P.Sudarshan Reddy: అమ్మా షర్మిలా.. రెండురోజుల ముందు తగిలిన గాయం ఏమైంది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
P.Sudarshan Reddy: నర్సంపేటలో వైఎస్ఆర్ టీపీ అధినేత్రి షర్మిల పాదయాత్రను పోలీసులు అడ్డుకోవడంతో ఉత్కంఠ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే.. వాగ్వాదాల మధ్య చివరికి షర్మిలను తను కారులో ఉండగానే పోలీసులు క్రేన్ సహాయంతో పోలీస్టేషన్ కు తరలించారు. ఈ ఉత్కంఠ వాతావరణంలో షర్మిలకు గాయాలయ్యాయి. దీంతో ఆమె మాట్లాడుతూ.. తనపై దాడి చేస్తారా? అంటూ వ్యాఖ్యానించింది. దీనిపై పలు టీవీల్లో ఆమె మొఖం చూపిస్తూ ట్రోల్ కూడా చేశారు. అయితే ఈ వార్తపై ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు రోజుల క్రితం నర్సంపేటలో జరిగిన ఘటనలో వైఎస్ షర్మిల గాయం అయిందని టీవీలో చూపారు.. మరి తీరా నిన్న టీవీలలో చూస్తే ఆ గాయం మాయమైపోయిందంటూ ట్రోల్ చేశారు. వారు ఏ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నారో తెలంగాణ పజలకు చెప్పాలని ఎద్దేవ చేశారు. ఈ రోజు వైఎస్ షర్మిల తెలంగాణ గవర్నర్ ని కలిశారు.
Read also: PM Narendra Modi: వారు రాముడిని ఎప్పుడూ నమ్మరు.. నన్ను తిట్టడంలో పోటీ పడుతున్నారు.
Also Read
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
నేను గవర్నర్ కి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను.గాయం ఎంమైందో ఒక్కసారి షర్మిలను అడగండని ఆయన పేర్కొన్నారు. తెలంగాణనీ ఒక ఆఫ్గనిస్తాన్ తో వారు పోల్చారని గుర్తు చేశారు. అంటే ఒక గవర్నర్ గా మీరు తెలంగాణకి ఉన్నారా? లేక ఆఫ్గనిస్తాన్ కా? అంటూ ప్రశ్నించారు. మీరు తెలంగాణ గవర్నర్ గా కచ్చితంగా స్పందించాలని తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రిని ఒక తాలిబాన్ గా పోల్చడాన్ని ఒక రాష్ట్ర గవర్నర్ గా మీరు సమర్థిస్తారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. మొన్న మీరు రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లనే మహిళల దగ్గర నుండి రియాక్షన్ వచ్చిందని స్పష్టం చేశారు. మీరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు, వ్యక్తిగత విషయాలు తీయకుండా ప్రజా సమస్యల మీద రోజు పాదయాత్రలు చేసుకోండని తెలిపారు. మళ్లీ మీరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే తెలంగాణ ప్రజల నుండి తిరుగుబాటు తప్పదని అన్నారు. ఇలాంటి డ్రామాలు మరొకసారి చేయద్దని మిమ్మల్ని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.
Top Headlines- @ 1 PM: టాప్ న్యూస్
తాజావార్తలు
-
Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
-
LPG Tax: షాక్ తప్పదా..! ఎల్పీజీ సిలిండర్పై కొత్త పన్ను..? అసలు ప్రతిపాదన ఏమిటి..?
-
CJP: అవసరమైతే రాంచీకి వెళ్తాం.. జార్ఖండ్ విద్యార్థి ఉద్యమానికి సీజేపీ మద్దతు..
-
Korean Kanakaraju First Review: ‘కొరియన్ కనకరాజు’ ఫస్ట్ రివ్యూ.. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఇవే.. అసలు మేటర్ ఏంటంటే?
-
Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!