Nizamabad: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ లో తగ్గిన నీటి మట్టం.. కాకతీయ ఆయకట్టుకు నీరు నిలిపివేత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nizamabad: నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటి మట్టం వేగంగా తగ్గుతుంది. ఈ నేపథ్యంలో.. నేటి నుంచి కాకతీయ ఆయకట్టుకు నీటి విడుదలను అధికారులు నిలిపివేశారు. పంట చేతికి రాలేదని, మరో తడి ఇవ్వాలని రైతులు అంటున్నారు. నీటిమట్టం తగ్గుతుందని అధికారులు సాధ్యం కాదంటున్నారు. ప్రాజెక్టులో నీటిమట్టం 13 టి.ఎం.సిలకు చేరింది. తాగునీటి అవసరాలకు 5 టి.ఎం.సీ.లు, ఆవిరి రూపంలో 2 టి.ఎం.సి లు, డెడ్ స్టోరేజికి మరో 5 టి.ఎం.సి.లు ఉంది. దీంతో రైతుల పంటలకు తాగునీటిని ఇచ్చే ప్రసక్తే లేదని అధికారులు చెప్పడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండలు మండిపోతున్నాయని చుక్కనీరు లేక పంటలు ఎండుతున్నాయని రైతులు అంటున్నారు. నీరు విడుదల నిలిపివేస్తే.. చేతికొస్తున్న పంట ఎండిపోతుందని కన్నీరుపెడుతున్నారు. అధికారులు స్పందించి నీటిని వదలాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read also: Pawan Kalyan: పిఠాపురంలో నాల్గో రోజు జనసేనాని పర్యటన..
Also Read
- Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
- Balka Suman Arrest: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత!
- Kishan Reddy: సన్న బియ్యం పేరుతో పేదలను మోసం చేస్తున్నారా?.. ప్రభుత్వంపై కిషన్రెడ్డి తీవ్ర విమర్శలు
- HYDRA: నార్సింగిలో హైడ్రా దూకుడు.. ఆ చెరువు చుట్టూ కంచె నిర్మాణం షురూ..
కరీంనగర్ పరిధిలోని దిగువ మానేరు రిజర్వాయర్ నుంచి కాకతీయ కెనాల్కు నీటి విడుదలను ఆదివారం అధికారులు నిలిపివేశారు. ముందస్తు ప్రణాళిక, తాగునీటి కొరతతో కాకతీయ కాలువ ద్వారా యాసంగి సాగుకు నీటి విడుదల నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఎల్ ఎండీలో ఐదు టీఎంసీల నీరు నిల్వ ఉందని, మిడ్ మానేరు నుంచి 1.20 టీఎంసీల నీరు మాత్రమే వచ్చే అవకాశం ఉందన్నారు. తాగునీటి అవసరాలకు 6.20 టీఎంసీల నీరు అవసరమని, దానిని వృథా చేయకుండా వినియోగించుకుంటేనే నీటి ఎద్దడిని అధిగమించవచ్చని అధికారులు తెలిపారు. ప్రాజెక్టులోని నీటిని తాగునీటి అవసరాలకే మొదటి ప్రాధాన్యత ఇస్తామని, రాష్ట్ర ప్రభుత్వం కూడా తాగునీటికి ఇబ్బంది లేకుండా ప్రాజెక్టులో అవసరమైన నీటిని నిల్వ చేయాలని ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.
Mumbai Indians Record: ముంబై ఇండియన్స్ అరుదైన ఘనత.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి జట్టు!
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..