిన పంజాబ్ కింగ్స్, ఫుల్ లిస్ట్ ఇదే!
-
NBK 111 : బాలయ్య సంచలన నిర్ణయం: రెమ్యునరేషన్ తగ్గించుకున్న నటసింహం.. కారణం అదేనా?
-
Prabhas – Salman Khan : మరోసారి ప్రభాస్ వర్సెస్ సల్మాన్ ఖాన్.. ఇద్దరి మధ్య గట్టి పోటీ
-
SA vs IND Women: భారత్ గెలిచిందోచ్.. ఆల్రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టిన దీప్తి శర్మ.!
-
Punjab Kings History: అయ్య బాబోయ్ పంజాబ్ కింగ్స్.. ఇన్నిసార్లు 200+ లక్ష్యాలను ఛేజ్ చేసిందా?
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!