Shankar Naik: ఆ కొడుకులను వదిలిపెట్టేది లేదు.. స్వామిమాల వేసుకుని శంకర్ నాయక్ మాటలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shankar Naik: పార్టీలో ఉండి మోసం చేసిన కొడుకులను ఎవరిని వదిలిపెట్టేది లేదని మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ మారే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే మారండి పార్టీలో ఉండి మోసం చేస్తే సహించేది లేదని పార్టీ నాయకులకువార్నింగ్ ఇచ్చారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు కార్యకర్తల సమావేశంలో శంకర్ నాయక్ మాట్లాడుతూ.. సొంత పార్టీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. పార్టీ మారే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే మారండి పార్టీలో ఉండి మోసం చేస్తే సహించేది లేదన్నారు. కొందరు నమ్మకద్రోహం చేశారు ఇప్పటికైనా వారి మార్చుకోవాలన్నారు. ఎవరెవరు ఎలా నమ్మకం ద్రోహం చేశారో అందరి చిత్తా నా దగ్గర ఉందని తెలిపారు. కేసీఆర్ హాస్పిటల్లో ఉండి ఎలా బుక్ చదువుతున్నాడో.. తను కూడా ఇక్కడ మోసం చేసిన వారి చిత్తము చదువుతున్నానని తెలిపారు. మోసం చేసిన వాడికి తగిన బుద్ధి చెప్తా అన్నారు.
Read also: Rs 500 Gas Cylinder: రూ.500కే గ్యాస్ సిలిండర్.. గరిష్ఠంగా రూ.4,450 కోట్ల భారం
Also Read
- Kishan Reddy: బొగ్గు ఉత్పత్తిలో భారత్ కొత్త రికార్డు.. మోదీ సంస్కరణలే ఈ ఫలితం.!
- Rahul Ramakrishna : పవన్ కళ్యాణ్ పై అర్జున్ రెడ్డి యాక్టర్ విమర్శలు
- Kavitha: విద్యాశాఖపై సీఎం పట్టు కోల్పోయారు.. కవిత సంచలన వ్యాఖ్యలు.!
- Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
పార్లమెంటు ఎన్నికల నాటికి గట్టిగా ప్రయత్నం చేసి బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం పాటుపడండని అన్నారు. ఈ పార్టీలో ఉండి సొంత పార్టీ అభ్యర్థికి మోసం చేస్తే సొంత కుటుంబ సభ్యులను మోసం చేసినట్టుగానే భావించాల్సి వస్తుందన్నారు. కార్యకర్తలను కాపాడుకునే సత్తా ధైర్యం నా దగ్గర ఉంది.. ఎవరు అధైర్య పడకండి పార్టీ కోసం కష్టపడండని అన్నారు. పార్టీ మారాలనుకున్నవాళ్లు ఇప్పుడే మారిపోండని తెలిపారు. అలెగ్జాండర్ అంతటివాడే ఓడిపోయాడు నేనెంత అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ ఎవరిని వదిలిపెట్టను.. సత్తా చూపెడుతా అన్నారు. పార్టీలో ఉండి మోసం చేసిన కొడుకులను ఎవరిని వదిలిపెట్టేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆట మొదలైంది వేటాడేస్తా అన్నారు. ఆరురోజుల్లో శబరిపోయి వస్తా.. వచ్చినంక ఎవరిని వదిలి పెట్టేది లేదన్నారు. 50 సంవత్సరాలు అయితే అయిపోయినాయి బిడ్డను అమెరికాకు పంపిస్తా.. కొడుకు సెట్ అవుతాడని అన్నారు. మోసం చేసినొన్ని ఏవన్నీ వదిలి పెట్టేది లేదన్నారు.
Andhra Pradesh: ఏపీలో దొంగ ఓట్ల పంచాయితీ.. రంగంలోకి ఈసీ..!
తాజావార్తలు
-
Kishan Reddy: బొగ్గు ఉత్పత్తిలో భారత్ కొత్త రికార్డు.. మోదీ సంస్కరణలే ఈ ఫలితం.!
-
Mamata Banerjee: మమతా బెనర్జీకి మరో షాక్.. సుఖేందు శేఖర్ రాయ్ టీఎంసీని వీడి రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా
-
Peddi 4 days Collections : పెద్ది 4 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. జస్ట్ మిస్
-
Relationship Controversy: అందానికి ముగ్ధుడై పిల్లనిచ్చిన అత్తతో ప్రేమలో పడ్డ అల్లుడు.. లేచిపోయి వివాహం
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
ట్రెండింగ్
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!