కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీ బలం : మహేష్ గౌడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రేపు సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ జెండా పండుగ జరుపుతున్నాం. రేపు అన్ని పోలింగ్ బూత్ స్థాయి లతో పార్టీ జెండా ఎగురేయాలని పీసీసీ నిర్ణయించింది అని వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. సోనియా గాంధీ జన్మదినం తోపాటు తెలంగాణ ప్రకటన వచ్చిన రోజు డిసెంబర్ 9. రేపు ఈ రెండు ప్రాధాన్యతలు కలిగిన రోజు కాబట్టి పార్టీ డిజిటల్ మెంబర్ షిప్ ప్రారంభిస్తున్నాము. రేవంత్ రెడ్డి కొడంగల్ అసెంబ్లీ పరిధిలోని పోలింగ్ బూత్ లో పార్టీ డిజిటల్ మెంబర్ షిప్ కార్యక్రమంలో పాల్గొంటారు.
అయితే కాంగ్రెస్ మెంబర్ షిప్ తీసుకున్న ప్రతి ఒక్కరికీ ఇన్సూరెన్స్ కల్పిస్తున్నాం. పార్టీ నియమించిన కోఆర్డీనేటర్స్ ద్వారా ఈ మెంబర్ షిప్ కార్యక్రమం జరుగుతుంది. జూన్ 26 వరకు పార్టీ డిజిటల్ మెంబర్ షిప్ కొనసాగుతుంది అన్నారు. కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీ బలం అని చెప్పిన ఆయన రాష్ట్రంలో కాంగ్రెస్ బలంగా ఉంది. ప్రజలంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. వడ్ల కొనుగోలు పై టీఆరెఎస్, బీజేపీ డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారు. బీజేపీ కార్పొరేట్ పార్టీ .. కాంగ్రెస్ సామాన్యుల పార్టీ అని పేర్కొన్నారు.
Also Read
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!