‘డీ మార్ట్’కు వెళ్లే కస్టమర్లకు శుభవార్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాధారణంగా పెద్ద షాపింగ్ మాళ్లకు వెళ్లే కస్టమర్లకు క్యారీబ్యాగ్స్ విషయంలో సమస్య ఎదురవుతుంది. క్యారీబ్యాగ్ తీసుకువెళ్లకపోతే అదనంగా 5-10 రూపాయిలు చెల్లించాల్సి ఉంటుంది. వేలకు వేలు పెట్టి సరుకులు, వస్తువులు కొనేటప్పుడు క్యారీబ్యాగ్ ఉచితంగా ఇవ్వమని కస్టమర్లు అడిగితే షాపింగ్ మాల్ నిర్వాహకులు ససేమిరా అంటారు. ఈ విషయంపై హైదరాబాద్ తార్నాకకు చెందిన ఆకాశ్కుమార్ వినియోగదారుల ఫోరానికి ఫిర్యాదు చేశాడు.
Read Also: సామాన్యులకు గుడ్న్యూస్.. తగ్గనున్న వంటనూనె ధరలు
Also Read
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- New York Floods: న్యూయార్క్లో ఆకస్మిక వరదలు.. కొట్టుకుపోయిన మహిళ.. వీడియో వైరల్
- China Floods: భారత్లో ఎండలు.. చైనాలో వరదలు.. ముంచెత్తిన భారీ వర్షాలు
- PM Modi: పొదుపు వేళ మోడీకి సినీ వర్కర్స్ అసోసియేషన్ లేఖ.. ఏముందంటే..!
వివరాల్లోకి వెళ్తే… 2019 మే 11న హైదర్నగర్లోని డీమార్ట్లో ఆకాశ్కుమార్ సరుకులు కొన్నాడు. బిల్లు రూ.602.70 అవ్వడంతో డీ మార్డ్ వాళ్లను.. క్యారీ బ్యాగ్ అడగగా రూ.3.50 ఛార్జీ వసూలు చేశారు. క్యారీ బ్యాగ్పై డీమార్ట్ పేరు ముద్రించినా ఛార్జీ వసూలు చేయడంపై బాధితుడు హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించాడు. దీంతో కమిషన్ నోటీసులు జారీ చేయడంతో డీ మార్ట్ సంస్థ స్పందించింది. సదరు వినియోగదారుడు చేసిన ఆరోపణలన్నీ నిరాధారమని కమిషన్కు డీమార్ట్ వివరణ ఇచ్చింది. కస్టమర్లు తెచ్చుకున్న క్యారీబ్యాగ్లను అనుమతిస్తున్నట్లు వివరణలో సంస్థ పేర్కొంది. క్యారీ బ్యాగ్ తీసుకోవాలా? వద్దా? అనేది కస్టమర్ల ఇష్టమని స్పష్టం చేసింది. అయితే డీమార్ట్ వాదనను వినియోగదారుల బెంచ్ తోసిపుచ్చింది. అయితే క్యారీబ్యాగ్పై లోగో ప్రింట్ చేసినా.. ఇవ్వకపోయినా వినియోగదారులకు ఉచితంగా ఇవ్వాలని వినియోగదారుల ఫోరం డీమార్ట్ యాజమాన్యాన్ని ఆదేశించింది.
తాజావార్తలు
-
Sai Abhyankar: ట్రోల్స్ను ట్రెండ్గా మార్చిన సాయి అభ్యంకర్..
-
Bike Insurance: బైక్ ఇన్సూరెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే ఫైన్ మాత్రమే కాదు.. భారీ నష్టాలు కూడా
-
Roti Calories: గోధుమ నుంచి రాగి వరకు.. ఆరోగ్యానికి ఏ రొట్టె బెస్ట్..? ఏ రొట్టెలో ఎన్ని కేలరీలు..?
-
Naga Chaitanya: తమిళ మాస్ డైరెక్టర్తో.. చైతూ కొత్త ప్రాజెక్ట్ ఫిక్స్..!
-
HMD Vibe 2 5G: 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో.. HMD వైబ్ 2 5G భారత్ లో విడుదల.. తక్కువ ధరకే
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!