Case on Corporator Narsimha Reddy: మన్సురాబాద్ కార్పొరేటర్ నర్సింహారెడ్డిపై కేసు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేవారిపై ఉక్కుపాదం మోపుతున్నారు పోలీసులు. ఇటీవల విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ని అరెస్టు చేసి జైలుకి పంపిన సంగతి తెలిసిందే. అలాగే, పాతబస్తీకి చెందిన ముస్లిం నేతపై కేసు నమోదు చేశారు. తాజాగా సోషల్ మీడియాలో కామెంట్లు, షేర్ చేయడం, వీడియోలు పోస్టు చేసేవారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు.
Read Also: AP Assembly: అసెంబ్లీ సమావేశాల తొలిరోజే మూడు రాజధానులపై చర్చ..?
Also Read
తాజాగా బీజేపీ కార్పొరేటర్ పై కేసు నమోదైంది. ఎల్ బి నగర్ పోలీస్ స్టేషన్ లో మన్సూరాబాద్ బీజేపీ కార్పోరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి పై కేసు నమోదు చేశారు పోలీసులు. పశ్చింబెంగాలు విద్వంసం విడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో పోలీసులపై దాడులు చేయాలంటూ పోస్ట్ లు పెట్టడంతో పోలీసులు తీవ్రంగా స్పందించారు. కార్పొరేటర్ పై 163A, 509, 505(2), 506,153 189కింద కేసులు నమోదు చేశారు. విద్వంసం ప్రేరేపించాడని అభియోగాల కింద కేసు నమోదయింది. నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఎల్ బి నగర్ పోలీసులు. సోషల్ మీడియాలో వచ్చే పోస్టుల విషయంలో అప్రమత్తంగా వుండాలని పోలీసులు సూచిస్తున్నారు.
Read Also: Case on Corporator Narsimha Reddy: మన్సురాబాద్ కార్పొరేటర్ నర్సింహారెడ్డిపై కేసు
తాజావార్తలు
-
Ketan Agarwal murder case: 3 ఏళ్ల టైమ్ దొరుకుతుందనే కేతన్ హత్య..
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Mahua Moitra: ‘బెంగాలీలకు రాజ్మా అంటే తెలుసా?’ బీజేపీ ప్రభుత్వంపై మహువా మొయిత్రా ఫైర్
-
Cathy Gebe: మహిళా ఎంపీ దెబ్బకు పురుష ఎంపీలు షాక్.. పార్లమెంట్లో ఒక్క పదంతో వాళ్ల పరువు తీసేసింది!
-
Europe Heatwave: యూరప్ను బెంబేలెత్తిస్తోన్న ‘ఒమేగా బ్లాక్’.. రికార్డు ఉష్ణోగ్రతలకు కారణమిదేనా!
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..