Supreme Court: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. ఆరోజుకు వాయిదా వేసిన సుప్రీంకోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 27కి వాయిదా వేసింది. ఎమ్మెల్యేల ప్రలోభాల కేసుపై తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 7న సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్పై సుప్రీంకోర్టు ఈ నెల 8న విచారణ చేపట్టింది. అయితే ఈ కేసులో స్టేటస్ కో ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసును నేడు విచారించనున్నట్లు ప్రకటించారు. ఈ పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరపున దుశ్వంత్ ధావే వాదనలు వినిపించారు. ఎమ్మెల్యేల ప్రలోభాలకు సంబంధించిన కీలక అంశాలు సిట్ విచారణలో వెలుగుచూశాయని దుష్యంత్ ధావే సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
Read also: Sunday Funday: నగర ప్రజలకు గుడ్ న్యూస్.. మరింత ఆకర్షణీయంగా సన్డే ఫన్డే..
Also Read
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
ఈ ఆధారాలన్నీ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాయని ధావే హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ సాక్ష్యాలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాయని ధావే ఉన్నత న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. ఈ సాక్ష్యాలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాయని ధావే అన్నారు. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తే ఎలా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల ప్రలోభాల కేసుకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని దుష్యంత్ ధావే కోరారు. ఈడీ, సీబీఐ, ఐటీ కేసులకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ మెటీరియల్స్ మీడియాకు లీక్ అవుతున్నాయని, వీటిని పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టును కోరారు. ఎమ్మెల్యేల ప్రలోభాల కేసుకు సంబంధించిన ఆధారాలను మీడియాతో పాటు న్యాయమూర్తులకు పంపించామని దుష్యంత్ ధావే గుర్తు చేశారు. ఈ కేసును ఈ నెల 27న విచారించనున్నట్లు సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది.
Big Breking: పేలిన బెలూన్లు.. అంబర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కు గాయాలు
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!