Ponguleti: ఖమ్మంలో పొంగులేటి హంగామా.. నామినేషన్ దాఖలు చేసిన శ్రీనివాస్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponguleti: అసెంబ్లీ ఎన్నికల కీలక ఘట్టం మొదలైంది. ఎన్నికల బరిలో పోటీని ఖరారు చేసే అభ్యర్థులు నామినేషన్ల ప్రక్రియను ప్రారంభించారు. తొలిరోజు అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాజీ మంత్రి కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో పాటు ఆయన అనుచర వర్గం ఒక్కరిద్దరు కూడా ఈరోజు కొన్నిచోట్ల నామినేషన్ దాఖలు చేశారు. పాలేరు నియోజకవర్గానికి పోటీ చేస్తున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఆయన తరుపున సోదరుడు ప్రసాద్ రెడ్డి పాలేరు రిటర్నింగ్ అధికారికి నామినేషన్ దాఖలు చేశారు.
అదేవిధంగా పొంగలేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన ముఖ్య అనుచరుడుగా ఉండి పినపాక అసెంబ్లీకి కాంగ్రెస్ అభ్యర్థిగా పాయం వెంకటేశ్వరరావు తమ నామినేషన్ దాఖలు చేశారు. పాయం వెంకటేశ్వర్లు నీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. దీంతో ఈ రోజే పాయము వెంకటేశ్వర్లు నామినేషన్లు దాఖలు చేశారు. ఇకపోతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మరో ముఖ్య అనుచరుగా ఉన్న కోరం కనకయ్యకి ఇల్లందు నియోజకవర్గానికి పోటీ పడుతుండగా, ఆయన అభ్యర్థిత్వాన్ని ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ ఖరారు చేయలేదు. అయితే పార్టీ ఇంతవరకు అభ్యర్థిగా ఖరారు చేయకపోయినప్పటికీ కోరం కనకే మాత్రం కాంగ్రెస్ పేరుతో నామినేషన్ దాఖలు చేయడం జరిగింది.
Also Read
- Hyderabad : కేబీఆర్ పార్క్ దగ్గర ట్రాఫిక్ ఆంక్షలు.. ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే.!
- Gandhi Sarovar Project : మూసీ ప్రక్షాళనకు బిగ్ బూస్ట్.. గాంధీ సరోవర్కు గ్రీన్ సిగ్నల్
- KTR : హామీల ఊసే లేదు.. రాష్ట్రాన్ని మాఫియా నడుపుతోంది
- Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు కోర్టు బిగ్ షాక్..
ఈ క్రమంలో మహానగర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన అన్ని రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో నామినేషన్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకున్నారు. ఆర్వో కేంద్రానికి వంద మీటర్ల దూరంలో 144 సెక్షన్ విధించి ఏర్పాట్లు చేశారు. తొలిరోజు ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులే కాకుండా స్వతంత్ర, తిరుగుబాటు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.
Krithi Shetty: బ్లాక్ కలర్ శారీ అందాలతో కవిస్తున్న కృతి శెట్టి..
తాజావార్తలు
-
RCB Player: ‘విరాట్ కోహ్లీ వల్లనే ఇదంతా.. రెండేళ్ల నిషేధాన్ని ఎదుర్కొన్నాను’
-
Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. కృష్ణలంక పీఎస్ సీసీటీవీలపై ఏసీపీ టీమ్ ఫోకస్..
-
BCCI: బంగ్లాదేశ్ సిరీస్లపై స్పందించిన బీసీసీఐ.. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారమే పర్యటనలు..
-
Rahul Gandhi: ఖర్గే ఆధ్వర్యంలో బర్త్డే కేక్ కట్ చేసిన రాహుల్ గాంధీ.. అభిమానులతో ఫొటోలు
-
Virat Kohli: కోహ్లీ ఫ్యాన్స్కు శుభవార్త.. ఇక దూసుకెళ్లుడే..
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?