ఆ యుద్దానికి 41 ఏళ్ళు…10 లక్షల మందికి పైగా మరణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సరిగ్గా 41 ఏళ్ల క్రితం అంటే 1980లో ఇరాక్ -ఇరాన్ దేశాల మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో దాదాపుగా 10 లక్షల మందికి పైగా మృతి చెంది ఉంటారని గణాంకాలు చెబుతున్నాయి. రెండు దేశాల మధ్య జరిగిన యుద్ధంలో ఈ స్థాయిలో మరణాలు సంభవించడం బహుశా ఈ యుద్ధం సమయంలోనే జరిగి ఉంటుంది. రెండు దేశాల మధ్య దాదాపుగా 8 ఏళ్లపాటు ఈ యుద్ధం జరిగింది. అసలు రెండు దేశాల మధ్య యుద్ధం జరగడానికి కారణం ఏంటి? తెలుసుకుందాం. 1979 లో ఇస్లామిక్ విప్లవం కారణంగా ఇరాన్ లో ఆయతుల్లా ఖొమైనీ అధికారంలోకి వచ్చారు. అయితే, ఇరాన్ పక్కనే ఉన్న ఇరాక్ లో సద్దాం హుస్సేన్ పాలన కొనసాగుతున్నది. అయన సున్ని తెగకు చెందిన వ్యక్తి కావడంతో షియాలపై దాడులు చేస్తారని, ఇస్లామిక్ విప్లవం కారణంగా తన అధికారం ఎక్కడ పోతుందో అనే భయంతో ఆయతుల్లా ఇరాక్ పై దాడులు చేసేందుకు ప్రయత్నించారు. సద్దాం హుస్సేన్ ను గద్దె దించేందుకు పథకాలు వేశారు. ఈ విషయాన్ని పసిగట్టిన సద్దాం హుస్సేన్ ముందుగానే స్పందించి షట్ అల్ అరబ్ కాలువపై వివాదం వచ్చింది అని చెప్పి దాడులు చేశారు. మామూలు సైనిక చర్యలతో పాటుగా రాసాయన ఆయుధాలు కూడా వినియోగించారు. దీనిపై ఐరాస మండిపడింది. ఇక ఇరాన్ కు మద్దతుగా ఇజ్రాయిల్ రంగంలోకి దిగి బాగ్దాద్ సమీపంలోని అణురియాక్టర్లపై బాంబుల వర్షం కురిపించింది. అయితే, ఇరాక్ కు అమెరికాతో పాటుగా కొన్ని పశ్చిమ దేశాలు మద్దతుగా నిలిచాయి. ఈ యుద్ధం కారణంగా ఇరాన్ – ఇరాక్ దేశాలు భారీగా దెబ్బతిన్నాయి. ఇప్పటికీ ఈ యుద్ధంపై రెండు దేశాలు నిందించుకుంటూనే ఉన్నాయి.
Read: ఆ సమస్య పరిష్కరానికి రూ. 5971 కోట్లు చెల్లించేందుకు సిద్దమైన ట్విట్టర్
Also Read
- Trump: ‘కమ్యూనిస్టులకు దేవుడిపై నమ్మకం ఉండదు’.. డెమోక్రటిక్పై ట్రంప్ ఆగ్రహం
- Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
- CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
- Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
తాజావార్తలు
-
Trump: ‘కమ్యూనిస్టులకు దేవుడిపై నమ్మకం ఉండదు’.. డెమోక్రటిక్పై ట్రంప్ ఆగ్రహం
-
Dil Raju: ‘సినిమాల్లో ఫెయిలైతే మళ్లీ అక్కడికే వెళ్లిపోయే వాడిని..’: ప్రొడ్యూసర్ దిల్ రాజు
-
Mahabharata: మహాభారతంలో ఐదుగురు వీరుల మరణం.. ధర్మరక్షణకు ‘‘శ్రీకృష్ణుడి’’ మాస్టర్ ప్లాన్.!
-
Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
-
Aadarsha Kutumbam: అక్టోబర్ 2న ‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్ డేట్ లాక్! వెంకీ ఫ్యాన్స్కు పూనకాలే..
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..