టీఆర్ఎస్ పాలనలో మెదక్ అనూహ్య అభివృద్ధి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెతుకుసీమగా పేరున్న మెదక్ తెలంగాణ రాష్ట్ర సమితి పాలనలో అనూహ్య అభివృద్ధి సాధించిందని అన్నారు మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో మెదక్ జిల్లా అభివృద్ధివైపు అడుగులు వేస్తోందని అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో అభివృద్ధి చెందని మెదక్ నియోజకవర్గం, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో అభివృద్ధి వైపు అడుగులు వేస్తోందని మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి గారు అన్నారు.
మెదక్ పట్టణం జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక నేరవేర్చినట్లు తెలిపారు. ఈ ప్రాంతం నుంచి గెలుపొంది దేశ ప్రధానమంత్రి పదవి చేపట్టిన ఇందిరాగాంధీ చేయని పనులను సీఎం కేసీఆర్ నెరవేర్చినట్లు చెప్పారు. జిల్లా కేంద్రం ఏర్పడక ముందు పట్టణంలోని కొన్ని జిల్లా కార్యాలయాలు సంగారెడ్డికి తరలి పోతుంటే స్వార్ధపరులు నోరుమెదపడం లేదని ఆరోపించారు.
Also Read
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యం మెరుగు పర్చాలన్న ఉద్దేశంతో రోడ్ల నిర్మాణం, మరమ్మతులకు ప్రాధాన్యతను కల్పిస్తూ వేలాది కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక కృషితో రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మొదటిగా బాలానగర్ నుంచి మెదక్ పట్టణానికి రూ.322 కోట్లతో జాతీయ రహదారి నిర్మాణం చేపట్టి పూర్తి చేసినట్లు వివరించారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!