Harish Rao: మే 1న సీఎం నోట మరిన్ని శుభవార్తలు వింటారు.. ఉత్కంఠగా మంత్రి మాటలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నోటి నుంచి త్వరలో మరో శుభవార్త వింటామని ఆర్థిక మంత్రి హరీశ్రావు ప్రజలను ఉద్దేశించి అన్నారు. మే 1న మేడే సందర్భంగా కార్మికులకు శుభవార్త ప్రకటిస్తామన్నారు. సంగారెడ్డిలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ భవన నిర్మాణానికి మంత్రి హరీశ్ రావు మంగళవారం (ఏప్రిల్ 11) భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నిర్మాణ రంగంలోని కార్మికులకు వరాలు ప్రకటించే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్ సహా తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో నిర్మాణ రంగంతో పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి కూలీలుగా పనిచేస్తున్న వారికి మేలు జరిగేలా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని మంత్రి హరీశ్ రావు వివరించారు. తెలంగాణ అభివృద్ధిలో పాలుపంచుకునే వారందరూ తెలంగాణలో అంతర్భాగమేనన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలను గుర్తు చేశారు. తెలంగాణ అభివృద్ధిని ఏపీతో పోలుస్తూ.. ‘అక్కడ ఏం జరుగుతుందో, ఇక్కడ ఏం జరుగుతుందో మీరే చూడండి.
Read also: Twitter Legacy: బ్లూ చెక్లను తొలగించేందుకు సిద్ధం.. డేట్ సెట్ చేసిన ఎలోన్ మస్క్
Also Read
- Fish Medicine: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేపమందు ప్రసాదం పంపిణీ.. రాత్రి 9 గంటల వరకే.!
- TG EAPCET 2026 : విద్యార్థులకు అలర్ట్.. టీజీ ఎప్సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
- Supreme Court: పెళ్లికి ముందు శృంగారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
- Minister Sridhar Babu : ‘హిట్లర్’ వ్యాఖ్యలపై రగడ.. కేసీఆర్ వీడియోతో శ్రీధర్ బాబు కౌంటర్.!
మీ ఓటును అక్కడు బంద్ చేసుకుని తెలంగాణలోనే రాసుకోండి’’ అని హరీశ్ రావు అన్నారు. తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతోందని.. ఏపీలో కనీసం రోడ్లు కూడా బాగోలేదని.. తెలంగాణలో పనిచేస్తున్న కార్మికులు ఇక్కడ ఓటు హక్కు నమోదు చేసుకోండని ఆయన సూచించారు. అందరూ మావోలే ముఖ్యమంత్రి కేసీఆర్ ఏంటి తెలంగాణా కోసం తెలంగాణా అభివృద్ధిలో పాలుపంచుకునే ప్రతి కార్మికుడు తెలంగాణాలో అంతర్భాగమే వేరు కాదన్నారు. ఇక్కడే ఓటు రాసుకోండి అన్నారు. ఆడ, ఈడ పెట్టుకోకండి మళ్ల ఇక్కడ వుండేది పోతుందని సూచించారు. ఒక్కదిక్కే పెట్టండి అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం, మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారాయి.. ఈ నేపథ్యంలో మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల మధ్య ఉత్కంఠగా మారాయి.
KTR Tweet: సవాల్ విసిరినా కానీ.. సైటెంట్ గా వున్నారు..
తాజావార్తలు
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందో తెలుసా?
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కలకలం.. బెన్ స్టోక్స్పై వేటు తప్పదా?
-
Obsession Heroine : ‘అబ్సెషన్’ గర్ల్ను పరిచయం చేసింది మన దర్శకుడే !
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
TMC Rebellion: మమతా బెనర్జీకి కోలుకోలేని దెబ్బ.. పక్కా ప్లాన్తో పార్టీని వీడిన ఆ 20 మంది ఎంపీలు..
ట్రెండింగ్
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?