టోనీ రెండో రోజు కస్టడి విచారణ లో పలు కీలక విషయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డ్రగ్స్ కేసులో నైజిరియాకు చెందిన టోనీని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టులు టోనీకి రిమాండ్ విధించింది. అయితే ఇప్పటికే ఈ డ్రగ్ కేసులో ప్రముఖ వ్యాపార వేత్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. టోనీ కస్టడీకి తీసుకొని విచారిస్తే మరికొందరి పేర్లు బయటకు రావచ్చనే ఉద్దేశ్యంతో పోలీసులు టోనీని కస్టడీకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే టోనీ రెండో రోజు కస్టడి విచారణ లో పలు కీలక విషయాలు టాస్క్ ఫోర్స్ పోలీసులు రాబట్టారు. టోనికి హైదరాబాదులోని వ్యాపారులతో సంబంధం ఎలా ఏర్పడిందనే వివరాలను పోలీసులు సేకరించారు. వ్యాపారవేత్త శాశ్విత్ జైన్ ద్వారా హైదరాబాద్ లో ఉన్న వ్యాపారులను టోనీ పరిచయం చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే ముంబైలో జరిగిన ఒక పార్టీలో పాల్గొని టోనీ తో శాశ్విత్ జైన్ పరిచయం పెంచుకున్నాడు.
హైదరాబాద్ కు డ్రగ్స్ పంపించమని టోనీని కోరాడు..తనతో పాటు చాలామంది వ్యాపారవేత్తలు డ్రగ్స్ కొనుగోలు చేస్తారంటూ టోనీ కి శాశ్విత్ జైన్ పరిచయం చేసాడు. కొంతమంది వ్యాపారవేత్తలు ముంబైలో టోనీ నేరుగా కలిసినట్టు పోలీసుల విచారణ లో చెప్పాడు. శాశ్విత్ జైన్ చంచల్ గూడ జైల్ లో ఉన్నాడు.. అరెస్టయిన ఏడు మందిలో A11 గా ఉన్న శాశ్విత్ జైన్.. హైదరాబాద్ లో కన్స్ట్రక్షన్ బిసినెస్ చేస్తున్నాడు.. జనవరి 6న టోనీ అనుచరులు హైదరాబాద్ పోలీసులకు పట్టుబడినట్లు తెలియడంతో తన సెల్ ఫోన్ లో ఉన్న వ్యాపారవేత్తలకు సంబంధించిన సమాచారాన్ని డిలీట్ చేశాడు. టోనీ కి సంబంధించిన 3 బ్యాంకు అకౌంట్స్ ను పోలీసులు గుర్తించారు. అయితే నేడు మూడో రోజు మరోసారి పోలీసులు టోనీని విచారించనున్నారు.
Also Read
- Gold Demand : దక్షిణ భారతీయుల బంగారం సెంటిమెంట్ను మారుతుందా..?
- Ponnam Prabhakar: "ఆ రోజే అనుమానం వచ్చింది".. పెట్రోల్ ధర పెరుగుదలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు..
- Hyderabad Petrol Price: భాగ్యనగరంలో పెట్రోల్ మంట.. దేశంలోనే హైదరాబాద్లో అత్యధిక పెట్రోల్ ధర!
- Hyderabad: పక్కా ప్లాన్తో దోపిడీలు.. హైదరాబాద్ పోలీసులకు తలనొప్పిగా మారిన నేపాలీ గ్యాంగ్లు..
తాజావార్తలు
-
Gujarat: జానపద గాయకుడిపై లక్షల్లో నోట్ల వర్షం.. వీడియో వైరల్
-
Gold Demand : దక్షిణ భారతీయుల బంగారం సెంటిమెంట్ను మారుతుందా..?
-
Asaduddin Owaisi: బాబ్రీ మసీదులాగే భోజ్శాల తీర్పు.. సుప్రీంకు వెళ్తామన్న ఓవైసీ..
-
West Bengal: సువేందు దూకుడు.. ఆర్జీకర్ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులు సస్పెండ్..
-
Karnataka: ఘోర విషాదం.. గుడికెళ్లి వస్తుండగా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!