Rahul Gandhi: మోడీ, కేసీఆర్ రైతులపై దాడి చేశారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi Fires On Modi KCR In Jodo Yatra Meeting: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్లపై ధ్వజమెత్తారు. తన భారత్ జోడో యాత్రలో భాగంగా ప్రస్తుతం తెలంగాణలో పర్యటిస్తున్న ఆయన.. మోడీ, కేసీఆర్ ఇద్దరూ రైతులపై దాడి చేశారని విరుచుకుపడ్డారు. ఈ జోడో యాత్రలో తాను ప్రతి రోజు 7 నుంచి 8 గంటల వరకు నడుస్తున్నానని.. ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నానని అన్నారు. అన్ని వర్గాల వారిని తాను కలిశానని.. అయితే ఏ ఒక్కరూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో ఆనందంగా లేరన్నారు. తనతో పాటు కాంగ్రెస్ నాయకులంతా ఈ యాత్రలో నడుస్తున్నారని.. వర్షం వచ్చినా, ఎండ కొట్టినా ఈ యాత్ర ఆగదని తేల్చి చెప్పారు. ఏ యువకుడ్ని కదిలించినా.. తాను నిరుద్యోగి అని చెప్తూ, బాధ పడుతున్నారని పేర్కొన్నారు.
2014 తర్వాత మన భారతదేశంలో నిరుద్యోగ సమస్య, దరిద్రం రెండూ గణనీయంగా పెరిగిపోయాయని రాహుల్ గాంధీ ఉద్ఘాటించారు. చిన్న, సన్నకారు వ్యవస్థలే చాలా మందికి ఉపాధిని కల్పిస్తాయని.. అయితే 2014 తర్వాత కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ వచ్చాక ఉద్యోగాలిచ్చే రంగాలపై దాడి చేశారని ఆరోపించారు. మోడీ నోట్ల రద్దు చేసి, అందరి వెన్ను విరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను కూడా వాళ్లిద్దరు దారుణంగా మోసం చేశారన్నారు. తన జోడో యాత్రలో తాను ఎంతోమంది రైతులతో మాట్లాడానని, తెలంగాణలో రైతుల పరిస్థితి ఆందోళనకరంగా తయారైందని వెల్లడించారు. అంతకుముందు.. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై ఆయన మాట్లాడుతూ, ఆ డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయని ప్రశ్నించారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలూ రెండూ ఒక్కటేనని.. అవి దోచుకునే పనిలో ఉన్నాయని విమర్శలు గుప్పించారు.
Also Read
- CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
- Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
- Nizamabad : యూట్యూబర్ వైష్ణవి కేసు నిందితుడు హరిబాబు దారుణ హత్య..
- Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!