Errabelli Dayakar Rao: నాకు నచ్చిన నాయకులు ఇద్దరే ఒకరు ఎన్టీఆర్ ఇంకొకరు కేసీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ గ్రామంలో జ్యోతిబాపూలే సావిత్రిబాయి- ఆచార్య జయశంకర్ విగ్రహాలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే సతీష్ బాబుతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. త్యాగ దాతల విగ్రహాలు చూసినప్పుడు వారు చేసిన పోరాటాలు గుర్తు చేసుకోవాలి.. నాకు నచ్చిన నాయకులు ఇద్దరే ఒకరు నందమూరి తారక రామారావు అయితే, ఇంకొకరు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని మంత్రి ఎర్రబెల్లి అన్నారు.
Read Also: Sajjala Ramakrishna Reddy: యార్లగడ్డపై నా వ్యాఖ్యలు వక్రీకరించారు.. ముందే నిర్ణయం తీసుకున్నారేమో..!
Also Read
- GWMC : ఓరుగల్లు బల్దియాకు బాస్ ఎక్కడ.?
- Warangal: సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఏసీబీ రైడ్.. ఇద్దరు సబ్ రిజిస్ట్రార్ల అక్రమ సంపదలు బట్టబయలు..!
- Girl Missing: హోంవర్క్ అని వెళ్లి అదృశ్యం.. 12 ఏళ్ల చిన్నారి అదృశ్యం కథ సుఖాంతం..!
- Warangal Rocket Launch : తొలిసారి ఓరుగల్లు గడ్డపై రాకెట్ ప్రయోగం.! ఆకాశంలోకి దూసుకెళ్లనున్న 'రుద్రమ' రాకెట్..
సీఎం కేసీఆర్ దయవల్ల కాళేశ్వరం ప్రాజెక్టుతో నీళ్లు వస్తున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పిచ్చి గాడిద కొడుకులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతూ.. ప్రాజెక్టులో లక్షలు లక్షలు తిన్నారు అని విమర్శిస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను గెలిచిన నాలుగు సార్లలో మహిళలు లోటలు పట్టుకొని 4 గంటలకు చెట్ల సాటుకు పోయేది.. ఇప్పుడు 6 గంటలకు లేస్తాండ్లు అని మంత్రి ఎర్రబెల్లి కామెంట్స్ చేశాడు.
Read Also: Pregnancy Diet: బిడ్డ ఎదుగుదల కోసం గర్భిణీలు ఎక్కువగా తీసుకోవాల్సిన ఆహారాలు..
ఇక మొన్న చేసిన సర్వేల్లో కర్ణాటక గెలుపుతో తెలంగాణలో కాంగ్రెస్ గెలిచినట్టే చేసిండ్లు అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఇక వాళ్ళ అధ్యక్షుడు 3 గంటల కరెంట్ అనగానే 25 సీట్లకు వచ్చేది పోయింది.. కేసీఆర్ రుణమాఫీ అనగానే మొత్తం పోయింది.. ఇవ్వాళ కాంగ్రెస్ వాళ్లు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు అంటూ మంత్రి ఎర్రబెల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ కుట్రలు చేసి గెలిచేందుకు చూస్తున్నాయని ఆయన విమర్శించారు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!