Lotus Pond Hyderabad: చేపలు చస్తున్నాయ్.. వాసనకు ముక్కులు పోతున్నాయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lotus Pond Hyderabad: వాతావరణ పరిస్థితులలో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఎండలు కొడుతూనే వానలు కూడా నగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. వర్షాలు, ఎండలు వాతావరణ మార్పులతో జనజీవనమే కాదు.. జీవరాసులపై కూడా ప్రభావం చూపుతుంది. దీంతో నీటి మట్టము క్రమేపి తగ్గడం జరుగుతుంది. వేసవి ముగిసే వరకు నీరు క్రొత్తగా చేరే అవకాశం ఉండదు. ఇటువంటి పరిస్థితులలో నీటిలో వున్న చేపలు మృతి చెందుతున్నాయి. లోటస్పాండ్ చెరువులో చేపల మృతి కలకలం రేపుతుంది. భారీగా చేపలు చనిపోవడంతో ఆప్రాంతమంతా దుర్వాసన రావడం మొదలైంది. దీంతో వాసన భరించలేక వాకర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లోటస్ పాండ్ లో చేపలు చనిపోతే పట్టించుకునే నాధుడు కరువయ్యాడని మండిపడ్డారు.
Read also: Manhole: మ్యాన్హోల్లో దిగి శుభ్రం చేసిన సిబ్బంది.. వరంగల్ మేయర్, కమిషనర్ సీరియస్
Also Read
- IPL Ticket Scam: బాక్స్ టికెట్ ధర 10 లక్షలు.. పెద్దల రిఫరెన్స్ పెట్టినా నో యూజ్.. భారీగా క్యాష్ చేసుకుంటున్న ఎస్ఆర్హెచ్?
- Mohammed Kala Basha: ‘కుర్చీ తాత’ ఇక లేరు.. ఒక్క డైలాగ్తో చరిత్ర సృష్టించిన బాషా గురించి ఆసక్తికర విషయాలు..
- Saraswati Pushkaralu 2026: కాళేశ్వరంలో ఆధ్యాత్మిక మహోత్సవం.. వైభవంగా సరస్వతీ అంత్య పుష్కరాలు ప్రారంభం..
- Off The Record : మంత్రుల వైఖరి తో నారాజ్ గా ఉమ్మడి మెదక్ కాంగ్రెస్ కేడర్
నీటిని మార్చనందుకే ఇలా జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లోటస్ పాండ్ ను అధికారులు గాలికి వదిలేసారని తీవ్ర ఆరోపణలు చేశారు. చేపలు అన్ని చనిపోతున్న, తీవ్ర దుర్వాసన వస్తున్నా అధికారులు మాత్రం అస్సలు పట్టించుకోకుండా లోటస్ పాండ్ ను వదిలేసారని మండిపడుతున్నారు. వాకర్లు చేస్తున్నప్పడు విపరీతమైన దుర్వాసన వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు లోటస్ పాండ్ ను సందర్శించి చేపలను తొలగించాలని కోరుతున్నారు. అయితే నేపథ్యంలో పీసీబీ అధికారులు రంగంలోకి దిగారు. లోటస్ పాండ్ ను సందర్శించారు. చేపలు ఎందుకు చనిపోయాయి? ఎలా చనిపోయాయని ఆరా తీస్తున్నారు. నీటిని మార్చకపోవడం వల్లే ఇలా జరిగిందా? లేక నీటిలో ఏమైనా విషవాయువు కలిసిందా? అనే విషయమై ఆరా తీస్తున్నారు. చనిపోయిన చేపలను లోటస్ పాండ్ నుంచి తొలగించేందుకు ప్రత్నాలు కొనసాగుతున్నాయని, ప్రజలకు ఇబ్బంది గురుకాకుండా ఉండేందుకు అధికారులపై చర్యలు తీసుకుంటామని పీసీబీ అధికారులు వెల్లడించారు.
Manhole: మ్యాన్హోల్లో దిగి శుభ్రం చేసిన సిబ్బంది.. వరంగల్ మేయర్, కమిషనర్ సీరియస్
తాజావార్తలు
-
Rohit Sharma: ఇదో చెత్త సీజన్, నేను ఇంకా చెత్తగా ఆడాను.. రోహిత్ శర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Summer Special Cooling Tea Recipe: మీ శరీరాన్ని టీ కూల్ చేస్తుంది.. ఈ మూడు కలిపితే చాలు..
-
IPL Ticket Scam: బాక్స్ టికెట్ ధర 10 లక్షలు.. పెద్దల రిఫరెన్స్ పెట్టినా నో యూజ్.. భారీగా క్యాష్ చేసుకుంటున్న ఎస్ఆర్హెచ్?
-
Mohammed Kala Basha: ‘కుర్చీ తాత’ ఇక లేరు.. ఒక్క డైలాగ్తో చరిత్ర సృష్టించిన బాషా గురించి ఆసక్తికర విషయాలు..
-
Mega158 Launch: మెగా సంబరానికి సర్వం సిద్ధం.. చిరంజీవి – బాబి కొత్త సినిమా ఓపెనింగ్కు అతిథులుగా ఆ ఇద్దరూ!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!