Talasani Srinivas Yadav: బీసీ నేతలపై వ్యక్తిగత దాడులు చేస్తే చూస్తూ ఊరుకోము
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Talasani Srinivas Yadav: బీసీ నేతలను అవమానిస్తే సహించేది లేదని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం తలసాని శ్రీనివాస్యాదవ్ నివాసంలో బీఆర్ఎస్ బీసీ నేతలు సమావేశమయ్యారు. బీసీలను చులకన చేసేలా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నేతలు చర్చించారు. సమావేశం అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. బాడీ షేమింగ్ గురించి మాట్లాడటం బాధాకరమని అన్నారు. ఈ తరహా వ్యాఖ్యలపై బీసీ కులాలందరినీ పిలిచి మాట్లాడుతామన్నారు. నోరుందని ఇష్టారీతిలో మాట్లాడితే చూస్తూ ఊరుకోనని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
Read also: Sai Dharam Tej: మెగా షాక్.. నటనకు బ్రేక్ ప్రకటించిన సాయి ధరమ్ తేజ్
Also Read
- Former Maoist leader: 42 ఏళ్ల తర్వాత మళ్లీ విద్యార్థిగా మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ.. ఇంటర్ పరీక్షకు సిద్ధం!
- Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్తో దోపిడీ!
- Off The Record : ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చిందా? ఫైనల్ రిపోర్ట్లో ఏముంది?
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
బీసీ నేతలపై వ్యక్తిగత దాడులు చేస్తే ఊరుకోమన్నారు. తాము తెగిస్తే దేనికి భయపడమన్నారు. రాబోయే రోజుల్లో తామేమిటో నిరూపించుకుంటామని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పద్దతిగా ఉండేందుకు ఇన్నాళ్లు మౌనంగా ఉన్నారని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేసి లాభం పొందుతారని అనుకుంటే అది మీ కర్మ’ అని కాంగ్రెస్ పార్టీ నేతలను ఉద్దేశించి అన్నారు. కళ్లు తెరవకుంటే కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం కావడం ఖాయమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా బీసీలను ఏకం చేసి కాంగ్రెస్ అంతు చూస్తామని తలసాని స్పష్టం చేశారు.
త్వరలో హైదరాబాద్లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆత్మగౌరవ భవనాలు నిర్మించామన్నారు. రైతు బంధు, రైతు బీమా మెజారిటీ బీసీలకు అందుబాటులో ఉన్నాయి. ఇది కాంగ్రెస్ పార్టీ విధానమో లేక సొంత ఎజెండానో అర్థం కావడం లేదన్నారు. బీసీల గురించి కించపరిచేలా మాట్లాడుతున్నారు. గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులను తిరగనివ్వం. మేము ప్రజలకు సేవ చేయడానికి చిన్న సంఘం నుండి వచ్చిన నాయకులమన్నారు. 130 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ ఇలాంటి మాటలు నేర్పిందా? అని ప్రశ్నించారు.
Mayawati: బీజేపీ, విపక్ష పార్టీలు ప్రజల సంక్షేమం కోసం పని చేయడం లేదు..
తాజావార్తలు
-
Hantavirus: హంటావైరస్పై ఆందోళన.. వ్యాక్సిన్ లేదు.. మరి చికిత్స ఎలా..?
-
Dileep Raj Death: కన్నడ ఇండస్ట్రీలో విషాదం.. నటుడు దిలీప్ రాజ్ కన్నుమూత!
-
NTA Scam Explained: పరీక్ష పెట్టడం కూడా చేతకాదా? భగ్గుమన్న విద్యార్థి లోకం!
-
SRH Playoff Chances: ఎస్ఆర్హెచ్ ప్లే-ఆఫ్ ఆశలు సజీవమేనా? గుజరాత్ ఓటమి తర్వాత మారిన సమీకరణాలు..
-
Emergency Landing: పొలంలో శిక్షణా విమానం అత్యవసరంగా ల్యాండ్..!
ట్రెండింగ్
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!