K Laxman: కాంగ్రెస్ ఓబీసీలకు వంచించి మోసం చేసింది.. లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
K Laxman: కాంగ్రెస్ ఓబీసీలకు వంచించి మోసం చేసిందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సెమీ ఫైనల్స్ లో కాంగ్రెస్ కు చెంప పెట్టు లాంటి ఫలితాలు ఇచ్చారు ప్రజలన్నారు. ఫైనల్స్ లో బీజేపీ దే విజయం అన్నారు. మోడీ విధానాల పట్ల ప్రజలు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. రాహుల్ ను ప్రజలు విశ్వసించ లేదన్నారు. కాంగ్రెస్ ఓబీసీలకు వంచించిందని, మోసం చేసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తర, దక్షిణ అనే పేరుతో విడదీసే ప్రయత్నాలు కాంగ్రెస్ చేస్తోందన్నారు. ద్రవిడ, ఆర్య అనే అంశాన్ని తెరపైకి తెస్తున్నారని తెలిపారు. పార్టీలో ప్రభుత్వంలో దక్షిణాదికి పూర్తి అవకాశాలు ఇస్తున్నారని అన్నారు. ఉదాహరణ నేనే.. అన్నారు. దక్షిణాది పై ఎలాంటి వివక్ష లేదన్నారు.
Read also: Golden Nike Shoes : ఈ బూట్లు చాలా ఖరీదైనవి..ప్రత్యేకతలు, ధర?
Also Read
- Hyderabad: వనస్థలిపురంలో అక్రమ 'లింగ నిర్ధారణ' రాకెట్ భగ్నం.!
- Hyderabad: అల్వాల్లో విషాదం.. విద్యుత్ షాక్తో తండ్రీకూతురు మృతి.!
- Rajnath Singh: ఆపరేషన్ సిందూర్ స్ఫూర్తిగా ముందుకు సాగాలి.. యువ క్యాడెట్లకు రక్షణ మంత్రి పిలుపు
- Telangana High Court: హైడ్రా కమిషనర్కు హైకోర్టు షాక్.. రంగనాథ్కు భారీ జరిమానా విధింపు..
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రెండకల సీట్లు తెలంగాణలో గెలుస్తామన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ కనుమరుగు కాబోతోందని తెలిపారు. తెలంగాణలో అధ్యక్ష మార్పు అనేది కేవలం ప్రచారం మాత్రమే అన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రజలు స్పష్టంగా బీజేపీని గెలిపించారని తెలిపారు. బీజేపీ పాలన నచ్చి ఓటు వేశారని అన్నారు. ఓట్ల కోసం ఉచితాలను ఇస్తామని మభ్యపెట్టినా జనం తిరస్కరించారని తెలిపారు. అవినీతి నుంచి జనం మార్పు కోరుకున్నారని అన్నారు.
Telangana Assembly: మూడో రోజు ప్రారంభమైన అసెంబ్లీ.. తెలుగులో గవర్నర్ ప్రసంగం..
తాజావార్తలు
-
Story Board: ట్రంప్ ప్రపంచాన్ని ఏం చేద్దామనుకుంటున్నారు..? యుద్ధం పేరు చెప్పి గేమ్స్ ఏంటి..?
-
Drishyam 3 OTT: మోహన్ లాల్ దృశ్యం 3 ఓటీటీలోకి.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
-
Kaala Hiran Controversy : ఆ సినిమా విడుదలను ఆపేయండి… కొత్త వివాదంలో కోర్టుకెక్కిన సల్మాన్ ఖాన్
-
Most Beautiful Waterfalls in India: భారతదేశపు నయాగరా నుంచి దూద్సాగర్ వరకు.. సందర్శించాల్సిన టాప్ జలపాతాలు ఇవే..
-
IAF AN-32: అస్సాంలో IAF AN-32 విమానానికి ప్రమాదం.. ల్యాండింగ్ తర్వాత ఒక్కసారిగా మంటలు!
ట్రెండింగ్
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!