Ponguleti Srinivasa Reddy: అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రాజెక్ట్ కు గండి..
- అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రాజెక్ట్ కు గండి అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి..
- ఎన్నికల ముందు చెప్పినట్టు రైతు రుణమాఫీ చేశాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponnam Prabhakar: అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రాజెక్ట్ కు గండి అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నిన్న మంత్రి తుమ్మల కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించారని తెలిపారు. ఎన్నికల ముందు చెప్పినట్టు రైతు రుణమాఫీ ని సుమారు 31 వేల కోట్ల రూపాయలు రైతులకు అండగా ఉంటూ రైతే రాజు అన్నట్టు 18 వ తేదీ నాడు గంటలో రుణ మాఫీ చేశామన్నారు. 6000 పైన అకౌంట్స్ కి రైతు రుణమాఫీ చేసామని తెలిపారు. లక్షల రూపాయల లోపు ఉన్న ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేశామని అన్నారు. 41 మంది రైతు కూలీలు రక్షించే విషయంలో ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీతో మాట్లాడి హెలికాప్టర్ సహాయంతో కాపాడినందుకు.. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వనికి తెలంగాణ ప్రభుత్వం తరపున నా కృతజ్ఞతలు తెలియచేస్తున్నామన్నారు. 1981 లో ఒకసారి ప్రాజెక్ట్ తెగింది. ప్రాజెక్ట్ మూడు గేట్లు ఉండి 40 వేల క్యూ సెక్యులు వరద విడుదల అవుతుంది. 70 వేల క్యూ సెక్యులు వచ్చింది.అధికారుల నిర్లక్ష్యంగా ఉండడమే ఇంతటి నష్టానికి కారణం అన్నారు. అధికారుల నిర్లక్ష్యంతో నే ప్రాజెక్ట్ కి గండి పడిందన్నారు.
Read also: TG Health Department: కురుస్తున్న భారీ వర్షాలు.. ఆరోగ్య శాఖ సూచనలు..
Also Read
- TG EAPCET 2026 : విద్యార్థులకు అలర్ట్.. టీజీ ఎప్సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
- Minister Sridhar Babu : ‘హిట్లర్’ వ్యాఖ్యలపై రగడ.. కేసీఆర్ వీడియోతో శ్రీధర్ బాబు కౌంటర్.!
- Telangana Monsoon : తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాల జోరు షురూ..!
- CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
సరైన సమయానికి గేట్లు ఎత్తివుంటే ఇంతటి ప్రమాదం జరిగేది కాదన్నారు. పైనుండి వచ్చే వరద ని తెలుసుకోకుండా ఉండడమే అధికారుల నిర్లక్యం అన్నారు. అధికారులకు ఇప్పటికే షోకాజు నోటీస్ లు ఇచ్చాం. విచారణ తేలితే శిక్షార్హులు అవుతారన్నారు. నష్టం జరిగిన ప్రతి ఒక్కరినీ ప్రభుత్వం అదుకుంటుందన్నారు. 400 ఎకరాలు ఇసుక మెట్లతో పూడికుపోయిందని తెలిపారు. ఈ 400 ఏకరాలకు 10 వేలు ఇసుక రీమోవ్ కి ప్రభుత్వం ఇస్తుందన్నారు. పత్తి వరి పోయిన వారికి విత్తనాలు ఉచితంగా ఇస్తున్నామన్నారు. కొట్టుకుపోయిన గొర్రిలకు కి 3000/- ప్రభుత్వం ఇస్తుందన్నారు. ఆవులు, గేదెలుకు ఒక్కో శాల్తీకి 20 వేలు ప్రభుత్వం ఇవ్వనుందని తెలిపారు. ఈ రోజు ఉదయం ముఖ్యమంత్రి తో మాట్లాడి తక్షణ మరమ్మతులు కు 8 కోట్లు రూపాయలు సెక్షన్ చేశామన్నారు. రాఘవ రెడ్డి ట్రస్ట్ ద్వారా పూరి ఇల్లు కి 10 వేలు. RCC బిల్డింగ్ 5000/- వ్యక్తిగతంగా ఆర్ధిక సహాయాన్ని స్థానిక ఎమ్మెల్యే ద్వారా తక్షణమే ఇస్తున్నా అన్నారు. వరద వల్ల నీట మునిగి నష్టపోయిన ఇళ్ళ వారికి ఇందిరమ్మ ఇళ్ళు ప్రత్యేకంగా సెక్షన్ చేస్తామన్నారు.
Gambhir-Jadeja: జడేజా అత్యంత కీలక ప్లేయర్.. అతడిని జట్టు నుంచి తప్పించలేదు: గంభీర్
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!