Rahul Gandhi: ఈఎస్ఐ, పీఎఫ్ అందించండి.. రాహుల్ తో.. ఆటో డ్రైవర్లు, డెలివరీ బాయ్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: ఈఎస్ఐ, పీఎఫ్ అందించాలని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో ఆటో డ్రైవర్లు, డెలివరీ బాయ్స్ కోరారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి మరికొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉండగా, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ హైదరాబాద్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులోభాగంగా నగరంలోని పలు ప్రజాసంఘాలతో రాహుల్ గాంధీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. జీహెచ్ఎంసీ కార్మికులు, ఆటో డ్రైవర్లు, డెలివరీ బాయ్లతో రాహుల్ గాంధీ సమావేశమై వారి ఇబ్బందులు, సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. డెలివరీ బాయ్తో మాట్లాడుతూ.. వారి దినచర్య ఎలా ఉన్నాయి? ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని అడిగి తెలుసుకున్నారు.. వారి సమస్యలను, ఇబ్బందులను శ్రద్ధగా విన్నారు. ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. డెలివరీ బాయ్స్ తమ సమస్యను పరిష్కరించాలని రాహుల్ గాంధీని కోరారు. ప్రమాదాలు జరిగినా, సరుకులు పోయినా డెలివరీ ఏజెన్సీలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కస్టమర్లు, కంపెనీల మధ్య ఇరుక్కుపోతున్నామని, కుటుంబాన్ని పోషించుకోవాలంటే ఈబాధలు తప్పడం లేదంటూ వాపోయారు.
Read also: Mahesh Babu: పాన్ ఇండియా సినిమాలు చెయ్యలేదు కానీ క్రేజ్ మాత్రం ఆ రేంజ్ లోనే ఉంటది
Also Read
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- KTR : బండి భగీరథ్ కేసుపై కీలక వ్యాఖ్యలు చేసిన కేటీఆర్
- Fire Accident : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో అగ్నిప్రమాదం..!
- Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
కస్టమర్లు ఎలా సమస్యలను సృష్టిస్తారో కూడా వారు చెప్పుకుని బాధపడ్డారు. దానికితోడు పెట్రోల్ ధరను కంపెనీ చెల్లించడం లేదని, ఆఖరి నిమిషంలో వినియోగదారుడు రద్దు చేసుకుంటే ఆ భారం వారిపైనే పడుతుందన్నారు. ఈఎస్ఐ, పీఎఫ్ అందించాలని కోరారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఈ విషయంపై దృష్టి సారించి రాజస్థాన్లో చేసిన విధంగా సంక్షేమ చర్యలు చేపడతామని చెప్పారు. జీహెచ్ఎంసీ ఉద్యోగులు తమకు పింఛన్ లేదని వాపోయారు. ఐదు గంటలలోగా థంబ్స్ అప్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. నిరంతరాయంగా స్వీపింగ్ చేయడం వల్ల ఛాతీలో విపరీతమైన నొప్పి వస్తోందని చెప్పాడు. ఈ విషయాలన్నీ రాహుల్ గాంధీ శ్రద్ధగా విన్నారు. వారి దినచర్య ఎలా ఉంటుందో చెప్పాలని కోరారు.
SSMB 30: రాజమౌళి తర్వాత డైరెక్టర్ ఫిక్స్?
తాజావార్తలు
-
Silver Price Hike: ఇక సామాన్యుడికి వెండి కూడా అందదా? ఆ ఒక్క నిర్ణయంతో ఇక సిల్వర్ ధరలు కొండెక్కి కూర్చోవాల్సిందేనా!
-
Nothing Phone 3: పిచ్చెక్కించే డీల్ బ్రో.. సగం ధరకే నథింగ్ ఫోన్ 3.. ఏకంగా రూ. 40,000 తగ్గింపు, 5,500mAh బ్యాటరీ
-
Pakistan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను గద్దె దించేందుకు అమెరికా కుట్ర.. బయటపడ్డ సంచలన రహస్యాలు!
-
Preity Zinta-Shreyas Iyer: ఇది ఆటేనా అసలు.. శ్రేయస్ అయ్యర్పై ప్రీతి జింటా ఫైర్!
-
Stock Market Crash: స్టాక్ మార్కెట్ కొంప ముంచిన ట్రంప్ ప్రకటన.. ప్రారంభంలోనే సెన్సెక్స్ 800, నిఫ్టీ 250 పాయింట్లు డౌన్!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..