ఆ యుద్దానికి 41 ఏళ్ళు…10 లక్షల మందికి పైగా మరణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సరిగ్గా 41 ఏళ్ల క్రితం అంటే 1980లో ఇరాక్ -ఇరాన్ దేశాల మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో దాదాపుగా 10 లక్షల మందికి పైగా మృతి చెంది ఉంటారని గణాంకాలు చెబుతున్నాయి. రెండు దేశాల మధ్య జరిగిన యుద్ధంలో ఈ స్థాయిలో మరణాలు సంభవించడం బహుశా ఈ యుద్ధం సమయంలోనే జరిగి ఉంటుంది. రెండు దేశాల మధ్య దాదాపుగా 8 ఏళ్లపాటు ఈ యుద్ధం జరిగింది. అసలు రెండు దేశాల మధ్య యుద్ధం జరగడానికి కారణం ఏంటి? తెలుసుకుందాం. 1979 లో ఇస్లామిక్ విప్లవం కారణంగా ఇరాన్ లో ఆయతుల్లా ఖొమైనీ అధికారంలోకి వచ్చారు. అయితే, ఇరాన్ పక్కనే ఉన్న ఇరాక్ లో సద్దాం హుస్సేన్ పాలన కొనసాగుతున్నది. అయన సున్ని తెగకు చెందిన వ్యక్తి కావడంతో షియాలపై దాడులు చేస్తారని, ఇస్లామిక్ విప్లవం కారణంగా తన అధికారం ఎక్కడ పోతుందో అనే భయంతో ఆయతుల్లా ఇరాక్ పై దాడులు చేసేందుకు ప్రయత్నించారు. సద్దాం హుస్సేన్ ను గద్దె దించేందుకు పథకాలు వేశారు. ఈ విషయాన్ని పసిగట్టిన సద్దాం హుస్సేన్ ముందుగానే స్పందించి షట్ అల్ అరబ్ కాలువపై వివాదం వచ్చింది అని చెప్పి దాడులు చేశారు. మామూలు సైనిక చర్యలతో పాటుగా రాసాయన ఆయుధాలు కూడా వినియోగించారు. దీనిపై ఐరాస మండిపడింది. ఇక ఇరాన్ కు మద్దతుగా ఇజ్రాయిల్ రంగంలోకి దిగి బాగ్దాద్ సమీపంలోని అణురియాక్టర్లపై బాంబుల వర్షం కురిపించింది. అయితే, ఇరాక్ కు అమెరికాతో పాటుగా కొన్ని పశ్చిమ దేశాలు మద్దతుగా నిలిచాయి. ఈ యుద్ధం కారణంగా ఇరాన్ – ఇరాక్ దేశాలు భారీగా దెబ్బతిన్నాయి. ఇప్పటికీ ఈ యుద్ధంపై రెండు దేశాలు నిందించుకుంటూనే ఉన్నాయి.
Read: ఆ సమస్య పరిష్కరానికి రూ. 5971 కోట్లు చెల్లించేందుకు సిద్దమైన ట్విట్టర్
Also Read
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- IMD Rain Alert: దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
- Trump-Iran: త్వరగా స్పందించండి.. ఇరాన్కు మరోసారి ట్రంప్ వార్నింగ్
- Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
తాజావార్తలు
-
Shreyas Iyer: కేక్పై ఐసింగ్ లాంటిది.. టీమిండియా కెప్టెన్సీపై తొలిసారి స్పందించిన శ్రేయస్ అయ్యర్!
-
Sriram Krishnan: ట్రంప్ ప్రభుత్వానికి షాక్.. AI విధాన సలహాదారు పదవికి శ్రీరామ్ కృష్ణన్ రాజీనామా
-
Drishyam 3 Hindi Version : ‘దృశ్యం 3’ హిందీ వెర్షన్ లో భారీ మార్పులు… రీజన్ ఇదేనా ?
-
Odisha Engineer: రూ.6 వేల జీతంతో ప్రారంభం.. రూ.2 కోట్ల ఆస్తులతో పట్టుబడ్డ ప్రభుత్వ ఉద్యోగి
-
Rajat Patidar: రెండు ఐపీఎల్ టైటిల్స్, 500 రన్స్.. పాటిదార్ ఎంపిక కాకపోవడంపై అగార్కర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!