CM Revanth Reddy: తిరుమలలో కల్యాణ మండపం.. సీఎం రేవంత్ కీలక నిర్ణయం
CM Revanth Reddy: తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంభదాలతో అభివృద్ది పథంలో నడవాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఏపిలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత కలసి ముందుకు సాగుతామన్నారు. తిరుమలలో తెలంగాణ ప్రభుత్వం తరపున కళ్యాణ మండపం నిర్మించాలని భావిస్తున్నామన్నారు. నూతన ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రకియను ప్రారంభిస్తామన్నారు. ఫలితాల ప్రక్రియ ముగిసిన తరువాత తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరుపున సత్ర నిర్మాణానికి అవకాశం ఉంటే కళ్యాణ మండపం నిర్మించి స్వామి వారి సేవ కొనసాగిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తరుపున కోరుకుంటున్నా అన్నారు.
Read also: Jharkhand Land Scam Case: హేమంత్ సోరెన్ మధ్యంతర బెయిల్ పిటిషన్.. నేడు సుప్రీంకోర్టులో విచారణ
Also Read
- Bhatti Vikramarka: ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రి 'భట్టి' భరోసా.. రూ.1000 కోట్ల బకాయిల విడుదల.!
- MLA Rajagopal Reddy: తండ్రికి విలువ ఇవ్వని మనిషి అమ్మ ఎలా అవుతుంది.!
- Telangana SSC Results 2026: తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల.. లింక్ ఇదిగో..
- KTR: కేసీఆర్ అప్పుడే చిలుకకు చెప్పినట్టు చెప్పారు.. కల్వకుర్తి సభను గుర్తు చేసిన కేటీఆర్..
తొందరలోనే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేసి స్వామి వారి సేవలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం అయ్యే విధంగా చూస్తామన్నారు. రాజకీయాలపై రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. తిరుపతి కొండపై రాజకీయాలు మాట్లాడకూడదని అన్నారు. తప్పకుండా మంచి వాతావరణం ఉందన్నారు. వాతావరణ మంచిగా అనుకూలించిందన్నారు. గత సంవత్సరం కరువు వచ్చినా.. తాగు నీటి సమస్యలు ఉన్నా సమస్యలను అధిగమించి మంచి బుతుపవనాలు మంచి కాలం ఉందన్నారు. వానలు పడాలి, పంటలు పండాలన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలనేదే మా ఆలోచన అన్నారు. ప్రధాన ఆలోచన కూడా రైతాంగాన్ని ఆదుకోవడం, దేశం యొక్క సంపదను పెంచాలనేదే అన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఉదయం రేవంత్ రెడ్డి తన మనవడు శ్రీనుకి తలనీలాలు చెల్లించుకున్న విషయం తెలిసిందే..
RR vs RCB Eliminator 2024: ఆర్సీబీనే ఆధిపత్యం చెలాయిస్తుంది.. ఆర్ఆర్ మ్యాజిక్నే చేస్తేనే..!
తాజావార్తలు
-
Supplementary exams: పది ఫెయిల్ అయిన విద్యార్థులకు అలర్ట్.. జూన్ 5 నుంచి పరీక్షలు..
-
Pan Masala: గుట్కా ప్రియులకు షాక్.. పాన్ మసాలా ప్యాకెట్లపై కేంద్రం సంచలన నిర్ణయం!
-
UAE OPEC Exit: యూఏఈ ఒపెక్ ఎగ్జిట్.. భారత్కు లాభం, పాకిస్తాన్కు నష్టం..
-
Gayapadda Simham: స్టార్ హీరోల ఫాన్స్ గెట్ రెడీ ఫర్ బ్లాస్టింగ్ స్పూఫ్స్!
-
Bhatti Vikramarka: ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రి ‘భట్టి’ భరోసా.. రూ.1000 కోట్ల బకాయిల విడుదల.!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో