Medak: ఈఎంఐ కట్టమంటే బైక్ కి నిప్పుపెట్టిన యువకుడు..
- మెదక్ జిల్లా శివంపేటలో ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ ఆగడాలు..
- యువకుడి ఇంటికి వచ్చి EMI కట్టాలని బెదిరించిన ఫైనాన్స్ సంస్థ ఏజెంట్లు..
- మనోవేదనకు గురైన యువకుడు ఫైనాన్స్ సంస్థ ఏజెంట్ల ముందే బైక్ కి నిప్పు ..
Medak: ప్రస్తుతం ఎలాంటి రుణాలు తీసుకున్నా ఈఎంఐ పద్ధతిలో చెల్లించేందుకు చాలా మంది ఇష్టపడుతున్నారు. క్రెడిట్ కార్డుల వినియోగమూ పెరిగింది. దీంతో నెలవారీ వాయిదా పద్ధతి ఈఎంఐ అంటే తెలియని వారు ఉండకపోవచ్చు. ఇచ్చిన గడువులోపు ఈఎంఐ చెల్లిస్తే ఎలాంటి అదనపు భారం ఉండదు. కానీ, ఈఎంఐ చెల్లించడం ఆలస్యమైతే నరకం చూడాల్సిందే. లోన్ ఈఎంఐ గడువు ఒక్కరోజు ఆలస్యమైతే అనుకున్నదానికంటే ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. ఇది పలువురికి తెలియక ఈఎంఐ కట్టేందుకు ఒకరోజే కదా కట్టేద్దాం అనుకుంటారు. కానీ దానికి డబుల్ కట్టాల్సి వస్తుందని ఊహించరు. అయితే.. ఈఎంఐ కట్టలేదని ఓ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ వేధింపులకు ఓ యువకుడు బైక్ తగలబెట్టిన ఘటన మెదక్ జిల్లా శివంపేటలో జరిగింది.
Read also: Suryapet: అన్నారం ఐకేపీ కేంద్రం వద్ద ఉద్రిక్తత.. రైతు దంపతులు ఆత్మహత్యాయత్నం
Also Read
- Medak: మొబైల్ లో గేమ్స్ ఆడొద్దు అన్నందుకు యువతి షాకింగ్ డెసిషన్
- Wife Kills Husband: 23 ఏళ్ల యువకుడితో అక్రమ సంబంధం.. భర్తను చంపి చెరువులో పడేసిన భార్య
- Gorilla Getup: కోతుల బెడదకు యువత మాస్టర్ ప్లాన్..!
- Telangana Floods: సంగారెడ్డి, మెదక్ జిల్లాలను వణికిస్తున్న మంజీరా.. NH 65, NH 365B, NH 161లపై నిలిచిన వరద..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా శివంపేటలో ఉంటున్న ఓ యువకుడు ఈఎంఐ ద్వారా ఓ బైక్ ను కొనుగోలు చేశాడు. అయితే ప్రతి నెల ఈఎంఐ కట్టుకుంటూ వచ్చాడు. కాగా.. ఈనెల కొన్ని కారణాల వల్ల బైక్ ఈఎంఐ కట్టలేక పోయాడు. దీంతో ఫైనాన్స్ సంస్థ ఏజెంట్ల నుంచి కాల్స్ రావడం మొదలయ్యాయి. తాను కడతానని కాస్త సమయం ఇవ్వాలని యువకుడు కోరాడు. అయితే ఫైనాన్స్ సంస్థ ఏజెంట్లు మాత్రం వినలేదు. బైక్ ఈఎంఐ చెల్లించాల్సిందే అని చివరకు ఆ యువకుడి ఇంటికి వచ్చారు. ఇంటి వద్ద బైక్ ఈఎంఐ కట్టాలని నానా రచ్చచేయడమే కాకుండా బెదిరించారు. దీంతో మనోవేదనకు గురైన యువకుడు ఫైనాన్స్ సంస్థ ఏజెంట్ల ముందే బైక్ కి నిప్పు పెట్టాడు. బైక్ పూర్తీగా దగ్దం అయ్యింది. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థానిక సమాచారంతో ఘటన వద్దకు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. అసలు ఏం జరిగింది అనేది ఆరా తీస్తున్నారు. యుకుడు, ఫైనాన్స్ సంస్థ ఏజెంట్లు ఇచ్చిన ఆధారాలతో ఫిర్యాదు నమోదు చేసినట్లు తెలిపారు.
KTR Comments: ఈనెల 29 తెలంగాణ ప్రజలు మరిచి పోలేని రోజు..
తాజావార్తలు
-
Mahesh Babu: రాజమౌళి తర్వాత మహేష్ బాబు ప్లాన్ మామూలుగా లేదుగా! ఒకేసారి మూడు క్రేజీ ప్రాజెక్టులు?
-
PM Modi: క్రీడాకారులతో కలిసి ఫుట్బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్
-
CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
-
Bhuvneshwar Kumar: విమర్శకులకు వికెట్లతో సమాధానం.. భువనేశ్వర్ గణాంకాలు చూస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే..
-
Mohini: దర్శకుడి బలవంతం.. భర్తే చేతబడి చేయించాడు ‘ఆదిత్య 369’ నటి మోహిని కన్నీటి గాథ!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!