Sangareddy SP: ఆల్ఫాజోలం తయారీ ముఠా గుట్టు రట్టు చేసిన సంగారెడ్డి పోలీసులు
- ఆల్ఫాజోలం తయారీ ముఠా గుట్టు రట్టు చేసిన సంగారెడ్డి పోలీసులు..
- సుధీర్ గౌడ్ మెదక్ కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆల్ఫాజోలం తయారీ..
- ఇప్పటికే 8 మందిని అరెస్ట్ చేయగా.. మరో 9 మంది పరారీలో ఉన్నారు: ఎస్పీ రూషేష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sangareddy SP: ఆల్ఫాజోలం తయారీ ముఠా గుట్టు రట్టు చేసిన సంగారెడ్డి పోలీసులు.. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రూపేష్ మాట్లాడుతూ.. గుమ్మడిదల పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు వారాల కింద 350 గ్రాముల అల్ఫాజోలం పట్టుకున్నాం.. పట్టుబడ్డ అల్ఫాజోలం కోసం విచారణ చేస్తే షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.. సుధీర్ గౌడ్ మెదక్ జిల్లా వాసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఆల్ఫాజోలం తయారు చేస్తున్నాడు.. ఒరిస్సాకి చెందిన బిశ్వేశర్ సింగ్ అనే కార్మికుడితో కలిసి ఈ ఆల్ఫాజోలం వ్యాపారం చేస్తున్నాడని ఆయన పేర్కొన్నారు. సుధీర్ గౌడ్, ఆయన భార్య శ్రీవాణి ముత్తంగికి చెందిన ఓ పంతులుతో కలిసి వ్యాపారం స్టార్ట్ చేశారు. రాచకొండ కమిషనరేట్ అబ్దుల్లాపూర్ మెట్ లో ఓ పాడుబడ్డ కంపెనీని అద్దెకు తీసుకున్నారు.. లండన్ లో పీజీ చదువుతున్న ఓ విద్యార్థి అల్ఫాజోలం తయారీకి సహకరించాడు.. ఈ కేసులో ఇప్పటి వరకు 8 మందిని అరెస్ట్ చేశాం.. 9 మంది పరారీలో ఉన్నారని ఎస్పీ రూపేష్ వెల్లడించారు
Read Also: Ram Mandir: అయోధ్య రామ మందిరానికి ఏడాది.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు..
Also Read
- BJP Sangareddy : బీజేపీ శిక్షణ శిబిరంలో రచ్చ.. జిల్లా అధ్యక్షురాలిపై మాజీ ఎంపీ తీవ్ర ఆగ్రహం.!
- Tragedy : తీరని విషాదం.. బట్టలు ఉతకడానికి వెళ్లి తల్లి, ఇద్దరు కుమార్తెలు మృతి..!
- Sangareddy: హోంవర్క్ చేయలేదని విద్యార్థులపై దాడి.. కేబుల్ వైర్లతో కొట్టిన వైనం..!
- Jaggareddy: సంగారెడ్డిలో తీవ్ర ఉద్రిక్తత.. సీఐ తీరుపై జగ్గారెడ్డి ఫైర్.. రంగంలోకి ఎన్నికల సంఘం!
కాగ, 8 కోట్ల రూపాయలతో కంపెనీ తీసుకుని.. 2 కోట్లతో మరమ్మతులు చేయించారు అని సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్ తెలిపారు. మెడికల్ కంపెనీకి పర్మిషన్ తీసుకుని లోపల మాత్రం ఆల్ఫాజోలం తయారు చేస్తున్నారు.. ఆ తయారు చేసిన అల్ఫాజోలాన్ని హైదరాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో అమ్ముతున్నారు.. ఆల్ఫాజోలం తయారు చేస్తూ ప్లాట్లు, విల్లాలు, భూములు తీసుకున్నారని పేర్కొన్నారు. ఆల్ఫాజోలం అమ్మి గత ఏడాదిలో రూ. 20 కోట్లు సంపాదించారు.. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్లకు ఆల్ఫాజోలం సరఫరా చేసి మరో రూ. 60 కోట్ల వరకు సంపాదించుకున్నారని ఎస్పీ రూపేష్ చెప్పుకొచ్చారు
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!