యాసంగిలో ఇతర పంటలు వేయాలి: నిరంజన్రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో వరి ధాన్యం పై గత కొన్ని రోజులుగా చర్చ నడుస్తునే ఉంది. కేంద్రం, రాష్ర్టం ఒకరి పై ఒకరు ఆరోపణలు చేసుకుంటునే ఉన్నాయి. మొన్న ఈ మధ్య ఇదే విషయన్ని చర్చించడానికి తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తన బృందంలో ఢీల్లీ వెళ్లిన ఫలితం లేకుండా పోయింది. ఇప్పటికే రైతులు గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు. అటు బీజేపీ నాయకుల మాటలు వినాలా..ఇటు ప్రభుత్వ మాటలు వినాలా అనే సందిగ్ధంలో ఉన్నారు. తాజాగా మరోసారి తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. యాసంగిలో రైతులు వరి కాకుండా ఇతర పంటలు వేయలని మంత్రి మరోసారి స్పష్టం చేశారు.
ధాన్యాన్ని తీసుకెళ్లాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేని అని, కానీ ఆ బాధ్యతను మరిచి రాష్ర్ట ప్రభుత్వం పై నెపం వేస్తుందని విమర్శించారు. రైతుల ప్రయోజనాలను మోడీ సర్కారు పట్టించుకోకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తుందని ఇది సరైన పద్ధతి కాదని ఆయన అన్నారు. కేంద్ర మంత్రి పీయూష్గోయల్ చెప్పినవన్నీ అబద్ధాలేనని, ఆయన దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన అన్నారు. బీజేపీ నాయకులకు దమ్ము ఉంటే రాష్ర్టంలో పండించే పంటను కొనేలా కేంద్రంతో ఒప్పించాలని మంత్రి నిరంజన్ రెడ్డి సవాల్ విసిరారు.
Also Read
తాజావార్తలు
-
CJP: కేసులు ఎత్తేయాలి, లేదంటే.. కేంద్రానికి కాక్రోచ్ అల్టిమేటం..
-
Telangana : తెలంగాణ ప్రజలకు త్వరలో ‘కుటుంబ రిజిస్టర్’
-
Sonam Wangchuk: ఈనాటికీ బాపూనే ఆదర్శం.. రాజ్ఘాట్లో సోనమ్ వాంగ్చుక్ నివాళి
-
Sai Krishna Custodial Death Case: సాయి కృష్ణ కేసు కొత్త మలుపు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
-
Multi Heroine Trend: పాన్ ఇండియా సినిమాల్లో కొత్త ట్రెండ్.. ఒక హీరోకు ఐదుగురు హీరోయిన్లు?
ట్రెండింగ్
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్మన్ గిల్!
-
రూ.1,449కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్.. BSNL బ్రాడ్బ్యాండ్ ప్లాన్ అదిరిపోయింది..!
-
15 నెలల వ్యాలిడిటీతో Jio ‘Freedom Pack’.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!
-
Samsung Galaxy Z Fold 8 Ultra vs Galaxy Z Fold 7: ఏ ఫోల్డబుల్ ఫోన్ బెస్ట్.?
-
Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!