తెలంగాణలో ఎలాంటి మత హింస జరగలేదు: డీజీపీ మహేందర్రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రత్యేక తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి తెలంగాణలో ఎలాంటి మతపరమైన హింసాకాండగానీ, మరే ఇతర ప్రధాన శాంతిభద్రతలుగానీ చోటుచేసుకోలేదని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎం మహేందర్ రెడ్డి (డీజీపీ) అన్నారు. శుక్రవారం పోలీస్ హెడ్క్వార్టర్స్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా నేరాల రేటును ఆయన వివరించారు. నిర్మల్ జిల్లా భైంసాలో గత ఏడేళ్లలో జరిగిన చిన్న చిన్న ఘటనలు తప్ప పెద్దగా ఎలాంటి మత ఘర్షణలు రాష్ర్టంలో చోటు చేసుకోలేదని ఆయన తెలిపారు. కోవిడ్-హిట్ 2020తో పోలిస్తే 2021లో తెలంగాణలో నేరాల రేటు 4.6 శాతం పెరిగింది.
మావోయిస్టుల అంశాన్ని ప్రస్తావిస్తూ.. తెలంగాణ, పొరుగున ఉన్న ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాలకే మావోయిస్టుల కార్యకలాపాలు పరిమితమయ్యాయని తెలిపారు. 133 మందిని సరెండర్ చేయగా వారిలో 98 మందిని అరెస్టు చేశామన్నారు.
Read Also:జీఓ 317తో ఉపాధ్యాయుడిని బలి తీసుకున్న కేసీఆర్: షర్మిల
Also Read
- HYDRAA : శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద హైడ్రా యాక్షన్.. అక్రమ కట్టడాల కూల్చివేత.!
- Kavitha Arrest : రోడ్డుపై ధాన్యం పోసి నిరసన.. కవిత అరెస్ట్
- Harish Rao: బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తాం.. హరీష్రావు కీలక వ్యాఖ్యలు..
- KTR: రైతుల కష్టాలపై కేటీఆర్ ఫైర్.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
మందుగుండు సామాగ్రి, పేలుడు పదార్థాలతోపాటు ఎనిమిది తుపాకులు, రూ.1.26 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన సీపీఐ (మావోయిస్ట్)కి చెందిన ఓవర్గ్రౌండ్ కార్యకర్తలపై పోలీసు శాఖ చార్జిషీట్ దాఖలు చేస్తుందని డీజీపీ తెలిపారు. రాష్ట్రంలో మావోయిస్టులు తమ ఉనికిని చాటుకునేందుకు చేస్తున్న తీవ్ర ప్రయత్నాలను పోలీసులు రాష్ట్ర, కేంద్ర బలగాలు తిప్పికొట్టాయని చెప్పారు. రాష్ట్రంలో సీపీఐ (మావోయిస్ట్) కార్యకలాపాలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటున్నామని, సకాలంలో సమాచారం అందడంతోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆరుగురు నక్సల్స్ను అంతమొందించామని డీజీపీ తెలిపారు.
తాజావార్తలు
-
Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
-
Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కోర్టులో లొంగిపోయిన భర్త సమర్థ్ సింగ్
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
VishnuPriya : ఏడ్చి ఏడ్చి విసిగిపోయా, ఇక నోరు మూసుకునేది లేదు: విష్ణుప్రియ ఫైర్!
-
Supreme Court: తల్లిదండ్రులు ఐఏఎస్లు అయితే మళ్లీ పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు? సుప్రీంకోర్టు సూటి ప్రశ్నలు
ట్రెండింగ్
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!