Pregnant Woman: రైలులో నిండు గర్బిని.. ట్రైన్ కదలడంతో నొప్పులు తరువాత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pregnant Woman: ఆమె నిండు గర్భిని, మహారాష్ట్రకు ట్రైన్ వెళ్లేందుకు సాహసించింది. ట్రైన్ లో ప్రయాణించేందుకు ధైర్యం చేసింది. హైదరాబాద్ నుంచి మహారాష్ట్రకు ట్రైన్ బయలు దేరేందుకు సిద్దమైంది. ఆమెది మహారాష్ట్ర కావడంతో.. అక్కడకు వెళ్లేందుకు కడుపులో బిడ్డవున్న రైలు ప్రయాదణించేందుకు సిద్దమైందని సమాచారం. ట్రైన్ హైదరాబాద్ నుంచి కదిలింది. అప్పటికే ఆమెకు కొంత నలతగా వున్నా పర్వాలేదులే అనుకుంది. కాస్త దూరం వెళ్లగానే పురిటినొప్పులు మొదలయ్యాయి. అక్కడ చూసిన ఆమెను చూసి చలించిపోయారు. ఏం చేయాలో కాసేపు అర్థంకాలేదు. కొందరు రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అలర్ట్ అయిన రైల్వేశాఖ ఆ అపార్ట్ మెంట్ లో చేరుకున్నారు. ఆమె పురిటి నొప్పులతో తల్లడిల్లుతుండటంతో.. అటు ఇటు బట్టలను కట్టేసారు. ఆ తల్లినికి సహకరించారు.
కదులుతున్న ట్రైన్ లో.. నొప్పులను భరించింది. చివరకు పండెంటి బిడ్డను కనింది. ఈ ఘటన హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర వెళ్తున్న ట్రైన్లో చోటుచేసుకుంది. ఓ గర్భిణీ స్త్రీ కు పురిటి నొప్పులు రావడంతో వికారాబాద్ రాకముందే ట్రైన్ లోనే ఆడబిడ్డను జన్మనిచ్చింది. ప్రయాణికులు రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో.. గర్భిణీ వున్న బోగీకి చేరుకున్న రైల్వే పోలీసులు, అక్కడున్న అందరి సహకారంతో.. ఆమెకు ప్రసవం చేశారు. చివరకు పండెంటి బిడ్డను ఆమె నిచ్చింది. ఆ బిడ్డను ఒక రైల్వే మహిళ పోలీసు చేతిలో తీసుకుని ఆనందంతో చూస్తున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. తరువాత రైల్వే పోలీసుల సహకారంతో వికారాబాద్ లో రైలు దిగి తల్లి బిడ్డను 108 వాహనంలో వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి రైల్వే మహిళ పోలీసులు తీసుకెళ్లారు.
Also Read
- Shabad Murders : షాబాద్ హంతకుడు రాజ్కుమార్ వేటలో విస్తుపోయే నిజాలు
- Jagadish Reddy: సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి కౌంటర్
- Jagga Reddy : బీఆర్ఎస్ నేతలకు జగ్గారెడ్డి సవాల్.. కేసీఆర్, హరీష్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి.!
- KTR : నీళ్లు అడిగితే నెత్తురు చల్లుతావా.. రక్త పిశాచీ.?
ఇలాంటి ఘటనే సెప్టెంబర్ 14వ తేదీని ఓమహిళ, ఆమె భర్త సికింద్రాబాద్లో రైలు ఎక్కి తిరిగి విశాఖపట్నం వెళ్తున్నారు. అదే రైలులో విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్తున్న గీతం మెడికల్ కాలేజీలో హౌస్ సర్జన్ డాక్టర్ స్వాతి కేసరి ఆ మహిళకు బిడ్డను ప్రసవించేందుకు సహకరించారు.. తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాలకు జరిగింది. ప్రసవ నొప్పితో బాధపడుతున్న తన భార్యకు సహాయం చేయడానికి ఒక వ్యక్తి నన్ను సంప్రదించాడు. నేను మెడిసన్ చదువుతున్నానని అతనికి తెలియదు. అదే కంపార్ట్మెంట్లోని మరో ఇద్దరు మహిళలు, డ్యూటీలో ఉన్న పోలీసుల సహాయంతో, మహిళ ఉదయం 5:35 గంటలకు సురక్షితంగా బిడ్డకు జన్మనిచ్చిందని స్వాతి చెప్పారు.
Andhra Pradesh Crime: రూ.500 కోసం ప్రియుడి ప్రాణాలు తీసిన ప్రియురాలు..!
తాజావార్తలు
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
-
Srinivasa Mangapuram Trailer: మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి కొత్త హీరో.. ట్రైలర్తోనే అంచనాలు పెంచేసిన జై కృష్ణ!
-
Tirupati Drugs Case : తిరుపతి డ్రగ్స్ కేసులో టీటీడీ ఉద్యోగి అరెస్ట్..
-
Success story: గ్రామీణ నేపథ్యం, IIT చదువు లేదు.. కానీ, రూ. 2.6 కోట్ల ప్యాకేజీ సాధించిన కుర్రాడు..
-
Bangladesh: మార్షల్ ఆర్ట్స్ పేరుతో ఉగ్రవాదం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..