Tspsc: టీఎస్పీఎస్సీలో మాస్ కాపీయింగ్.. అరెస్టుల సంఖ్య సెంచరీ దాటే ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tspsc: ప్రశ్నపత్రాల లీకేజీకే పరిమితమైందని భావించిన టీఎస్ పీఎస్సీ కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. అధునాతన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ల సాయంతో మాస్ కాపీయింగ్ జరిగినట్లు సిట్ నిర్ధారించింది. ఏఈఈ పరీక్షకు హాజరైన ముగ్గురు అభ్యర్థులు టెక్నాలజీ సాయంతో కాపీయింగ్ కు పాల్పడ్డారని సిట్ వర్గాలు తెలిపాయి. శనివారం వరంగల్లో పట్టుబడిన విద్యుత్ శాఖ డీఈ రమేష్ అలియాస్ రవీందర్ ఈ వ్యవహారానికి సూత్రధారిగా తేలింది. ఈ కేసులో ఏ12గా ఉన్న పూల రవికిషోర్ నుంచి ఏఈఈ మాస్టర్ ప్రశ్నపత్రాన్ని కొనుగోలు చేసిన డీఈ రమేష్ అలియాస్ రవీందర్.. దానిని చాలా మందికి భారీ మొత్తానికి విక్రయించినట్లు సిట్ గుర్తించింది. ఏఈఈ మెరిట్ లిస్ట్ తీసుకున్న వరంగల్ సిట్లో ఎక్కువ మార్కులు సాధించిన పలువురు అభ్యర్థులను విచారించడంతో రమేష్ పాత్ర బయటపడింది. రమేష్ హైదరాబాద్లోని ఓ కోచింగ్ సెంటర్లో ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాడు.
ఇక్కడ కూడా 20 మందికి ప్రశ్నపత్రం విక్రయించినట్లు సిట్ ఆధారాలు సేకరించింది. వారి గురించి ఆరా తీస్తున్న క్రమంలో ప్రశాంత్, నరేష్ అలియాస్ నవీన్, మహేష్లను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలో హైటెక్ మాస్ కాపీయింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్లోని ఓ పరీక్షా కేంద్రంలో ఈ ముగ్గురూ తమ చెవుల్లో మైక్రో డివైజ్ల (బ్లూటూత్/వైఫై) ద్వారా మాస్ కాపీయింగ్కు పాల్పడ్డారని, సమాధానాలు తమకు అందాయని రమేష్ అలియాస్ రవీందర్ సిట్ విచారణలో అంగీకరించినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా.. తాను ఫ్యాకల్టీ ఉన్న కోచింగ్ సెంటర్లో ప్రశ్నపత్రాలను రమేష్ బయటపెట్టాడా? లేదా, మీరు ఇతర కోచింగ్ సెంటర్లలో కూడా చేరారా? సిట్ అధికారులు విచారణ చేపట్టారు. వారి గురించి ఆరా తీస్తుండగా ప్రశాంత్, నరేష్ అలియాస్ నవీన్, మహేష్లను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలో హైటెక్ మాస్ కాపీయింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్లోని ఓ పరీక్షా కేంద్రంలో ఈ ముగ్గురూ తమ చెవుల్లో మైక్రో డివైజ్ల (బ్లూటూత్/వైఫై) ద్వారా మాస్ కాపీయింగ్కు పాల్పడ్డారని, సమాధానాలు తమకు అందాయని రమేష్ అలియాస్ రవీందర్ సిట్ విచారణలో అంగీకరించినట్లు తెలిసింది.
Also Read
ఇదిలా ఉండగా.. తాను ఫ్యాకల్టీ ఉన్న కోచింగ్ సెంటర్లో ప్రశ్నపత్రాలను రమేష్ బయటపెట్టాడా? లేదా, మీరు ఇతర కోచింగ్ సెంటర్లలో కూడా చేరారా? సిట్ అధికారులు విచారణ చేపట్టారు. వారి గురించి ఆరా తీస్తుండగా ప్రశాంత్, నరేష్ అలియాస్ నవీన్, మహేష్లను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలో హైటెక్ మాస్ కాపీయింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్లోని ఓ పరీక్షా కేంద్రంలో ఈ ముగ్గురూ తమ చెవుల్లో మైక్రో డివైజ్ల (బ్లూటూత్/వైఫై) ద్వారా మాస్ కాపీయింగ్కు పాల్పడ్డారని, సమాధానాలు తమకు అందాయని రమేష్ అలియాస్ రవీందర్ సిట్ విచారణలో అంగీకరించినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా.. తాను ఫ్యాకల్టీ ఉన్న కోచింగ్ సెంటర్లో ప్రశ్నపత్రాలను రమేష్ బయటపెట్టాడా? లేదా, మీరు ఇతర కోచింగ్ సెంటర్లలో కూడా చేరారా? సిట్ అధికారులు విచారణ చేపట్టారు.
హైదరాబాద్లోని ఓ పరీక్షా కేంద్రంలో ఈ ముగ్గురూ తమ చెవుల్లో మైక్రో డివైజ్ల (బ్లూటూత్/వైఫై) ద్వారా మాస్ కాపీయింగ్కు పాల్పడ్డారని, సమాధానాలు తమకు అందాయని రమేష్ అలియాస్ రవీందర్ సిట్ విచారణలో అంగీకరించినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా.. తాను ఫ్యాకల్టీ ఉన్న కోచింగ్ సెంటర్లో ప్రశ్నపత్రాలను రమేష్ బయటపెట్టాడా? లేదా, మీరు ఇతర కోచింగ్ సెంటర్లలో కూడా చేరారా? సిట్ అధికారులు విచారణ చేపట్టారు. హైదరాబాద్లోని ఓ పరీక్షా కేంద్రంలో ఈ ముగ్గురూ తమ చెవుల్లో మైక్రో డివైజ్ల (బ్లూటూత్/వైఫై) ద్వారా మాస్ కాపీయింగ్కు పాల్పడ్డారని, సమాధానాలు తమకు అందాయని రమేష్ అలియాస్ రవీందర్ సిట్ విచారణలో అంగీకరించినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా.. తాను ఫ్యాకల్టీ ఉన్న కోచింగ్ సెంటర్లో ప్రశ్నపత్రాలను రమేష్ బయటపెట్టాడా? లేదా, మీరు ఇతర కోచింగ్ సెంటర్లలో కూడా చేరారా? సిట్ అధికారులు విచారణ చేపట్టారు.
Cheetah Deaths: చీతాల మృతిపై కేంద్రం..
తాజావార్తలు
-
Khamenei: ఖమేనీ అంత్యక్రియల్లో హృదయ విదారక దృశ్యం.. 14 నెలల మనవరాలి పార్థివదేహం
-
OTR: తాండూరు కాంగ్రెస్లో గ్రూప్ వార్.. ఎమ్మెల్యే vs ఎమ్మెల్సీ పోరు ముదిరిందా?
-
OTR: వైజాగ్ పాలిటిక్స్లో తన ముద్ర కోసం శ్రీభరత్ తిప్పలు.?
-
OTR: ఇక నుంచి సీఎం రేవంత్ సభల్లో కీలక మార్పులు
-
OTR: కదిరి వైసీపీలో కోవర్ట్ కలకలం.. పార్టీని దెబ్బతీస్తున్నది సొంత నేతలేనా?
ట్రెండింగ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!