Ministry of Defence: సుఖోయ్ ఇంజిన్ల కొనుగోలుకు ప్రభుత్వం ఆమోదం.. 26 వేల కోట్ల ఒప్పందంపై సంతకం
- నిరంతరం బలపడుతున్న దేశ రక్షణ శక్తి
- రక్షణ రంగంలో స్వావలంబనను ప్రోత్సహించడంపై దృష్టి
- హెచ్ఏఎల్ నుంచి సుఖోయ్-30 విమానాలకు సంబంధించిన..
- 240 ఏఎల్-31 ఎఫ్పీ ఏరో ఇంజిన్ల కొనుగోలుకు రూ.26 వేల కోట్లతో ఒప్పందం
- రక్షణ మంత్రిత్వ శాఖ.. హెచ్ఏఎల్ సీనియర్ అధికారులు సోమవారం ఒప్పందంపై సంతకం.
దేశ రక్షణ శక్తి నిరంతరం బలపడుతోంది. దీంతో.. రక్షణ శాఖ రక్షణ రంగంలో స్వావలంబనను ప్రోత్సహించడంపై దృష్టి సారించింది. ఈ క్రమంలో.. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) నుంచి సుఖోయ్-30 విమానాలకు సంబంధించిన 240 ఏఎల్-31 ఎఫ్పీ ఏరో ఇంజిన్ల కొనుగోలుకు రూ.26 వేల కోట్లతో ఒప్పందం కుదిరింది. రక్షణ మంత్రిత్వ శాఖ, హెచ్ఏఎల్ సీనియర్ అధికారులు సోమవారం ఒప్పందంపై సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో డిఫెన్స్ సెక్రటరీ గిరిధర్ అర్మానే, ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి పాల్గొన్నారు.
Read Also: Supreme Court: ఇజ్రాయెల్-హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధం.. అందులో జోక్యం చేసుకోలేం
Also Read
- Gujarat Election Results: గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. అన్ని కార్పొరేషన్లు కైవసం
- China Floods: చైనాను ముంచెత్తిన భారీ వరదలు.. కొట్టుకుపోయిన కార్లు
- WHCD Shooter: నిందితుడి హిట్ లిస్ట్లో కాష్ పటేల్ లేకపోవడానికి కారణమిదే! వెలుగులోకి కీలక విషయాలు
- Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
ఈ ఏరో ఇంజన్లు HAL యొక్క కోరాపుట్ డివిజన్లో తయారు చేస్తున్నారు. సుఖోయ్-30 విమానాల ఫ్లీట్ కార్యాచరణ సామర్థ్యాన్ని నిర్వహించడానికి ఇవి వైమానిక దళ అవసరాలను తీర్చగలవని అధికారులు భావిస్తున్నారు. ఒప్పందం ప్రకారం.. HAL సంవత్సరానికి 30 ఏరో ఇంజిన్లను సరఫరా చేస్తుంది. ఈ విధంగా మొత్తం 240 ఇంజన్ల సరఫరా వచ్చే 8 ఏళ్లలో పూర్తవుతుంది. తద్వారా దేశ రక్షణ బలానికి ఈ ఒప్పందం కొత్త పుంతలు తొక్కుతుందనడంలో సందేహం లేదు.
Read Also: Indian Hockey Team: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో మెరిసిన భారత హాకీ జట్టు.. జపాన్పై విజయం
ఈ ఇంజన్లు 54 శాతం కంటే ఎక్కువ స్వదేశీ కంటెంట్ను కలిగి ఉంటాయి. వీటిని.. హెచ్ఏఎల్లోని కోరాపుట్ డివిజన్లో తయారు చేయనున్నారు. SU-30 మార్క్ 1 అనేది భారత వైమానిక దళానికి చెందిన అత్యంత శక్తివంతమైన.. వ్యూహాత్మకంగా ముఖ్యమైన విమానాలలో ఒకటి. HAL ద్వారా ఈ ఏరో-ఇంజన్ల సరఫరా భారత వైమానిక దళం యొక్క నిర్వహణ అవసరాలను తీరుస్తుంది. దీంతో.. వారు తమ నిరంతర కార్యకలాపాలను కొనసాగించగలుగుతారు. అలాగే.. దేశ రక్షణ సంసిద్ధతను పటిష్టం చేయగలుగుతారు.
తాజావార్తలు
-
Watermelon Prices: నలుగురు మృతి.. రూ. 7కు పడిపోయిన వాటర్మిలన్ ధరలు..
-
Elon Musk vs OpenAI Lawsuit: ప్రపంచ కుబేరుల మధ్య AI యుద్ధం.. ఎలోన్ మస్క్ వర్సెస్ సామ్ ఆల్ట్మాన్.. అసలేం జరుగుతోంది?
-
West Bengal polls: బీజేపీ గుర్తుపై టేపులు.. రీపోలింగ్కు ఆదేశం..
-
MLA Rajagopal Reddy: తండ్రికి విలువ ఇవ్వని మనిషి అమ్మ ఎలా అవుతుంది.!
-
AP Liquor Scam Case: లిక్కర్ కేసులో నిందితులకు హైకోర్టులో ఊరట..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో