ఆ యుద్దానికి 41 ఏళ్ళు…10 లక్షల మందికి పైగా మరణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సరిగ్గా 41 ఏళ్ల క్రితం అంటే 1980లో ఇరాక్ -ఇరాన్ దేశాల మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో దాదాపుగా 10 లక్షల మందికి పైగా మృతి చెంది ఉంటారని గణాంకాలు చెబుతున్నాయి. రెండు దేశాల మధ్య జరిగిన యుద్ధంలో ఈ స్థాయిలో మరణాలు సంభవించడం బహుశా ఈ యుద్ధం సమయంలోనే జరిగి ఉంటుంది. రెండు దేశాల మధ్య దాదాపుగా 8 ఏళ్లపాటు ఈ యుద్ధం జరిగింది. అసలు రెండు దేశాల మధ్య యుద్ధం జరగడానికి కారణం ఏంటి? తెలుసుకుందాం. 1979 లో ఇస్లామిక్ విప్లవం కారణంగా ఇరాన్ లో ఆయతుల్లా ఖొమైనీ అధికారంలోకి వచ్చారు. అయితే, ఇరాన్ పక్కనే ఉన్న ఇరాక్ లో సద్దాం హుస్సేన్ పాలన కొనసాగుతున్నది. అయన సున్ని తెగకు చెందిన వ్యక్తి కావడంతో షియాలపై దాడులు చేస్తారని, ఇస్లామిక్ విప్లవం కారణంగా తన అధికారం ఎక్కడ పోతుందో అనే భయంతో ఆయతుల్లా ఇరాక్ పై దాడులు చేసేందుకు ప్రయత్నించారు. సద్దాం హుస్సేన్ ను గద్దె దించేందుకు పథకాలు వేశారు. ఈ విషయాన్ని పసిగట్టిన సద్దాం హుస్సేన్ ముందుగానే స్పందించి షట్ అల్ అరబ్ కాలువపై వివాదం వచ్చింది అని చెప్పి దాడులు చేశారు. మామూలు సైనిక చర్యలతో పాటుగా రాసాయన ఆయుధాలు కూడా వినియోగించారు. దీనిపై ఐరాస మండిపడింది. ఇక ఇరాన్ కు మద్దతుగా ఇజ్రాయిల్ రంగంలోకి దిగి బాగ్దాద్ సమీపంలోని అణురియాక్టర్లపై బాంబుల వర్షం కురిపించింది. అయితే, ఇరాక్ కు అమెరికాతో పాటుగా కొన్ని పశ్చిమ దేశాలు మద్దతుగా నిలిచాయి. ఈ యుద్ధం కారణంగా ఇరాన్ – ఇరాక్ దేశాలు భారీగా దెబ్బతిన్నాయి. ఇప్పటికీ ఈ యుద్ధంపై రెండు దేశాలు నిందించుకుంటూనే ఉన్నాయి.
Read: ఆ సమస్య పరిష్కరానికి రూ. 5971 కోట్లు చెల్లించేందుకు సిద్దమైన ట్విట్టర్
Also Read
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
- Pakistan: ఇంగ్లండ్ టూర్లో పాక్ క్రికెటర్లు.. మాజీ ప్రధాని గురించి మాట్లొద్దని పీసీబీ హెచ్చరిక
- Uzbekistan: భారతీయులకు గుడ్న్యూస్.. మోడీ టూర్ ఎఫెక్ట్.. 30 రోజులు వీసా ఫ్రీ
తాజావార్తలు
-
Dharman : రజనీకాంత్ – రామ్ పోతినేని ‘ధర్మన్’ సంక్రాంతి రిలీజ్?
-
Xiaomi 18 Fold: షియోమి 18 ఫోల్డ్.. 6,000mAh బ్యాటరీ.. 7.6 ఇంచెస్ డిస్ప్లే, 67W ఫాస్ట్ ఛార్జింగ్
-
Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
-
NBK 112 : బాలయ్య – కొరటాల సినిమాలో తమిళ స్టార్ హీరో?
-
Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!