Konda Surekha: సిద్దిపేటకు హరీష్ రావు అభివృద్ధి చేస్తే.. కేసీఆర్ ప్రచారమా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Konda Surekha: సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్ పల్లిలో మంత్రి కొండా సురేఖ, మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ ఎంపీలను గెలిపిస్తే కేసీఆర్ బిడ్డ కవితని జైల్ నుంచి విడిపించడానికి బీజేపీకి ఆమ్ముకుంటాడన్నారు సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత చేసిన లిక్కర్ స్కాం వల్లే ఎంతో మంది తాగుబోతులు అయ్యారని కీలక వ్యాఖ్యలు చేశారు. పదేళ్లలో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వని బీఆర్ఎస్ కి కాంగ్రెస్ మహిళలకు రూ.2500 ఇవ్వలేదని విమర్శించడం సరికాదన్నారు. హరీష్ రావు అంత మంచిగా అభివృద్ధి చేస్తే నేడు సిద్దిపేట ప్రచారంకు కెసిఆర్ ఎందుకు వస్తున్నాడు..? అని కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు. నీలం మధు పేద బీసీ బిడ్డను అందరూ ఆశీర్వదించాలని మంత్రి కొండా సురేఖ కోరారు. పెళ్లి చేసుకుంటే పిల్లల పుట్టు మచ్చల నుంచి చూస్తాం. ఐదేళ్లు మనల్ని పాలించే నాయకుడి గురించే ఓటేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఐదు హామీలను అమలు చేసిందన్నారు.
Read also: Aravind Kejriwal : కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్.. జూన్ 2న హాజరు కావాలని ఆదేశాలు
Also Read
- Shiv Charan Reddy: 'నన్ను రాజకీయంగా టార్గెట్ చేస్తున్నారు'.. మనసులు నొప్పించి ఉంటే క్షమించండి: శివచరణ్ రెడ్డి
- Shabad Six-Murder Case: షాబాద్ ఆరుగురి హత్య కేసు.. రాజ్కుమార్పై భార్య కుటుంబం సంచలన ఆరోపణలు!
- Ram Mohan Naidu: తెలంగాణకు మరో రెండు ఎయిర్పోర్టులు.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన
- Vijayashanthi: రక్షించాల్సిన వారే తప్పు చేస్తే ఎలా?.. షాబాద్ నరమేధంపై గళమెత్తిన ‘రాములమ్మ’
పదేళ్లుగా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వని టీఆర్ ఎస్ పార్టీకి ఐదు నెలల్లో 2500 ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడం సరికాదన్నారు. హరీశ్ రావు ఇంత బాగా అభివృద్ధి చేస్తుంటే కేసీఆర్ సిద్దిపేట ప్రచారానికి ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోయారని అన్నారు. టీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే బీజేపీకి అమ్ముడుపోతారని విమర్శించారు. “మీకు స్వేచ్ఛ వచ్చింది మరియు మీరు ఎవరి బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదు” అని ఆయన అన్నారు. వడ్డెర కులస్తులకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని మంత్రి కొండా సురేఖ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల బిడ్డగా నన్ను ఆశీర్వదించండి.. తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియాగాంధీ వల్లే కేసీఆర్ సీఎం, హరీశ్రావు మంత్రి అయ్యారని.. 30 లక్షల ఖాళీ ఉద్యోగాలను నరేంద్ర మోదీ భర్తీ చేయలేదని.. అయినా బీజేపీ.. బీఆర్ఎస్ పదేళ్లుగా అధికారంలో ఉండి ప్రజలకు చేసిందేమీ లేదని, కాంగ్రెస్ పార్టీ పేదల కోసం ఆలోచించే పార్టీ అని అన్నారు.
Pakistan : పాకిస్థాన్ నుంచి ఇండియాకు వచ్చిన 200 మందికి పైగా హిందువులు
తాజావార్తలు
-
Gas Burner Cleaning: గ్యాస్ బర్నర్ మంట పసుపు రంగులో వస్తోందా.? ఈ ఒక్క చిట్కాతో నిమిషాల్లో క్లీన్..
-
Nag Ashwin: కర్ణుడి పాత్రపై నాగి స్ట్రాంగ్ కౌంటర్లు ఇప్పుడెందుకు?
-
Prashant Kishor: ప్రశాంత్ కిషోర్ ఆస్తులెంతో తెలుసా.. నోరెళ్ల బెట్టాల్సిందే..!
-
Shiv Charan Reddy: ‘నన్ను రాజకీయంగా టార్గెట్ చేస్తున్నారు’.. మనసులు నొప్పించి ఉంటే క్షమించండి: శివచరణ్ రెడ్డి
-
Jr NTR : NTRపై పెద్ద కుట్ర..ఆ సంస్థపై పోలీసులకు ఫిర్యాదు!
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!