Congress Manifesto: నేడు గాంధీభవన్లో టీ కాంగ్రెస్ మేనిఫెస్టో..
Congress Manifesto: లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ కోసం ప్రత్యేకంగా రూపొందించిన మేనిఫెస్టోను టీపీసీసీ నేడు విడుదల చేయనుంది. ఉదయం 10:30 గంటలకు గాంధీభవన్లో టీపీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి ఈ ‘తెలంగాణ మేనిఫెస్టో’ని విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీ, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు తదితరులు పాల్గొంటారు. వాస్తవానికి గత నెల 6వ తేదీన తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలోనే తెలంగాణ ప్రత్యేక మేనిఫెస్టోను విడుదల చేయాలని టీపీసీసీ నేతలు భావించారు. ఇది 23 కంటే ఎక్కువ హామీలతో తయారు చేయబడింది. అయితే చివరి నిమిషంలో వాయిదా పడింది. తాజాగా ఇవాళ విడుదల కానుంది.
Read also: US: ఇండియాపై బైడెన్ చేసిన వ్యాఖ్యలకు వైట్హౌస్ క్లారిటీ
Also Read
- Hyderabad: ఏటీఎంలో ఊపిరాడక మృతి.. ఉదయం 5:30కు లోపలికి.. గంట తర్వాత విగతజీవిగా!
- Kavitha New Party: నేడే కవిత కొత్త పార్టీ ప్రకటన.. గన్ పార్క్ నుంచి మేడ్చల్ వరకు భారీ ర్యాలీ!
- RTC Strike Ends: ఆర్టీసీ కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. ఇక సమ్మె క్లోజ్!
- IPS Transers : తెలంగాణలో ఏడుగురు ఐపీఎస్ల బదిలీ
కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాలు, రైల్వే లైన్లు ప్రారంభిస్తామని కాంగ్రెస్ హామీ ఇస్తుంది. రామగుండం, మణుగూరు రైల్వే లైన్తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో రైలు కనెక్టివిటీని పెంచుతామని పేర్కొన్నారు. అంతేకాకుండా, నీతి ఆయోగ్ ప్రాంతీయ కార్యాలయం, 4 కొత్త సైనిక్ పాఠశాలలు, కేంద్రీయ విశ్వ విద్యాలయాల విస్తరణ, నవోదయ విద్యాలయాల రెట్టింపు, జాతీయ క్రీడా విశ్వవిద్యాలయం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్, నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీ, ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్. 73వ, 74వ రాజ్యాంగ సవరణ ద్వారా ఐసిఎంఆర్ క్యాంపస్ పరిధిలోని అడ్వాన్స్డ్ మెడికల్ అండ్ హెల్త్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ద్వారా కేంద్ర ప్రభుత్వ నిధులను నేరుగా గ్రామ పంచాయతీలకు అందజేస్తామని ప్రకటించారు.
Read also: Samantha : ఎప్పుడూ మీరు దానిని కోల్పోకండి.. సమంత ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్..
హైదరాబాద్లోని కొత్త డ్రై ఫోర్ట్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కల్చరల్ ఎంటర్టైన్మెంట్ హబ్, మేడారం జాతరకు జాతీయ హోదా, సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయనున్నట్టు కాంగ్రెస్ ప్రకటించింది. ఇక భద్రాచలం ముంపు మండలాలైన ఎటపాక, గుండాల, పురోషోత్తం పట్నం, కన్నాయి గూడెం, పిచ్చుకలపాడు గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో విలీనం చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తుంది. కేంద్రం వచ్చాక ఈ పనులు చేస్తామని ప్రజలకు చెబుతామన్నారు. అంతేకాదు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని కాంగ్రెస్ ప్రత్యేక వాగ్దానాలు చేస్తుంది. మరోవైపు హైదరాబాద్లో ఐటీఐఆర్, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఏపీ పునర్వ్యవస్థీకరణలో భయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, హైదరాబాద్లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం), హైదరాబాద్లో ర్యాపిడ్ రైల్వే సిస్టమ్, విజయవాడ హైవే, మైనింగ్ యూనివర్సిటీలను వెల్లడించనున్నారు.
Raashi kanna: కిర్రాక్ పోజులతో కేకపుట్టిస్తున్న రాశి కన్నా…
తాజావార్తలు
-
Hyderabad: ఏటీఎంలో ఊపిరాడక మృతి.. ఉదయం 5:30కు లోపలికి.. గంట తర్వాత విగతజీవిగా!
-
Toxic: ‘టాక్సిక్’ లో రోమాంటిక్ సీన్స్ పై యశ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Karoline Leavitt: వైట్హౌస్కు దూరం కాబోతున్న ట్రంప్ ప్రతినిధి కరోలిన్ లీవిట్.. కారణమిదే!
-
Andhra Pradesh Fuel Crisis: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు.. వాహనదారుల ఇక్కట్లు..
-
Cheapest Saree Markets: మగువలకు గుడ్ న్యూస్.. రూ.150 కే పట్టు చీరలు.. దేశంలోనే అత్యంత చౌకైన మార్కెట్లు ఇవే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!