Rajanna Sircilla: వర్కర్ టు ఓనర్ పథకం వెంటనే ప్రారంభించాలి.. నేతన్నలు రిలే నిరాహార దీక్ష..
- రేపటి నుండి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో సిరిసిల్ల నేత కార్మికులపై చర్చించండి..
- రాజన్న సిరిసిల్ల జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో నేతన్నలు రిలే నిరాహార దీక్ష..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajanna Sircilla: వర్కర్ టు ఓనర్ పథకం వెంటనే ప్రారంభించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో నేతన్నలు రిలే నిరాహార దీక్ష ప్రారంభించారు. అంబేద్కర్ చౌరస్తాలో సిరిసిల్ల పట్టణంలో నెలకొన్న పవర్లూమ్ వస్త్ర పరిశ్రమ, విద్యుత్, ఇతర సమస్యలను తీర్చాలని రిలే నిరాహార దీక్ష చేపట్టారు. రేపటి నుండి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో సిరిసిల్ల నేత కార్మికులపై చర్చించి ఉపాధి అవకాశాలు హామీ కల్పించాలనీ జేఏసీ డిమాండ్ చేసింది.
Read also: CM Chandrababu: రాజకీయ ప్రతీకారాలకు పోవద్దు.. ఎన్డీయే శాసనసభాపక్ష భేటీలో చంద్రబాబు సూచనలు
Also Read
- Sircilla Paddy Scam : ప్రభుత్వ ధాన్యానికి టోకరా.. నకిలీ రికార్డులతో రూ.91 లక్షలు లూటీ..!
- Rajanna Sircilla: పానీపూరి ఫుడ్ పాయిజన్ కలకలం.. 10 మందికి పైగా చిన్నారులకు అస్వస్థత.!
- Vemulawada Rajanna Temple : వేములవాడ రాజన్న ఆలయ పునర్నిర్మాణం.. శరవేగంగా అభివృద్ధి పనులు..
- S*uicide: తండ్రి దినకర్మ రోజే తనయుడు ఆత్మహత్య.!
నేత కార్మికుల ప్రధాన డిమాండ్ ఇవే..
* జనతా వస్త్ర పథకం అమలు చేయాలి..
* సిరిసిల్ల నెలకొన్న పవర్లూమ్ వస్త్ర పరిశ్రమను రక్షించండి.
* 10 శాతం యారన్ సబ్సిడీ, ట్రిప్టు, నేతన్న బీమా పథకాలను యధావిధిగా కొనసాగించాలి.
* యారన్ డిపో ఏర్పాటుచేసి ప్రభుత్వమే యారన్ సప్లై చేయాలి.
* కాంగ్రెస్ పార్టీ నేత కార్మికులకు ఇచ్చిన హామీ వెంటనే నెరవేర్చాలి.
* నేత కార్మికుల సమస్యలు ఎందుకు తీర్చడంలో ఎందుకు విఫలం అవుతున్నారు.
* మా సమస్యలు తీర్చాలని మంత్రులకు వినతి పత్రాలు ఇచ్చిన ఎందుకు పట్టించుకోవడం లేదు.
Read also: Ponguleti Srinivasa Reddy: అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రాజెక్ట్ కు గండి..
* ముఖ్యమంత్రి జౌళి శాఖపై సమావేశం ఏర్పాటు చేసి ఎందుకు వాయిదా వేస్తున్నారు.
* సిరిసిల్లలో అనేక మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు వారికి ప్రభుత్వం ఎందుకు అండగా ఉండడం లేదు.
* సిరిసిల్ల ఉరిశిల్లగా మారక ముందే సమస్యను పరిష్కరించండి.
* 25 తేదీన చలో అసెంబ్లీ కార్యక్రమం చేపట్టి అసెంబ్లీ నీ ముట్టడిస్తాం.
* నేతన్నల సమస్య పరిష్కారం కొరకు 119 ఎమ్మేల్యేలకు లెటర్ రాస్తాం.
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి నేత కార్మికులకు ఉపాది కల్పించాలి.
* జనతా పథకం వెంటనే ప్రారంభించాలి.
* వర్కర్ టు ఓనర్ పథకం వెంటనే ప్రారంభించాలి.
* గత ప్రభుత్వం కంటే ఒక్క మీటర్ ఎక్కువ ఇస్తం అని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు పని కల్పించడం లేదని మండిపడ్డారు. మరి దీనిపై ప్రభుత్వం స్పందిస్తుందా? అనే దానిపై ఉత్కంఠ నెలకుంది.
TG Health Department: కురుస్తున్న భారీ వర్షాలు.. ఆరోగ్య శాఖ సూచనలు..
తాజావార్తలు
-
Romanchakam: ప్రేమలో మునిగిపోయే మెలోడీ.. ‘రొమాంచకం’ నుంచి ‘రాధా రమణ’ పాట రిలీజ్!
-
Gadikota Srikanth Reddy: ‘ఫాల్స్ ప్రచారం చేస్తున్నారు’.. సీఎంపై గడికోట శ్రీకాంత్ రెడ్డి ఫైర్
-
AI కోర్సులకు భారీ డిమాండ్.. TGEAPCET-2026 రెండో విడత సీట్ల కేటాయింపు పూర్తి..!
-
Honor Pad X9 Max: హానర్ ప్యాడ్ X9 మ్యాక్స్ విడుదల.. 10,100 mAh బ్యాటరీ, 13- ఇంచెస్ 2.5K డిస్ప్లే
-
Vaibhav Sooryavanshi: ప్రపంచ రికార్డుపై వైభవ్ సూర్యవంశీ కన్ను.. ఇంకెవ్వరూ బ్రేక్ చేయలేరేమో!
ట్రెండింగ్
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!