Shankar Naik: ఆ కొడుకులను వదిలిపెట్టేది లేదు.. స్వామిమాల వేసుకుని శంకర్ నాయక్ మాటలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shankar Naik: పార్టీలో ఉండి మోసం చేసిన కొడుకులను ఎవరిని వదిలిపెట్టేది లేదని మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ మారే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే మారండి పార్టీలో ఉండి మోసం చేస్తే సహించేది లేదని పార్టీ నాయకులకువార్నింగ్ ఇచ్చారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు కార్యకర్తల సమావేశంలో శంకర్ నాయక్ మాట్లాడుతూ.. సొంత పార్టీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. పార్టీ మారే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే మారండి పార్టీలో ఉండి మోసం చేస్తే సహించేది లేదన్నారు. కొందరు నమ్మకద్రోహం చేశారు ఇప్పటికైనా వారి మార్చుకోవాలన్నారు. ఎవరెవరు ఎలా నమ్మకం ద్రోహం చేశారో అందరి చిత్తా నా దగ్గర ఉందని తెలిపారు. కేసీఆర్ హాస్పిటల్లో ఉండి ఎలా బుక్ చదువుతున్నాడో.. తను కూడా ఇక్కడ మోసం చేసిన వారి చిత్తము చదువుతున్నానని తెలిపారు. మోసం చేసిన వాడికి తగిన బుద్ధి చెప్తా అన్నారు.
Read also: Rs 500 Gas Cylinder: రూ.500కే గ్యాస్ సిలిండర్.. గరిష్ఠంగా రూ.4,450 కోట్ల భారం
Also Read
- Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
- Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
- Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
- Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
పార్లమెంటు ఎన్నికల నాటికి గట్టిగా ప్రయత్నం చేసి బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం పాటుపడండని అన్నారు. ఈ పార్టీలో ఉండి సొంత పార్టీ అభ్యర్థికి మోసం చేస్తే సొంత కుటుంబ సభ్యులను మోసం చేసినట్టుగానే భావించాల్సి వస్తుందన్నారు. కార్యకర్తలను కాపాడుకునే సత్తా ధైర్యం నా దగ్గర ఉంది.. ఎవరు అధైర్య పడకండి పార్టీ కోసం కష్టపడండని అన్నారు. పార్టీ మారాలనుకున్నవాళ్లు ఇప్పుడే మారిపోండని తెలిపారు. అలెగ్జాండర్ అంతటివాడే ఓడిపోయాడు నేనెంత అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ ఎవరిని వదిలిపెట్టను.. సత్తా చూపెడుతా అన్నారు. పార్టీలో ఉండి మోసం చేసిన కొడుకులను ఎవరిని వదిలిపెట్టేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆట మొదలైంది వేటాడేస్తా అన్నారు. ఆరురోజుల్లో శబరిపోయి వస్తా.. వచ్చినంక ఎవరిని వదిలి పెట్టేది లేదన్నారు. 50 సంవత్సరాలు అయితే అయిపోయినాయి బిడ్డను అమెరికాకు పంపిస్తా.. కొడుకు సెట్ అవుతాడని అన్నారు. మోసం చేసినొన్ని ఏవన్నీ వదిలి పెట్టేది లేదన్నారు.
Andhra Pradesh: ఏపీలో దొంగ ఓట్ల పంచాయితీ.. రంగంలోకి ఈసీ..!
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?