MP K. Laxman : రాబోయే 5 సంవత్సరాలు మనకు విషమ పరీక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కార్యకర్తలకు సెల్యూట్ చేస్తున్న… వారి పోరాటాల, త్యాగాల ఫలితం ఈ గెలుపు అని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అన్నారు. తెలంగాణ ప్రజలు మూడో సారి మోడీ నీ ప్రధాని గా చూడాలని 8 మందిని గెలిపించారు…. తెలంగాణ ప్రజలకు సెల్యూట్ చేస్తున్నానని ఆయన అన్నారు. రాజకీయ ప్రస్థానాన్ని పార్టీ కార్యాలయం లో ప్రారంభించిన కార్యకర్తలు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు కేంద్ర మంత్రులు అయ్యారు… వారికి మంత్రి వర్గం లో తీసుకున్నందుకు మోడీ కి సెల్యూట్ చేస్తున్నానన్నారు. కార్యకర్తల కృషి శ్రమ ను విశ్మరించవద్దని మంత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా అని ఆయన తెలిపారు. ఎంపీలు, ఎమ్మేల్యేలు అందరూ కలసి రాష్ట్రం లో బీజేపీ అధికారంలోకి వచ్చే విధంగా పనిచేయాలన్నారు.
అంతేకాకుండా.. రాబోయే 5 సంవత్సరాలు మనకు విషమ పరీక్ష. కొత్త పాత కలయికతో పార్టీ విస్తరించాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలకు పెద్ద పీఠ వేయాలి. దక్షిణాది వైపు పార్టీ చూస్తుంది… సమాజాన్ని విడదీసే ప్రయత్నం ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ చేసింది….. గోల్కొండ కోట పై కాషాయ జండా ఎగురవేసి విధంగా కార్యకర్తలు కృషి చేయాలని ఆయన అన్నారు.
Also Read
తాజావార్తలు
-
Ajith Kumar: ‘డేర్డెవిల్’గా దూసుకొస్తున్న అజిత్.. మళ్లీ అధిక్ రవిచంద్రన్తో చేతులు కలిపిన స్టార్ హీరో!
-
Off The Record: వైసీపీ DSC పోరాటం.. కూటమి ప్రభుత్వానికి కొత్త టెన్షన్..!!
-
Hyderabad Rains : హైదరాబాద్ను ముంచెత్తిన వర్షం.. ట్రాఫిక్ టోటల్ జామ్..!
-
Trump-Iran: ‘పూర్తి లొంగుబాటు లేదా ఒప్పందం’.. ఇరాన్కు ట్రంప్ మరోసారి అల్టిమేటం
-
Bhatti Vikramarka : ప్రజా ప్రభుత్వంలో సింగరేణికి కొత్త ఊపిరి
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఉల్లి-ఆలూ తాజాగా ఉండాలంటే.? ఈ చిన్న జాగ్రత్తలు పాటించండి.!
-
Rainy Season Tips : వర్షాల్లో ఉప్పు, పంచదార గట్టిపడుతున్నాయా? ఈ కిచెన్ ట్రిక్స్తో ఈజీ సొల్యూషన్!
-
Asha Chocolate : 90స్ కిడ్స్ ఫేవరెట్ ‘ఆశ చాక్లెట్’ మాయమైందెందుకు? అసలు కారణం ఇదే.!
-
Kitchen Hacks : ఈ సింపుల్ చిట్కాతో.. కరివేపాకు పాడవకుండా నెలరోజులు ఫ్రెష్గా ఉంటుంది..!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వానపాముల బెడదా..? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి.!