Vemula prashanth reddy: కేసీఆర్ విధించిన గడువులోగా ఆ పనులు పూర్తి కావాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం కేసీఆర్ గడువు విధించిన లోపు అమరుల స్మారక చిహ్నాన్ని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. నిర్మాణానికి అవసమరమైన స్టెయిల్ లెస్ స్టీల్ ప్యానెల్స్ దుబాయ్ నుంచి త్వరగా దిగుమతి అయ్యేట్లు చూడాలని.. క్లాడిండ్ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాన తల్లి విగ్రహం వద్ద అతిథులు నివాళులు అర్పించే విధంగా తగు ఏర్పాట్లు చేయాలని సూచించారు. పచ్చదనంతో ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు అమరుల త్యాగాలు ప్రతిబింబించేలా పినిషింగ్ వర్క్ ఉండాలన్నారు. అమరవీరుల స్మారక చిహ్నం తెలంగాణ ప్రజల సెంటిమెంట్ అని అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు.
సెక్రటేరియట్ నిర్మాణ పనుల్లో కూడా వేగం పెంచాలని.. సీఎం విధించిన నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలన్నారు. ఎలివేషన్ పనులు, జీఆర్సీ, క్లాడింగ్ పనుల్లో వేగం పెంచాలని సూచించారు. గ్రాండ్ ఎంట్రీ నిర్మాణం, ఫినిషింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు ప్రశాంత్ రెడ్డి. మూడు షిఫ్టుల్లో మ్యాన్ పవర్ పెంచి పనులు పూర్తి చేయాలని సూచించారు.
Also Read
- Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్లో ఒకే రోజు ముగ్గురు బలి!
- OTR : తెలంగాణ MLC ఎన్నికల్లో కాంగ్రెస్ కొత్త లెక్కలు..! రెండు సీట్లు రెడ్లకేనా..?
- Indiramma Indlu : ఇందిరమ్మ ఇళ్లకు మరో ఛాన్స్.. ఆగస్టు 15 వరకు గడువు.!
ఇదిలా ఉంటే రాష్ట్ర అవతరణ దినోత్సవానికి తెలంగాణ సిద్ధం అవుతోంది. జూన్ 2కు మరో కొన్ని రోజులు మాత్రమే ఉండటంతో పబ్లిక్ గార్డెన్స్లో రాష్ట్రావతరణ ఏర్పాట్లను పరిశీలించారు చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్. పోలీసులు మాక్ డ్రల్ ను పరిశీలించి వివిధ శాఖల ఏర్పాట్లపై ఆరా తీశారు. అధికారులు సమన్వయంతో పనిచేసి తగిన విధంగా ఏర్పాట్లను పూర్తి చేయాలని ఆదేశించారు. జూన్ 2న జవాన్ జ్యోతి వద్ద అమరవీరులకు నివాళులర్పించి, పబ్లిక్ గార్డెన్స్కు చేరుకుని జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. పబ్లిక్ గార్డెన్ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు సీఎం.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!