Case on Corporator Narsimha Reddy: మన్సురాబాద్ కార్పొరేటర్ నర్సింహారెడ్డిపై కేసు
రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేవారిపై ఉక్కుపాదం మోపుతున్నారు పోలీసులు. ఇటీవల విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ని అరెస్టు చేసి జైలుకి పంపిన సంగతి తెలిసిందే. అలాగే, పాతబస్తీకి చెందిన ముస్లిం నేతపై కేసు నమోదు చేశారు. తాజాగా సోషల్ మీడియాలో కామెంట్లు, షేర్ చేయడం, వీడియోలు పోస్టు చేసేవారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు.
Read Also: AP Assembly: అసెంబ్లీ సమావేశాల తొలిరోజే మూడు రాజధానులపై చర్చ..?
Also Read
- Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
- Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
- CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
- Petrol Diesel Shortage: రాష్ట్రంలో మరోసారి పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బంకుల వద్ద భారీ క్యూలు!
తాజాగా బీజేపీ కార్పొరేటర్ పై కేసు నమోదైంది. ఎల్ బి నగర్ పోలీస్ స్టేషన్ లో మన్సూరాబాద్ బీజేపీ కార్పోరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి పై కేసు నమోదు చేశారు పోలీసులు. పశ్చింబెంగాలు విద్వంసం విడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో పోలీసులపై దాడులు చేయాలంటూ పోస్ట్ లు పెట్టడంతో పోలీసులు తీవ్రంగా స్పందించారు. కార్పొరేటర్ పై 163A, 509, 505(2), 506,153 189కింద కేసులు నమోదు చేశారు. విద్వంసం ప్రేరేపించాడని అభియోగాల కింద కేసు నమోదయింది. నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఎల్ బి నగర్ పోలీసులు. సోషల్ మీడియాలో వచ్చే పోస్టుల విషయంలో అప్రమత్తంగా వుండాలని పోలీసులు సూచిస్తున్నారు.
Read Also: Case on Corporator Narsimha Reddy: మన్సురాబాద్ కార్పొరేటర్ నర్సింహారెడ్డిపై కేసు
తాజావార్తలు
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
-
Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
-
Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
-
Ashu Reddy: హైకోర్టును ఆశ్రయించిన అషురెడ్డి ..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!