Minister Seethakka: ములుగులో రెండవ రోజు మంత్రి సీతక్క పర్యటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Seethakka: ములుగు జిల్లాలో మంత్రి సీతక్క రెండవ రోజు పర్యటన కొనసాగుతుంది. ఇవాళ ఉదయం 8:30 గంటలకు రామప్ప ఆలయ చేరుకొని రామప్ప శ్రీరామ లింగేశ్వరస్వామి వారి దర్శించుకున్నారు. అనంతరం ఉదయం 9.00 గంటలకు ఫౌండేషన్ స్టోన్ అఫ్ బాలసడన్ కు వెళ్ళారు. అక్కడి నుంచి ఉదయం 9:15 గంటకలు ములుగు ఏరియా ఆసుపత్రిలో మిల్క్ ఎక్స్ప్రెషన్ గది ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఇక ఉదయం 9:30 వికలాంగులు మరియు అంగన్వాడీ విభాగానికి సంక్షేమ కార్యక్రమ పథకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉదయం 10:30 గంటకులకు ములుగులోని ప్రభుత్వ కళాశాల మైదానం జనని ఎన్జీవో ద్వారా సంక్షేమ కార్యక్రమం నిర్వహిణలో పాల్గొననున్నారు.
Read also: Sobhan Babu: విశాఖలో శోభన్బాబు క్యాంస్య విగ్రహ ఆవిష్కరణ
Also Read
- TGPSC : నిరుద్యోగులకు డబుల్ బెనిఫిట్.. వయోపరిమితి పెంపు.. తెలుగులో ఎగ్జామ్..!
- ACB Raids : సస్పెండ్ అయినా తగ్గని లగ్జరీ.. సబ్ రిజిస్ట్రార్ ఇంట్లో తనిఖీల్లో బయటపడ్డ కోట్లు..!
- CM Revanth Reddy : బుల్లెట్ ట్రైన్ ల్యాండ్ అక్విజిషన్, టీ-ఫైబర్ పై సీఎం రేవంత్ డెడ్లైన్.!
- CM Revanth Reddy : నెట్ జీరో సిటీగా 'భారత్ ఫ్యూచర్ సిటీ'.. ఇన్వెస్టర్ల కోసం ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ సెల్.!
మేడారం జాతరపై నిన్న మంత్రి సీతక్క అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే.. ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతరను జయప్రదం చేస్తామన్నారు. ఫిబ్రవరి 21 నుండి జాతర ప్రారంభం అవుతుందని సీతక్క తెలిపారు. ఇప్పటికే రూ.75 కోట్ల నిధులు సీఎం రేవంత్ రెడ్డి మంజూరు చేశారని పేర్కొ్న్నారు. రేవంత్ రెడ్డి పాదయాత్ర సైతం మేడారం దేవతల సన్నిధి నుండే ప్రారంభించారని మంత్రి అన్నారు. మేడారం జాతర కోసం అడగ్గానే నిధులు కేటాయించారని మంత్రి సీతక్క పేర్కొన్నారు. అవసరమైన మేరకు మరిన్ని నిధులు ప్రభుత్వాన్ని కోరుతామన్నారు. మా ఇంటి ఇలవేల్పు మేడారం తల్లులు అని అన్నారు. జాతరపై అధికారులకు అన్ని సూచనలు చేశాం.. జాతర విజయవంతం కోసం ప్రణాళిక రూపొందించామని మంత్రి తెలిపారు. కాంట్రాక్ట్ పనులను అవినీతి లేకుండా పూర్తి చేస్తాం.. శాశ్వత ప్రాతిపదికన చేస్తామని మంత్రి పేర్కొన్నారు. కేంద్రానికి కొన్ని పనుల కోసం ప్రతిపాదనలు పంపాము.. మేడారం జాతరకు జాతీయ హోదా కోసం రిక్వెస్ట్ పంపుతున్నామని తెలిపారు. అందరూ సహకరించి జాతరను విజయవంతం చేయాలని మంత్రి సీతక్క కోరారు.
Sobhan Babu: విశాఖలో శోభన్బాబు క్యాంస్య విగ్రహ ఆవిష్కరణ
తాజావార్తలు
-
Modi-Meloni: హైలెట్గా ఇటలీ టూర్.. మోడీ-మెలోని ఫొటోలు వైరల్
-
Twisha Sharma: తెలుగు నటి మృతి కేసులో బాధిత కుటుంబానికి కోర్టు షాక్.. నెక్ట్స్ ఏంటి?
-
KKR Vs MI: ఈడెన్ గార్డెన్స్లో హైవోల్టేజ్ పోరు: టాస్ గెలిచిన కేకేఆర్.. ముంబై బ్యాటింగ్..
-
iQOO 15T: ఐకూ 15T విడుదల.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్
-
RBI: ఈఎంఐ కట్టలేదని ఫోన్ బ్లాక్ చేస్తున్నారా..? బ్యాంకులకు ఆర్బీఐ వార్నింగ్.. ఇకపై అలా చేస్తే కుదరదు..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!