దేశంలో నాలుగో మెట్రో నగరంగా హైదరాబాద్ : కేటీఆర్
దేశంలో నాలుగో మెట్రో నగరంగా హైదరాబాద్ స్థానం సంపాదించింది అని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రం వచ్చిన కొత్తలో ఎలా ఉంటుందో అనే అనుమానం ఉండేది. హైదరాబాద్ లో ఎక్కడ, ఎలాంటి సంఘటన జరగలేదు. అందర్ని కలుపుకుని ప్రభుత్వం ముందుకు పోతుంది అని తెలిపారు. కేసీఆర్ అందర్ని సమతుల్యంగా చూస్తున్నారు. జీహెచ్ఎంసిలోని 675 స్కోయర్ మీటర్లు. 102 స్కోయర్ మీటర్ల పరిదే పాత నగరం. మౌలిక వసతుల కల్పన కోసం దృఢ సంకల్పంతో పని చేస్తున్నాం. జీహెచ్ఎంసి ఆధ్వర్యంలో 1030 కోట్లు, హెచ్ఎండియే 2579 కోట్లు, టూరిజం 7 కోట్లు, విద్యుత్ 208 కోట్లు, పాఠశాల విద్య కోసం 108 కోట్లు మొత్తంగా 3934 కోట్లు కాంగ్రెస్ హయాంలో ఖర్చు చేశారు.
కానీ ఇక్కడ ఇప్పటి వరకు 14880 కోట్లు ఖర్చు చేశాం. ఐదు రేట్లు ఎక్కువ తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేశాం. పాత నగరంలో వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు ముమ్మరంగా చేస్తున్నాం. పార్టీలకు అతీతంగా ఎవరు ఎమ్మెల్యే అయిన ఎంత ఖర్చు అయిన చేస్తాము.వివక్ష లేకుండా ఎక్కడ అవసరం ఉంటే అక్కడ డబ్బులు ఖర్చు చేస్తున్నాం. జీవన్ రెడ్డి ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు గతంలో సీఎంను అడిగిందే తడువుగా 7 కోట్లు ఇచ్చారు అని పేర్కొన్నారు.
Also Read
తాజావార్తలు
-
Gen Z: జెన్ జీల ప్రభావం.. రాష్ట్రాల సీఎంలనే మార్చేశాయి.. విజయ్కు కలిసొచ్చింది ఇదే…
-
Off The Record : కాకినాడ ఎంపీ పనితీరుపై జనసేనలోనే అసహనం!
-
MK Stalin: ఓడిన కొన్ని గంటలకే కొళత్తూరులో స్టాలిన్ పర్యటన.. ఫొటోలు వైరల్
-
Off The Record : బెంగాల్ తర్వాత టార్గెట్ తెలంగాణేనా..?
-
Story Board : దీదీ దూకుడుకి కళ్లెం పడ్డట్టేనా..? బెంగాల్ కూతురు భవిష్యత్ కార్యాచరణ ఏంటి..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!