పవన్ దర్శకుడు, మహేశ్ విలన్… ఓటీటీ డెబ్యూకి రెడీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘ఖుషీ’ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రంతో దర్శకుడిగా టాలీవుడ్ కి వచ్చి… ఆపై నటుడిగా మారిన ఎస్ జే సూర్య మరో కొత్త అడుగు వేయబోతున్నాడు. ట్రెండ్ ని ఫాలో అయిపోతూ ఓటీటీ గడపతొక్కనున్నాడు. త్వరలోనే వెబ్ సిరీస్ లో ప్రేక్షకుల్ని అలరిస్తాడట. మహేశ్ బాబు ‘స్పైడర్’ మూవీలో విలన్ గా నటించిన ఈ టాలెంటెడ్ యాక్టర్ ఓ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. జూలై 18 నుంచీ తమిళనాడులోని నాగర్ కోయిల్, చెన్నైలలో షూటింగ్ మొదలు పెట్టనున్నారు. నలభై రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేసుకోనున్న సూర్య డెబ్యూ వెబ్ సిరీస్ కి ఆండ్రూ లూయిస్ దర్శకుడు. 2019లో ఆయన ‘కొలైగరన్’ సినిమాకి దర్శకత్వం వహించాడు.
ఎస్ జే సూర్య నటించనున్న తొలి వెబ్ సిరీస్ కి మరో విశేషం కూడా ఉంది. ‘విక్రమ్ వేద’ సినిమాకి తమిళంలో దర్శకత్వం వహించి… ప్రస్తుతం హిందీలోనూ సేమ్ మూవీని రీమేక్ చేస్తోన్న దర్శక ద్వయం పుష్కర్-గాయత్రి ఈ ప్రాజెక్ట్ ని నిర్మిస్తున్నారు. అమేజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవ్వనున్నట్లు సమాచారం…
Also Read
తాజావార్తలు
-
Bahamas Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. 10 మంది దుర్మరణం.. స్వాతంత్ర్య వేడుకల వేళ విషాదం
-
Dhanush: ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా తర్వాత మరో సంచలనం!.. అదే దేవుడిపై ధనుష్ కొత్త ప్రాజెక్ట్
-
Tragedy: వీడు మనిషి కాదు మానవ మృగం.. పోక్సో కేసు పెట్టారన్న కక్షతో.. భార్య, ఇద్దరు పిల్లలతో పాటు మరో ముగ్గురి హత్య..
-
Astrology: జూలై 11 శనివారం దినఫలాలు..
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో SIR ప్రక్రియ ఎలా నడుస్తోంది..? ఓటర్ల సాధకబాధకాలేంటి..?
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!