Etela Rajender: అధికారపక్షం ఆగడాలు శృతిమించాయి.. ఈ అరాచకం ఎక్కువ రోజులు చెల్లదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Etela Rajender: అధికారపక్షం ఆగడాలు శృతిమించాయని.. ఈఅరాచకం ఎక్కువ రోజులు చెల్లదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు. తెలంగాణలో తమ పార్టీ నాయకులను, కార్యకర్తలను బీఆర్ఎస్ నేతలు తమ అధికారాన్ని అడ్డుపెట్టుకుని వేధిస్తున్నారని ఆరోపించారు. హుజూరాబాద్ ఎన్నికల సమయంలో అధికార పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా తమ గెలుపును అడ్డుకోలేకపోయారని, అయితే ఒకానొక సమయంలో అధికార పార్టీ బలం మొత్తం ఫలించలేదని ఈటెల గతంలో చాలాసార్లు ఆరోపించారు.
Read also: Telangana Budget: అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన హరీష్ రావు.. ఏ రంగానికి ఎన్ని కోట్లు అంటే…
Also Read
- High Court: భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య.. జస్ట్ రూ.500 జరిమానా విధించి నిర్దోశిగా తేల్చిన హైకోర్టు
- Kondagattu Anjanna Temple: సంజీవని పర్వతం రాలిన చోటు.. కొండగట్టు అంజన్న ఆలయ విశిష్టత మీకు తెలుసా?
- Women Commission : తెలంగాణ మహిళా కమిషన్లో ఉద్యమ కుటుంబాలకు చోటు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.!
- CM Revanth Reddy : ప్రభుత్వ విద్యలో తెలంగాణను దేశానికే నంబర్ వన్ చేస్తాం
హుజూరాబాద్లో శాంతియుత వాతావరణాన్ని అధికార పార్టీ నేతలు చెడగొట్టారని ఈటల ఆరోపించారు. ప్రజలపై దాడులు చేస్తున్నారని, బీజేపీ కార్యకర్తలు తమను విచక్షణారహితంగా కొట్టారని విమర్శించారు. నిన్న తమపై దాడి జరిగితే దాడిచేసిన వారిని వదిలిపెట్టారని.. టాస్క్ఫోర్స్ పోలీసులు బీజేపీ నాయకులు, కార్యకర్తలను తీసుకెళ్లి కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అరాచకాలు ఎక్కువ కాలం సాగవని అధికార పార్టీ చేస్తున్న ఆగడాలు శృతిమించాయన్నారు ఈటల అన్నారు. పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారారా? టాస్క్ఫోర్స్ పోలీసులు తీసుకోవాల్సిన అవసరం ఏమిటి? కొట్టడం ఏమిటి? చట్టం పని చేస్తుందా అని డీజీపీని ప్రశ్నించారు. తన మండలానికి చెందిన మాట్ల రమేష్, మాట్ల కళ్యాణ్, పంగిడిపల్లి సర్పంచ్ శ్రీనివాస్, పిల్లి సతీష్, తుమ్మ శోభన్లను వెంటనే విడుదల చేయాలని ఈటల డిమాండ్ చేశారు.
మళ్లీ రాజకీయ వేడి…
హుజూరాబాద్ కేంద్రంగా రాజకీయంగా ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఈటల రాజేందర్ను ఐటీ పురపాలక శాఖ మంత్రి ఈ నియోజకవర్గంలో పర్యటించిన తర్వాత ఆయనకు ఆహ్వానం అందలేదు. మరోవైపు వారిని టార్గెట్ చేస్తూ కేటీఆర్ తన ప్రసంగాల్లో ఘాటుగా ప్రశ్నించారు. అయితే.. వచ్చే ఎన్నికల్లో అయినా ఈ నియోజకవర్గంలో గెలుపు సొంతం చేసుకోవాలని ఇప్పటి నుంచి దూకుడు పెంచారు స్థానిక నాయకులు. ఈనేపథ్యంలో.. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Suspension on CI: చేర్యాల CI పై సస్పెన్షన్ వేటు.. బాధ్యతలు చేపట్టి 9 నెలల్లోనే..
తాజావార్తలు
-
Why Did AIADMK Split: అన్నాడీఎంకే చీలికకు అసలు కారణం ఇదే.. పళనిస్వామి ‘మాస్టర్ ప్లాన్’ను బట్టబయలు చేసిన షణ్ముగం!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!
-
GT vs SRH Playing 11: మొదట ప్లే-ఆఫ్ చేరేది ఎవరో.!
-
Anjanadri Temple: బంగారం కాదు రాగి?.. ఆంజనాద్రి అంజన్న ఆలయంలో ఆభరణాల విరాళ వివాదం!
-
Gayatri Gupta:“హగ్గులు లేకపోతే నిద్ర పట్టదు”.. గాయత్రీ గుప్తా ఓపెన్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Palak Paratha Recipe: హెల్దీగా, టేస్టీగా చేసే సూపర్ సాఫ్ట్ ‘పాలక్ పరోటా’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!