Sangareddy: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ సరఫరా.. భారీగా డ్రగ్స్ స్వాధీనం
- సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్లో భారీగా డ్రగ్స్ స్వాధీనం
- డ్రగ్స్ అమ్ముతున్న ఇద్దరు పెడ్లర్లను అదుపులోకి తీసుకున్న ఎస్ఓటీ పోలీసులు
- కోటి 15 లక్షల విలువైన కేజీ ఎండిఎంఏ స్వాధీనం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ను లక్ష్యంగా చేసుకుని నైజిరియన్ల నుంచి నార్కోటిక్స్ డ్రగ్స్ను నగరానికి తరలిస్తున్న ముఠాను ఎస్ఓటి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి దాదాపు కోటి పదిహేను లక్షల విలువైన ఎండిఎంఏ డ్రగ్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Read Also: UP: కూతురు పెళ్లికి చేయించిన నగలతో తల్లి జంప్.. తండ్రి ఏం చేశాడంటే?
Also Read
- Jagga Reddy: ట్విస్ట్ మాములుగా లేదుగా.. సంగారెడ్డిలో పోటీ చేయనన్నా.. కానీ, వేరే చోట పోటీ చేయనలేదు కదా.!
- BJP Sangareddy : బీజేపీ శిక్షణ శిబిరంలో రచ్చ.. జిల్లా అధ్యక్షురాలిపై మాజీ ఎంపీ తీవ్ర ఆగ్రహం.!
- Tragedy : తీరని విషాదం.. బట్టలు ఉతకడానికి వెళ్లి తల్లి, ఇద్దరు కుమార్తెలు మృతి..!
- Sangareddy: హోంవర్క్ చేయలేదని విద్యార్థులపై దాడి.. కేబుల్ వైర్లతో కొట్టిన వైనం..!
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇస్నాపూర్లో నిన్న రాత్రి డ్రగ్స్ అమ్ముతున్న ఇద్దరు పెడ్లర్లను ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 1కోటి 15 లక్షల విలువైన 1 కేజీ ఎండిఎంఏ, 4 మొబైల్స్ వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ, ముంబై నుంచి డ్రగ్ను డంప్ చేస్తున్నట్లు.. నైజీరియన్స్ జెర్రీ, జిమ్మీ అనే వ్యక్తుల నుంచి డ్రగ్ను నిందితులు కొనుగోలు చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
Read Also: Sridhar Babu: అల్లు అర్జున్ వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు రియాక్షన్..
10 రోజుల క్రితమే డ్రగ్ తరలింపు.. న్యూఇయర్ సెలబ్రేషన్స్ కోసమే భారీగా డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం. డ్రగ్స్ తరలిస్తున్న మహ్మద్ సలీం, ముఖేష్ దూబేలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా.. మరో ముగ్గురు డ్రగ్ విక్రేతల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. డ్రగ్స్ రాకెట్ వివరాలను నార్కోటిక్స్ ఎస్పీ చైతన్య, సంగారెడ్డి ఎస్పీ రూపేష్ మీడియాకు వెల్లడించారు.
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!