US-Canada Border: అక్రమంగా దేశంలోకి ప్రవేశించేందుకు యత్నం.. భారతీయ కుటుంబం దుర్మరణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కెనడా నుంచి అమెరికాకు అక్రమంగా వెళ్లేందుకు ప్రయత్నించి మరణించిన ఇద్దరు చిన్నారులతో సహా ఎనిమిది మంది మృతదేహాలను కెనడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చనిపోయిన వారిలో కెనడా నుండి సెయింట్ లారెన్స్ నది మీదుగా పడవలో యుఎస్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న భారతీయ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారని అధికారులు తెలిపారు. మృతుల్లో ఆరుగురు పెద్దలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. యుఎస్-కెనడా సరిహద్దును అక్రమంగా దాటడానికి ప్రయత్నించిన భారతీయ కుటుంబం చనిపోయింది.
రెండు కుటుంబాలకు చెందిన వ్యక్తులు చెందారు. మృతుల్లో ఒకరు కెనడా పాస్పోర్ట్లు కలిగిన రొమేనియన్ సంతతికి చెందినవారు కాగా.. మరొకరు భారతదేశానికి చెందినవారు. అక్రమంగా యునైటెడ్ స్టేట్స్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన తరువాత కెనడా-యుఎస్ సరిహద్దు సమీపంలోని మార్ష్లో చనిపోయారని పోలీసులు శుక్రవారం తెలిపారు. ఓ వ్యక్తికి చెందిన బోల్తాపడిన పడవ సమీపంలో వారి మృతదేహాలను గుర్తించారు. మృతుల్లో ఐదుగురు పెద్దలు ఉండగా.. మూడు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఒక పిల్లవాడు ఉన్నారు.
Also Read
- Rupee: సంక్షోభం సమయంలో ఆర్బీఐ మాస్టర్ ప్లాన్.. భారీగా పుంజుకున్న రూపాయి విలువ
- PM Modi: కిర్గిజ్స్థాన్లో ‘మానస్’ ప్రత్యక్ష పఠనాన్ని వీక్షించిన మోడీ.. ప్రత్యేకత ఏంటి?
- Trump-Iran: మధ్యంతర ఎన్నికల వేళ ట్రంప్ ప్రత్యేక సమావేశం.. ఇరాన్ యుద్ధంపై కీలక ప్రకటన చేసే అవకాశం
- Mayawati: ఎన్నికల వేళ మేనల్లుడికి మాయావతి షాక్.. కీలక పదవి నుంచి తొలగింపు
Also Read: RSS chief Mohan Bhagwat: పాక్ ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు.. విభజన పొరపాటుగా జరిగింది..
అందరూ కెనడా నుండి యుఎస్లోకి అక్రమ ప్రవేశానికి ప్రయత్నిస్తున్నారని అధికారులు తెలిపారు. మృతదేహాలలో ఒకదాని నుండి పాస్పోర్ట్ స్వాధీనం చేసుకున్నారు. అయితే, రెండవ శిశువు కూడా తప్పిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఎనిమిది మృతదేహాలను వెలికి తీశారు. అందరూ కెనడా నుండి యునైటెడ్ స్టేట్స్లోకి అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నించినట్లు భావిస్తున్నారు.
మోహాక్ గిరిజన భూభాగం కెనడియన్ ప్రావిన్సులు క్యూబెక్, అంటారియో – US రాష్ట్రం న్యూయార్క్లో విస్తరించి ఉంది. ఆ ప్రాంతంలో వైమానిక శోధనలో మొదటి మృతదేహం కనుగొనబడింది. మరణానికి కారణాన్ని తెలుసుకోవడానికి అధికారులు శవపరీక్షతో పాటు టాక్సికాలజీ పరీక్ష ఫలితాల కోసం వేచి ఉన్నారు. అక్వేసాస్నే గుండా USలోకి ప్రవేశించే వ్యక్తుల సంఖ్య పెరుగుతోంది. ఈ సంవత్సరం ప్రారంభం నుండి 48 మంది అక్రమంగా ప్రవేశించినట్లు గుర్తించారు.
తాజావార్తలు
-
AP Cabinet Decisions: రైతులకు గుడ్న్యూస్.. అమరావతిపై ఫోకస్.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..
-
Mallu Ravi : కొండా సురేఖ వ్యవహారంపై మల్లు రవి సంచలన వ్యాఖ్యలు
-
Rupee: సంక్షోభం సమయంలో ఆర్బీఐ మాస్టర్ ప్లాన్.. భారీగా పుంజుకున్న రూపాయి విలువ
-
Puri Jagannath: పూరీ ఆలయ నిధుల లెక్కలు వెల్లడి.. జగన్నాథ స్వామి బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో తెలుసా..?
-
El Nino: 2027 ఫిబ్రవరి వరకు ఎల్ నినో.. 100% కొనసాగుతుందని WMO హెచ్చరిక
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!