MLA Rajasingh: నిజామాబాద్ జిల్లా టెర్రరిస్టులకు అడ్డాగా మారింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Rajasingh Says Nizamabad District Becomes Target For Terrorists: నిజామాబాద్ జిల్లా టెర్రరిస్టులకు అడ్డాగా మారిందని ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బోధన్లో రోహింగ్యాలకు పాస్పోర్టులు ఇప్పించి.. పునరావాసం కల్పించింది ఎవరు? అని ప్రశ్నించిన ఆయన.. ప్రభుత్వ నిఘా వైఫల్యంతోనే రాష్ట్రంలో ఉగ్ర కార్యకలాపాలు జరుగుతున్నాయన్నారు. కేరళలో సిమి ఆర్గనైజేషన్ను బ్యాన్ చేస్తే.. అదే ఇప్పుడు పీఎఫ్ఐ పేరుతో నిజామాబాద్ జిల్లాలో వెలిసిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా పీఎఫ్ఐ వ్యూహాలు రచిస్తోందని.. పథకం ప్రకారమే హిందువులపై దాడులు జరుగుతున్నాయని రాజాసింగ్ ఆరోపించారు.
మరోవైపు.. ‘ప్రజా గోస – బీజేపీ భరోసా’ మూడో రోజు యాత్రలో భాగంగా రాజాసింగ్ తెలంగాణ సీఎం కేసీఆర్పై నిప్పులు చెరిగారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా చేస్తానని చెప్పి, అప్పుల తెలంగాణ చేశారని విమర్శించారు. ప్రజలు కడుతున్న ట్యాక్స్ డబ్బులతో కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు కడుపు నింపుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం వందలాది మంది ప్రాణాలు అర్పిస్తే.. తాను తాగి పండుకుంటేనే రాష్ట్రమొచ్చిందని కేసీఆర్ చెప్తున్నారని రాజాసింగ్ ఎద్దేవా చేశారు. యువతకు ఉద్యోగాలిస్తామని మాటిచ్చి, ఇంతవరకూ ఉద్యోగాలివ్వలేదన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే, తెలంగాణలో ఉన్న సమస్యలన్నింటినీ తీరుస్తామని హామీ ఇచ్చారు.
Also Read
- Petrol Price Hike: హైదరాబాద్లో మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఐదు రోజుల్లో రెండోసారి షాక్!
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- Loan: అప్పు ఇచ్చి మర్చిపోవాల్సిందే.. మళ్లీ అడిగారో కాటికే..
- TGSRTC: సూపర్ లగ్జరీ టికెట్ ధర చెల్లించి.. లహరి బస్సులో ప్రయాణించండి..
తాజావార్తలు
-
Petrol Price Hike: హైదరాబాద్లో మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఐదు రోజుల్లో రెండోసారి షాక్!
-
Karuppu: ఆర్జే బాలాజీ ప్లానింగ్కు ఫిదా అవుతున్న సూర్య అభిమానులు
-
Gautam Adani: అమెరికాలో అదానీ గెలిచాడు.. ఒక్క దెబ్బతో లీగల్ కేసులన్నీ క్లోజ్.. రూ.84 వేల కోట్ల ప్లాన్తో సరికొత్త చరిత్ర!
-
Suriya : సూర్య సాలిడ్ హిట్ కొట్టాడు.. ఆ హీరో కంబ్యాక్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూపులు
-
Janhvi Kapoor: కోలీవుడ్లో బంపర్ ఛాన్స్ ఆఫర్ కొట్టేసిన.. జాన్వీ
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!