Rajendra Nagar: బాలాపూర్ లో దారుణం.. రౌడిషీటర్ పై కత్తులతో దాడి.. హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajendra Nagar: బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. రౌడిషీటర్ పై కత్తులతో దాడిచేసి గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ముబారఖ్ సిగార్ అనే రౌడిషీటర్ ను పై కత్తులతో దాడి చేసి అతి కిరాతకంగా చంపారు. అతని మర్మంగాలు కట్ చేసిన దుండగులు వంటిపై అనేక సార్లు పొడిచి అతి దారుణంగ హత్య చేశారు. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి వాదియే ముస్తఫా షేహిన్ నగర్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
బాలాపూర్ ప్రాంతంలో ముబారఖ్ సిగార్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. సామాన్యుడిగా ఉన్న ముబారఖ్ అంచలంచెలుగా ఎదిరి రౌడీషీటర్ గా స్థిరపడ్డాడు. అయితే అతని పై ఎవరికి ఏం అన్యాయం జరిగిందో తెలియదు కానీ.. అతడిపై కక్ష పెంచుకున్న కొందరు దుండగులు తన ఒక్కడు చిక్కేందుకు సమయం వైట్ చేశారు. చివరకు ఆ సమయం రానేవచ్చింది. వాదియే ముస్తఫా షేహిన్ నగర్ వద్ద ముబారఖ్ ఒక్కరు చిక్కాడు. దీంతో దుండగులు ప్లాన్ ప్రకారం అతనిపై ఒక్కసారిగా దాడి చేశారు. విచకనా రహితంగా దాడి చేయడంతో ముబారఖ్ అక్కడికక్కడే కిందికి పడిపోయాడు. అంతే కాకుండా ముబారఖ్ పై కర్కసంగా వ్యవహరించారు. అతని మర్మాంగాని కోయడమే కాకుండా విచక్షణారహితంగా కత్తితో పోడిచారు. ముబారఖ్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానిక సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి హుటా హుటిన క్లూస్ టీ, డాగ్ స్క్వాడ్ తో అక్కడకు చేరుకున్నారు.
Also Read
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
ముబారఖ్ నిర్జీవ స్థితిలో వుండటంతో షాక్ తిన్నారు. క్రూరాతి క్రూరంగా కత్తులతో దాడిచేడంతోనే ముబారఖ్ మృతి చెందాడని, ఇది గతంలో రౌడీ షీటర్ అని గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చరికి తరలించారు. హత్యకు గల కారణాలపై విచారణను బాలాపూర్ పోలీసులు ముమ్మరం చేసారు. ముబారఖ్ కు గతంలో ఎవరితో అయినా విరోధం ఉందా? వారే ఈ హత్య చేశారా? లేక కుటుంబంలోని వారే ముబారఖ్ హత్యకు కారకులా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఏదైనా విరోధం ఉంటే పోలీసుల వరకు తీసుకురావాలని కానీ.. ఇలా మృగాళ్లా మనిషిపై దాడులు చేయడం కరెక్ట్ కాదని పోలీసులు సూచించారు. ముబారఖ్ హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు.
Ram Mandir : అయోధ్యకు ఉచిత రైలు.. బిజెపి ప్రభుత్వం కీలక నిర్ణయం
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!