భారత్ భూభాగంలోని ప్రాంతాలకు చైనా పేర్లు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైనా మరోసారి కుటిలబుద్ధిని చాటుకుంది. అరుణాచల్ ప్రదేశ్లోని అనేక ప్రాంతాలకు చైనా పేర్లను పెట్టింది. దీనిని భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. వెంటనే చైనా పేర్లను వెనక్కి తీసుకోవాలని హెచ్చరించింది. అయితే, చైనా దానికి ససేమిరా అంటోంది. అరుణాచల్ ప్రదేశ్ టిబెట్లో భాగస్వామ్యమని, దక్షిణ టిబెట్గా తాము పిలుస్తామని, తమ భూభాగంలోని ప్రదేశాలకు పేర్లు పెట్టుకుంటామని, తన సార్వభౌమత్వానికి ఎవరూ అడ్డు వచ్చినా ఊరుకునేది లేదని చైనా స్పష్టం చేసింది. ఆరుణాచల్ ప్రదేశ్లోని 15 భూభాగాలకు చైనా పేర్లు పెట్టింది.
Read: భయపెడుతున్న మరో కరోనా వేరియంట్.. తొలి కేసు నమోదు
Also Read
ఆరుణాచల్ ప్రదేశ్లో ఎన్నో సంప్రదాయాలకు తెగలకు చెందిన ప్రజలు నివశిస్తున్నారని, తమ ప్రాంతంలో నివశించే ప్రాంతాలకు తాము పేర్లు పెట్టుకున్నామని చైనా విదేశాంగశాఖ మంత్రి వెల్లడించారు. అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగమని చెప్పే చైనా ఆ ప్రాంతాన్ని జన్గ్నావ్ అని పిలుస్తుంది. 2017లో కూడా చైనా ఆరుణాచల్ ప్రదేశ్లోని 6 ప్రాంతాలకు పేర్లు పెట్టింది. చైనీస్, టిబెట్ రోమన్ అక్షరాల క్రమంలో చైనా పేర్లు పెడుతున్నది. ఒకవైపు ప్రపంచం కరోనా, ఒమిక్రాన్ కేసులతో ఇబ్బందులు పడుతుంటే, చైనా మాత్రం రాజ్యాధికారం పేరుతో ఇతర దేశాల్లోని భూభాగాలపై కన్నేసింది.
తాజావార్తలు
-
Missing Girls: హైదరాబాద్లో ముగ్గురు మైనర్ బాలికలు అదృశ్యం
-
Jagga Reddy : కేటీఆర్ రక్తంలో నిజాయితీ, కృతజ్ఞత లేదు
-
Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
-
Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
-
Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!