US-Canada Border: అక్రమంగా దేశంలోకి ప్రవేశించేందుకు యత్నం.. భారతీయ కుటుంబం దుర్మరణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కెనడా నుంచి అమెరికాకు అక్రమంగా వెళ్లేందుకు ప్రయత్నించి మరణించిన ఇద్దరు చిన్నారులతో సహా ఎనిమిది మంది మృతదేహాలను కెనడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చనిపోయిన వారిలో కెనడా నుండి సెయింట్ లారెన్స్ నది మీదుగా పడవలో యుఎస్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న భారతీయ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారని అధికారులు తెలిపారు. మృతుల్లో ఆరుగురు పెద్దలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. యుఎస్-కెనడా సరిహద్దును అక్రమంగా దాటడానికి ప్రయత్నించిన భారతీయ కుటుంబం చనిపోయింది.
రెండు కుటుంబాలకు చెందిన వ్యక్తులు చెందారు. మృతుల్లో ఒకరు కెనడా పాస్పోర్ట్లు కలిగిన రొమేనియన్ సంతతికి చెందినవారు కాగా.. మరొకరు భారతదేశానికి చెందినవారు. అక్రమంగా యునైటెడ్ స్టేట్స్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన తరువాత కెనడా-యుఎస్ సరిహద్దు సమీపంలోని మార్ష్లో చనిపోయారని పోలీసులు శుక్రవారం తెలిపారు. ఓ వ్యక్తికి చెందిన బోల్తాపడిన పడవ సమీపంలో వారి మృతదేహాలను గుర్తించారు. మృతుల్లో ఐదుగురు పెద్దలు ఉండగా.. మూడు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఒక పిల్లవాడు ఉన్నారు.
Also Read
- Supreme Court: చిన్నారుల మిస్సింగ్లపై కిడ్నాప్ కేసు నమోదు చేయాల్సిందే.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
- Modi-Marco Rubio: వైట్హౌస్ను సందర్శించండి.. ట్రంప్ తరపున మోడీకి రూబియో ఆహ్వానం
- Modi-Marco Rubio: సేవా తీర్థ్లో మోడీతో మార్కో రూబియో భేటీ.. గంటకుపైగా కీలక చర్చలు
- Kolkata: మమత కట్టడాలపై బుల్డోజర్ చర్య.. సాల్ట్లేక్ స్టేడియంలో ఫుట్బాల్ శిల్పం తొలగింపు
Also Read: RSS chief Mohan Bhagwat: పాక్ ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు.. విభజన పొరపాటుగా జరిగింది..
అందరూ కెనడా నుండి యుఎస్లోకి అక్రమ ప్రవేశానికి ప్రయత్నిస్తున్నారని అధికారులు తెలిపారు. మృతదేహాలలో ఒకదాని నుండి పాస్పోర్ట్ స్వాధీనం చేసుకున్నారు. అయితే, రెండవ శిశువు కూడా తప్పిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఎనిమిది మృతదేహాలను వెలికి తీశారు. అందరూ కెనడా నుండి యునైటెడ్ స్టేట్స్లోకి అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నించినట్లు భావిస్తున్నారు.
మోహాక్ గిరిజన భూభాగం కెనడియన్ ప్రావిన్సులు క్యూబెక్, అంటారియో – US రాష్ట్రం న్యూయార్క్లో విస్తరించి ఉంది. ఆ ప్రాంతంలో వైమానిక శోధనలో మొదటి మృతదేహం కనుగొనబడింది. మరణానికి కారణాన్ని తెలుసుకోవడానికి అధికారులు శవపరీక్షతో పాటు టాక్సికాలజీ పరీక్ష ఫలితాల కోసం వేచి ఉన్నారు. అక్వేసాస్నే గుండా USలోకి ప్రవేశించే వ్యక్తుల సంఖ్య పెరుగుతోంది. ఈ సంవత్సరం ప్రారంభం నుండి 48 మంది అక్రమంగా ప్రవేశించినట్లు గుర్తించారు.
తాజావార్తలు
-
Bakrid Holiday Change: బక్రీద్ సెలవు మార్పు.. మే 28న జరగాల్సిన పరీక్షలు వాయిదా!
-
Elon Musk: మస్క్కు చైనా గూఢచారుల విందు?.. ట్రంప్ చైనా పర్యటనపై కొత్త వివాదం
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
Botsa Satyanarayana : యుద్ధం సాకుతో ఇష్టారీతన ప్రజలపై భారంమోపుతున్నారు
-
KTR: ధాన్యం కుప్పల మీదే రైతన్నల చావులు.. రేవంత్ సర్కార్పై కేటీఆర్ ఫైర్
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!