Congress Manifesto: నేడు గాంధీభవన్లో టీ కాంగ్రెస్ మేనిఫెస్టో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress Manifesto: లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ కోసం ప్రత్యేకంగా రూపొందించిన మేనిఫెస్టోను టీపీసీసీ నేడు విడుదల చేయనుంది. ఉదయం 10:30 గంటలకు గాంధీభవన్లో టీపీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి ఈ ‘తెలంగాణ మేనిఫెస్టో’ని విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీ, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు తదితరులు పాల్గొంటారు. వాస్తవానికి గత నెల 6వ తేదీన తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలోనే తెలంగాణ ప్రత్యేక మేనిఫెస్టోను విడుదల చేయాలని టీపీసీసీ నేతలు భావించారు. ఇది 23 కంటే ఎక్కువ హామీలతో తయారు చేయబడింది. అయితే చివరి నిమిషంలో వాయిదా పడింది. తాజాగా ఇవాళ విడుదల కానుంది.
Read also: US: ఇండియాపై బైడెన్ చేసిన వ్యాఖ్యలకు వైట్హౌస్ క్లారిటీ
Also Read
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాలు, రైల్వే లైన్లు ప్రారంభిస్తామని కాంగ్రెస్ హామీ ఇస్తుంది. రామగుండం, మణుగూరు రైల్వే లైన్తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో రైలు కనెక్టివిటీని పెంచుతామని పేర్కొన్నారు. అంతేకాకుండా, నీతి ఆయోగ్ ప్రాంతీయ కార్యాలయం, 4 కొత్త సైనిక్ పాఠశాలలు, కేంద్రీయ విశ్వ విద్యాలయాల విస్తరణ, నవోదయ విద్యాలయాల రెట్టింపు, జాతీయ క్రీడా విశ్వవిద్యాలయం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్, నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీ, ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్. 73వ, 74వ రాజ్యాంగ సవరణ ద్వారా ఐసిఎంఆర్ క్యాంపస్ పరిధిలోని అడ్వాన్స్డ్ మెడికల్ అండ్ హెల్త్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ద్వారా కేంద్ర ప్రభుత్వ నిధులను నేరుగా గ్రామ పంచాయతీలకు అందజేస్తామని ప్రకటించారు.
Read also: Samantha : ఎప్పుడూ మీరు దానిని కోల్పోకండి.. సమంత ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్..
హైదరాబాద్లోని కొత్త డ్రై ఫోర్ట్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కల్చరల్ ఎంటర్టైన్మెంట్ హబ్, మేడారం జాతరకు జాతీయ హోదా, సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయనున్నట్టు కాంగ్రెస్ ప్రకటించింది. ఇక భద్రాచలం ముంపు మండలాలైన ఎటపాక, గుండాల, పురోషోత్తం పట్నం, కన్నాయి గూడెం, పిచ్చుకలపాడు గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో విలీనం చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తుంది. కేంద్రం వచ్చాక ఈ పనులు చేస్తామని ప్రజలకు చెబుతామన్నారు. అంతేకాదు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని కాంగ్రెస్ ప్రత్యేక వాగ్దానాలు చేస్తుంది. మరోవైపు హైదరాబాద్లో ఐటీఐఆర్, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఏపీ పునర్వ్యవస్థీకరణలో భయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, హైదరాబాద్లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం), హైదరాబాద్లో ర్యాపిడ్ రైల్వే సిస్టమ్, విజయవాడ హైవే, మైనింగ్ యూనివర్సిటీలను వెల్లడించనున్నారు.
Raashi kanna: కిర్రాక్ పోజులతో కేకపుట్టిస్తున్న రాశి కన్నా…
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!