Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Telangana Assembly Sessions

Telangana Assembly Sessions: మొదటి సారి మోడీ నీ వ్యతిరేకించింది నేనే.. ఎక్కడైన చర్చకు రెడీ

Published Date :September 12, 2022 , 12:19 pm
By NTV WebDesk
Telangana Assembly Sessions: మొదటి సారి మోడీ నీ వ్యతిరేకించింది నేనే.. ఎక్కడైన చర్చకు రెడీ
  • Follow Us :
  • google news
  • dailyhunt

అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్‌ కేంద్రం పై ఫైర్‌ అయ్యారు. మొదటి సారి మోడీ నీ వ్యతిరేకించింది నేనే.. ఎక్కడైన చర్చకు రెడీ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కరెంట్ కష్టాలు చూశామన్నారు. అందరం ఇబ్బంది పడ్డాం అన్నారు. ఇది మహాత్మగాంధీ పుట్టిన నేలనేనా? అని ప్రశ్నించారు. మోడీ ప్రభుత్వం మొదటి క్యాబినెట్ లోనే తెలంగాణ గొంతు నొక్కిందని మండిపడ్డారు. మన మండలాలు.. సీలేరు ప్రాజెక్టు గుంజుకుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. సోనియా గాంధీ తెలంగాణ బిల్లు ఫైనల్ స్టేజ్ కి వచ్చే సరికి తెలంగాణకు కేటాయింపులో సీలేరు ఇచ్చారు మనకని గుర్తు చేశారు. సింగరేణి కూడా మనకే కేటాయించిందని అన్నారు. మోడీ.. మోస్ట్ ఫాసిస్ట్ ప్రధాని అని మండిపడ్డారు. మొదటి సారి మోడీ నీ వ్యతిరేకించింది నేనే.. తెలంగాణ బంద్ కి పిలుపు నిచ్చింది నేనే అని సీఎం కేసీఆర్‌ అన్నారు. రఘునందన్ రావు… సత్యదూరం మాటలు చెప్తున్నారు.

సభను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తి కలారస్తుంది బీజేపీ అని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం బాధ్యత.. ఇది రాచరిక కాదు.. పవర్..ఉమ్మడి జాబితా లోనిది అని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రాలను అడగకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష సభ్యులు మాట్లాడకుండా చేస్తుంది కేంద్రం అని విమర్శించారు. అధికార పార్టీ సభ్యులు ఎక్కువ ఉండి ప్రతిపక్ష సభ్యులు మాట్లాడకుండా చేసింది బీజేపీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గెజిట్ లో, లేదు అని అబద్దం చెప్తున్నారు రఘునందన్ రావు. ఏపీలో మీటర్లు పెడితే కాలపెట్టారు. బీజేపీ పెట్టడం లేదు అంటున్నారు.

బీజేపీ కి…కేంద్రంకి మద్య ఏదో గ్యాప్ ఉన్నట్టుంది అని ఎద్దేవ చేశారు. బీజేపీ చెప్పే దానికి కేంద్రం చేస్ దానికి తేడా ఉందని సీఎం మండిపడ్డారు. సంస్కరణ అనే అందమైన ముసుగు తొడిగి దోచుకుంటుంది కేంద్రం అన్నారు. అమ్మేసుడే పనిగా పెట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. Rtc అమ్మేయండి అన్నది, ఎవరు ముందు అమ్మితే వాళ్లకు వెయ్యి కోట్ల నజరానా అంటా.. వడ్లు వెయ్యండి కొంటం అన్నారు. తీరా వేసిన తర్వత కొంటాం అన్నోడు పత్తా లేకుండా పోయారన్నారు. బీజేపీ ఎంపీలు, మంత్రులు నిష్క్రియాపర్వంగా మారిపోయారని మండిపడ్డారు. మేమంతా ధర్నా చేస్తే… కేంద్ర మంత్రి అవమానం చేస్తున్నారన్నారు. తెలివితక్కువ కేంద్ర ప్రభుత్వం అని మండిపడ్డారు. రైతుల నోట్లో కేంద్రం మట్టికొడుతుందని అన్నారు. ఎక్కడ అయిన మేము చర్చకు రెడీ అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యము ఉండవద్దట. కొందరు బీజేపీ నేతలు మాట్లాడతారు.ఎక్కడి నుంచి ఈ దరిద్రులు దాపురించారని తీవ్రంగా విమర్శించారు.

మరగుజ్జులు ఎక్కడి నుండి వచ్చారన్నారు. మహాత్ముడు పుట్టిన నేల మీద కూల్చేస్తాం ..కల్చేస్తం అనే మరగుజ్జులు పుట్టారు. వేరే పార్టీలే లేకుండా చేస్తాం అంటున్నారు చెయ్ చూద్దాం అని అసెంబ్లీ సాక్షిగా సవాల్‌ విసిరారు. దేశంలో ఏక పార్టీ ఉంటది అంటారు.. అన్ని పార్టీలను బ్యాన్ చేయండి ఎవరో ఉండేదో తేలుతుందని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ పార్టీని ఉండనియమని కేంద్ర హోంమంత్రి మాట్లాడతారు. కేంద్రంను పాలిస్తున్న పార్టీకి ఏనాడు 50 శాతం ఓట్లు రాలేదని స్పష్టం చేశారు. 36 శాతం ఓట్లు చూసుకుని మురిసి పోతున్నారు. హిట్లర్.. ముస్సోలి లాంటి వాళ్ళే పోయారు.. కాలం సమాధానం చెప్తుందన్నారు. అధికారం నెత్తికి ఎక్కి మాట్లాడుతున్నారని సీఎం కేసీఆర్‌ మండి పడ్డారు.
PM Narendra Modi: వరల్డ్ డెయిరీ సమ్మిట్ 2022ను ప్రారంభించిన ప్రధాని మోడీ

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • Kcr Telangana Assembly
  • Telangana Assembly Sessions
  • Telangana Assembly Sessions 2022
  • TRS

తాజావార్తలు

  • Rajni : 35 ఏళ్ల తర్వాత కలిసి నటిస్తోన్న రజనీకాంత్ – శోభన

  • Anil Sunkara: అనిల్ సుంకర సరికొత్త ప్రయోగం.. ‘ఎయిర్‌ఫోర్స్–బెజవాడ బ్యాచ్’ స్టార్ట్

  • Ugadi 2026: ‘ఉగాది పచ్చడి’.. ఆరు రుచుల ప్రాముఖ్యత ఏంటో తెలుసా?

  • Stock Market: ఖతార్‌పై దాడి ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్

  • HDFC బ్యాంక్ ఛైర్మన్ సంచలన రాజీనామా.. ఆందోళనలో ఇన్వెస్టర్లు

ట్రెండింగ్‌

  • Virat Kohli-IPL 2026: ‘కింగ్’ కోహ్లీ వచ్చేశాడు.. ఇక ప్రత్యర్థులకు డబిడదిబిడే!

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions