ఇవాళ బెజవాడ దుర్గమ్మ ఆలయానికి సీఎం జగన్…
By NTV WebDesk
దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు విజయవాడలోని ఇంద్రకీలాద్రిలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆరో రోజైన నేడు సరస్వతి దేవి అలంకారంలో అమ్మవారు దర్శనం ఇవ్వబోతున్నారు. ఈరోజు మూలా నక్షత్రం కావడంతో సుమారు లక్షమంది భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకునే అవకాశం ఉన్నది. ఇక ఇదిలా ఉంటే, ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఏపీ సీఎం వైఎస్ జగన్ కనకదుర్గ అమ్మవారిని దర్శనం చేసుకోనున్నారు. రాష్ట్రప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, కుంకుమలను అమ్మవారికి సమర్పించనున్నారు. అమ్మవారికి సంబంధించి ఆగ్మెంట్ రియాల్టీ షోను సీఎం జగన్ ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకు కనకదుర్గ ఫ్లైఓవర్పై ఆంక్షలు కొనసాగనున్నాయి.
Read: చైనా హెచ్చరిక: భారత్ అలా చేస్తే…
Also Read
తాజావార్తలు
-
DC Vs RCB: హమ్మయ్య.. ‘49’ తప్పించుకున్నాం.. ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాపీ..
-
Bordeaux : ఈ ఒక్క ప్రాంతం వైన్ ప్రపంచాన్ని ఎలా మార్చింది..??
-
Yatra: హీరోగా రజనీకాంత్ మనవడు.. కొడుకు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై ధనుష్ క్లారిటీ ఇదే!
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
DC Vs RCB: రెండు చెత్త రికార్డులను మూట కట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.. ఆర్సీబీ సంచలనం..
ట్రెండింగ్
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!