తిరుమలలో చిరుత కలకలం.. సైరన్ మోగించిన సిబ్బంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలకు భక్తుల రద్దీ పెరిగింది. కరోనా కారణంగా గతంలో భక్తులు తక్కువగా వచ్చేవారు. కానీ ఇప్పుడు క్రమేపీ భక్తులు పెరుగుతున్నారు. తాజాగా తిరుమలలో కలకలం రేగింది. రెండవ ఘాట్ రోడ్డులో మరోసారి చిరుత కనిపించడంతో అలజడి కలిగింది. ఘాట్ రోడ్డులోని ఆఖరి మలుపు వద్ద చిరుత సంచరించింది.
ఘాట్ రోడ్డు మరమ్మత్తు పనులు ముగించుకుని తిరుమలకు వస్తున్న కార్మికులకు కనపడింది చిరుత. దానిని చూసి విజిలెన్స్ సిబ్బందికి సమాచారం అందించారు కార్మికులు. వెంటనే ఘటన స్థలంకు చేరుకొని సైరన్ తో శబ్ధాలు మోగించారు విజిలెన్స్ సిబ్బంది. దీంతో చిరుత అటవీ ప్రాంతంలోకి వెళ్ళిపోయింది. దీంతో బతుకు జీవుడా అని ఊపిరి పీల్చుకున్నారు కార్మికులు.
Also Read
అంతకుముందు ఘాట్ రోడ్డు మరమ్మతు పనులను పర్యవేక్షించారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. ఘాట్ రోడ్డులో 7,8,9వ కిలోమీటర్ వద్ద మరమ్మతు పనులు పూర్తిఅయినట్టు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. 14,15వ కిలో మీటర్ వద్ద కొనసాగుతున్నాయి మరమ్మతు పనులు. భవిష్యత్తులో కొండ చరియలు విరిగిపడకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. నెల రోజుల్లో మరమ్మతు పనులు పూర్తి చేస్తామని వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!