Errabelli Dayakar Rao: నాకు నచ్చిన నాయకులు ఇద్దరే ఒకరు ఎన్టీఆర్ ఇంకొకరు కేసీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ గ్రామంలో జ్యోతిబాపూలే సావిత్రిబాయి- ఆచార్య జయశంకర్ విగ్రహాలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే సతీష్ బాబుతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. త్యాగ దాతల విగ్రహాలు చూసినప్పుడు వారు చేసిన పోరాటాలు గుర్తు చేసుకోవాలి.. నాకు నచ్చిన నాయకులు ఇద్దరే ఒకరు నందమూరి తారక రామారావు అయితే, ఇంకొకరు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని మంత్రి ఎర్రబెల్లి అన్నారు.
Read Also: Sajjala Ramakrishna Reddy: యార్లగడ్డపై నా వ్యాఖ్యలు వక్రీకరించారు.. ముందే నిర్ణయం తీసుకున్నారేమో..!
Also Read
- ACB Raids : సస్పెండ్ అయినా తగ్గని లగ్జరీ.. సబ్ రిజిస్ట్రార్ ఇంట్లో తనిఖీల్లో బయటపడ్డ కోట్లు..!
- GWMC : ఓరుగల్లు బల్దియాకు బాస్ ఎక్కడ.?
- Warangal: సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఏసీబీ రైడ్.. ఇద్దరు సబ్ రిజిస్ట్రార్ల అక్రమ సంపదలు బట్టబయలు..!
- Girl Missing: హోంవర్క్ అని వెళ్లి అదృశ్యం.. 12 ఏళ్ల చిన్నారి అదృశ్యం కథ సుఖాంతం..!
సీఎం కేసీఆర్ దయవల్ల కాళేశ్వరం ప్రాజెక్టుతో నీళ్లు వస్తున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పిచ్చి గాడిద కొడుకులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతూ.. ప్రాజెక్టులో లక్షలు లక్షలు తిన్నారు అని విమర్శిస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను గెలిచిన నాలుగు సార్లలో మహిళలు లోటలు పట్టుకొని 4 గంటలకు చెట్ల సాటుకు పోయేది.. ఇప్పుడు 6 గంటలకు లేస్తాండ్లు అని మంత్రి ఎర్రబెల్లి కామెంట్స్ చేశాడు.
Read Also: Pregnancy Diet: బిడ్డ ఎదుగుదల కోసం గర్భిణీలు ఎక్కువగా తీసుకోవాల్సిన ఆహారాలు..
ఇక మొన్న చేసిన సర్వేల్లో కర్ణాటక గెలుపుతో తెలంగాణలో కాంగ్రెస్ గెలిచినట్టే చేసిండ్లు అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఇక వాళ్ళ అధ్యక్షుడు 3 గంటల కరెంట్ అనగానే 25 సీట్లకు వచ్చేది పోయింది.. కేసీఆర్ రుణమాఫీ అనగానే మొత్తం పోయింది.. ఇవ్వాళ కాంగ్రెస్ వాళ్లు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు అంటూ మంత్రి ఎర్రబెల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ కుట్రలు చేసి గెలిచేందుకు చూస్తున్నాయని ఆయన విమర్శించారు.
తాజావార్తలు
-
Mega Hero : 100 కథలు రిజెక్ట్ చేసి ఎట్టకేలకు కొత్త సినిమాను లైన్ లో పెట్టిన యంగ్ హీరో
-
EPFO: ఈపీఎఫ్ఓ కొత్త నిబంధనలు.. UAN యాక్టివేషన్ ప్రక్రియలో కీలక మార్పులు
-
Green SM Limo: ఓలా-ఉబర్లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
CM Chandrababu: ఏయూ వీసీ రాజశేఖర్పై సీఎం చంద్రబాబు ఫైర్!
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..