Indian Railways: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. వేసవిలో టికెట్ ధర తగ్గిందోచ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రయాణికులకు భారతీయ రైల్వే గుడ్ న్యూస్ అందించింది. ఏసీ-3 టైర్ ఎకానమీ క్లాస్ టికెట్ ధరను తగ్గిస్తూ రైల్వే మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తగ్గిన ధర బుధవారం( మార్చి 22) నుంచి అమల్లోకి వస్తుందని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో పాటు మునుపటిలా పరుపులను అందుబాటులో ఉంచనున్నారు.
Also Read: Babar Azam : పాకిస్థాన్ కెప్టెన్కు అరుదైన గౌవరం.. చరిత్ర సృష్టించిన బాబర్
రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆన్లైన్లో, కౌంటర్లో టిక్కెట్లను బుక్ చేసుకున్న ప్రయాణికులకు ముందుగా బుక్ చేసిన టిక్కెట్లకు అదనపు మొత్తాన్ని వాపసు ఇవ్వబడుతుంది. గత సంవత్సరం జారీ చేసిన సర్క్యులర్ ద్వారా AC-3 టైర్ టికెట్ ధరతో సమానంగా 3-టైర్ ఎకానమీ క్లాస్ టికెట్ ధరను తగ్గించారు.
Also Read: Maruti Suzuki: మారుతి కస్టమర్లకు షాక్.. ఏప్రిల్ నుంచి కొత్త ధరలు
Also Read
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
- Bill Gates: నేనెవరినీ వేధించలేదు.. ఎప్స్టీన్ కేసు విచారణలో బిల్గేట్స్ కీలక వ్యాఖ్యలు
- Iran-US: బెదిరింపులకు భయపడం.. ట్రంప్కు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ కౌంటర్
- PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
అత్యుత్తమ, చౌకైన AC ప్రయాణ సేవలను అందించడానికి రైల్వే త్రీ-టైర్ ఎకానమీ కోచ్లను ప్రవేశపెట్టారు. ఈ కోచ్ల ధర సాధారణ ఏసీ 3 టైర్ కంటే 6-7 శాతం తక్కువ. ఏసీ 3 టైర్ కోచ్లో 72 బెర్త్లు ఉండగా, ఏసీ 3 టైర్ ఎకానమీలో 80 బెర్త్లు ఉన్నాయి. ఏసీ-3 టైర్ ఎకానమీ క్లాస్ను ప్రవేశపెట్టిన మొదటి సంవత్సరంలోనే రైల్వే రూ.231 కోట్లు ఆర్జించింది. ఏప్రిల్-ఆగస్టు 2022లో ఈ కోచ్లలో 15 లక్షల మంది ప్రయాణించారు. దీని ద్వారా రూ.177 కోట్ల ఆదాయం వచ్చింది.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!